నాగోబా మహాజాతర కోసం మెస్రం వంశీయులు సోమవారం రాత్రి కెస్లాపూర్ మర్రి చెట్లవద్దకు చేరుకున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కలమడుగు వద్ద గోదావరి నదిలోని హస్తలమడుగులో గత నెల 28న గంగాజలంతో బయల్దేరి�
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లో వేల ఏళ్ల చరిత్ర గల నాగోబా ఆలయాన్ని మెస్రం వంశీయులు అద్భుతంగా నిర్మించారు. ప్రత్యేక గ్రానైట్ రాయితో కళాత్మకంగా తీర్చిదిద్దారు.
ఆదివాసుల ఆరాధ్యదైవం కేస్లాపూర్ నాగోబా ఆలయానికి శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ క్యూలైన్లలో గంటల తరబడి బారులు తీరి నాగోబాను దర్శించుకున్నారు. దుకాణాలతో పాటు రంగుల రాట్నాల వద్ద భక్తుల �
Nagoba | ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నూతనంగా నిర్మించిన ఆలయంలో నాగోబా విగ్రహాన్ని పునఃప్రతిష్టించారు. ఆదివారం ఉదయం మెస్రం వంశీయులు నాగోబా విగ్రహాన్ని
పుష్య అమావాస్య రోజు లోకమంతా నలుపురంగు పులుముకుంటే..ఆదివాసీలు అదే చీకటిలో వెలుగు జిలుగులై తళుక్కుమంటారు. నిష్ఠగా నాగోబాకు దీపారాధన చేసి కష్టాలనే చీకటిని పారదోలుతారు. నాగోబాను పవిత్ర గంగాజలంతో అ
మోత్కాకు చెట్టుపై గంగాజలం ఝరి భద్రం 31న అర్ధరాత్రి నాగోబాకు మహాపూజలు ఇంద్రవెల్లి, జనవరి 27: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్లో ఈనెల 31న అర్ధరాత్రి నాగోబా జాతర ప్రారంభం కానున్నది. అందుకోస�