పుష్య అమావాస్య రోజు లోకమంతా నలుపురంగు పులుముకుంటే..ఆదివాసీలు అదే చీకటిలో వెలుగు జిలుగులై తళుక్కుమంటారు. నిష్ఠగా నాగోబాకు దీపారాధన చేసి కష్టాలనే చీకటిని పారదోలుతారు. నాగోబాను పవిత్ర గంగాజలంతో అభిషేకించి పునీతులవుతారు. మూడురోజులపాటు కన్నులపండువగా జరిగే ఈ జాతర తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతర. మరి ఈ జాతర నేపథ్యం ఏంటి? ఎప్పటినుంచి ఈ జాతరను నిర్వహిస్తున్నారు? ఇలాంటి పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి..