నాలుగో రోజూ నాగోబాకు పోటెత్తిన భక్తజనం ఆరాధ్య దైవానికి పత్యేక పూజలు దుకాణాలు, రంగుల రాట్నాల వద్ద సందడి సంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకుంటున్న గిరిజనులు కేస్లాపూర్ నాగోబా జాతరకు భక్త జనం రోజురోజుకూ పెరుగుత
జిల్లాలో అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ కలెక్టరేట్లో ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, కలెక్టర్ముషారఫ
వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆలయ వైదిక బృంద ఆధ్వర్యంలో అమ్మవార్లకు అభిషేకం, స్థాపిత దేవతాప
CCI | ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా చేపట్టిన ఆదిలాబాద్ కొనసాగుతున్నది. ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) యూనిట్ను పునఃప్రారంభించాలని కార్మికులు డిమాండ్ �
ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం కేస్లాపూర్ నాగోబాను దర్శించుకొనేందుకు ఆయా ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. గురువారం జిల్లాలోని నలుమూలలతోపాటు వివిధ రాష్ర్టాల భక్తులు పెద్దసంఖ్యలో తరల�
కార్పొరేట్లకు మేలు చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినట్లుగా ఉందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కే
వైభవంగా మొదలైన లక్ష్మీనారాయణ హోమ క్రతువు అరణి మథనంతో.. 1035 కుండలాల్లో అగ్ని దేవుడికి ఆహ్వానం సహస్రాబ్ది వేడుకలకు హాజరైన సీఎం కేసీఆర్25వేలకు పైగా సిబ్బంది నిర్విరామ సేవలు జప, పారాయణలతో ఆధ్యాత్మిక పరవశంనిర�
సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెం దుతున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో వేలాది మందికి ఉపాధి కల్పించే ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. సీసీఐని పునరుద్ధరించడానికి అవకాశాలున్నా ఢిల్లీలోని బీజేపీ సర్కారు మాత్ర�
గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని చోర్గాంలో నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను గురువారం ఆయన పరిశీలించారు.
కలెక్టర్ సిక్తా పట్నాయక్ వర్చువల్విధానంలో సఖీ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం ఎదులాపురం, ఫిబ్రవరి3: సఖీ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం సకాలంలో నిర్వహించాలని, వచ్చే సమావేశం నాటికి కొత్త ప్రతిపాదనలతో అధికార
ఆంగ్ల మాధ్యమంతో రెబ్బన్పల్లి ప్రాథమిక పాఠశాలకు ఆదరణ నాడు కేవలం 24 మంది.. నేడు 256 మంది విద్యార్థులు కార్పొరేట్కు దీటుగా సకల సౌకర్యాలతోవిద్యాబోధన ఉపాధ్యాయుల కృషి, దాతల సహకారానికి ఫలితం ఇది మంచిర్యాల జిల్ల�
శ్రీనివాస్ హత్య కేసును ఛేదించిన పోలీసులు భార్యనే ప్రధాన సూత్రధారి పలువురి అరెస్టు లక్ష్మణచాంద, జనవరి 30 : ఆస్తి కోసం కట్టుకున్న భర్తనే హత్య చేయించిందో భార్య. మండలంలోని కనకాపూర్ గ్రామశివారులోని వాగులో శ�
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ బండలనాగాపూర్లో డబుల్ బెడ్రూం ఇండ్ల పరిశీలన భీంపూర్, జనవరి 30 : వేగంగా,నాణ్యతగా డబుల్ బెడ్రూం ఇండ్ల పనులు పూర్తి చేయాలని బోథ్ ఎమ్మె ల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. బం�