ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం కొలాంగూడకు చెందిన గర్భిణి కొడప రాజుబాయి మృతిపై కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఆరాతీశారు. మంగళవారం ఐటీడీఏ పీవో భవేశ్మిశ్రాతో కలిసి గ్రామానికి వెళ్లారు. రెండు కిలోమీటర్లు నడ�
ఉమ్మడి ఆదిలాబాద్| ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వానతో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాం�
మంత్రి సొంత గ్రామంలో ఇండ్ల పంపిణీ సంబురపడుతున్న ఎల్లపెల్లి లబ్ధిదారులు పేదోడికి గూడు కల్పించాలన్నదే సీఎం లక్ష్యం రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సోన్, ఆగస్టు 17 :
ఉట్నూర్ రూరల్, ఆగస్టు 17 : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధికి రైతులు కృషిచేయాలని నాబార్డ్ అధికారి రాంరెడ్డి సూచించారు. మండలంలోని సాలెవాడ(బి) గ్రామంలో సహకార బ్యాంక్ ఉట్నూర్ శాఖ ఆధ్వర్యంలో నాబార్డ
ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి లోకేశ్వరం,ఆగస్టు, 17 : బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. మండలంలోని అర్లి గొడిసెరలో బృహత్ పల్లె ప్రకృత�
గర్మిళ్ల, ఆగస్టు 17 : మం చిర్యాల జిల్లా కేంద్రం లోని తోళ్లవాగులో పడి కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రం లోని అశోక్ రోడ్డులో నివాసం ఉంటున్న గూడెపు శ్రీనివాస్ (45) మంచిర్యాల �
మండల సమావేశంలో పీపీ రత్నప్రభ భీంపూర్, ఆగస్టు 17 : అన్ని శాఖల సమన్వయంతో మరింత ప్రగతి సాధించాలని ఎంపీపీ రత్నప్రభ పేర్కొన్నారు. స్థానిక రైతువేదిక భవనంలో మంగళవారం ఎంపీపీ అధ్యక్షతన భీం పూర్ మండల సర్వసభ్య సమా�
జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర ఎదులాపురం, ఆగస్టు 17 : పని చేసిన పోలీస్ అధికారులకు పదోన్నతితో గుర్తింపు ఇస్తున్నామని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. ఎస్ఐగా పదోన్నతి పొందిన వీ గం
ఉట్నూర్, ఆగస్టు 17 : మండల కేంద్రంలో అంబేద్కర్ చౌక్ నుంచి అనీల్ కుమార్ క్లాత్ స్టోర్ వరకు రూ.70 లక్షలతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు జీపీ ఆధ్వర్యంలో తీర్మానించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం జ
‘పల్లె ప్రగతి’తో మారిన రూపురేఖలు అభివృద్ధి పనులకు రూ. 2.30 కోట్లు మెరుగుపడ్డ మౌలిక వసతులు మిగతా జీపీలకు ఆదర్శం.. బోథ్ మండలంలోని సొనాల గ్రామం.. ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. పల్లె ప్రగతిలో భాగంగా మౌలిక వసతుల
గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందంహైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగొంది అడవిలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం శిలాజాలను గుర్తించింది. ఆదిలాబాద్ నుంచి హైదర�
Paper Chai: ఆదిలాబాద్ జిల్లాకు చెందిన చాయ్ వాలా హన్నూ భాయ్ మాత్రం పేపర్ బౌల్లో చాయ్ తయారు చేస్తాడు. కాగితపు గిన్నెను పొయ్యిమీద పెట్టి దానికింద మంటపెట్టినా పేపర్ కాలిపోకుండా
హైదరాబాద్ : ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) యూనిట్ను తిరిగి పునరుద్ధరించాల్సిందిగా రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ పరిశ్రమల 1996 నుండి
ఆదిలాబాద్లో సీజనల్ రోగాలు పరార్ మలేరియా రెండు.. డెంగీ 49 కేసులు గ్రామాల్లో విస్తృతంగా వైద్య సేవలు మూడునెలలపాటు ర్యాపిడ్ ఫీవర్ సర్వే ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య వివరాల సేకరణ అవసరమైతే పరీక్షలు, మందుల సరఫర�