దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరంలోని ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం పద్మల్పురి కాకో ఆలయంలో దండారీ వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. మహారాష్ట్ర, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనులు, మహిళలు సు�
పుష్య అమావాస్య రోజు లోకమంతా నలుపురంగు పులుముకుంటే..ఆదివాసీలు అదే చీకటిలో వెలుగు జిలుగులై తళుక్కుమంటారు. నిష్ఠగా నాగోబాకు దీపారాధన చేసి కష్టాలనే చీకటిని పారదోలుతారు. నాగోబాను పవిత్ర గంగాజలంతో అ