ప్రమాదాల నివారణకు పోలీస్శాఖ చర్యలు రోడ్డు నిబంధనలు ఉల్లఘించిన వారిపై కొరడా మద్యం తాగి వాహనం నడిపితే లైసెన్స్ రద్దు ఎనిమిది నెలల్లో 1.48 లక్షల మందిపై ఎంవీ యాక్టు కేసులు రూ.6.15 కోట్ల జరిమానాలు విధింపు మీరు ఇ
దోమలు వృద్ధి చెందకుండా చర్యలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు వ్యాధి నిర్ధారణ పరీక్షలు ముమ్మరం రిమ్స్లో ప్లేట్లెట్స్ ఎక్కించేందుకు ఏర్పాట్లు ఆదిలాబాద్ జిల్లాలో డెంగీ నివారణకు వైద్యశాఖ అధికారులు �
ప్రభుత్వ శాఖల్లో వివిధ హోదాల్లో విధులు క్షేత్రస్థాయి అభివృద్ధి పనులతో మంచి గుర్తింపు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పెద్ద ఎత్తున నియామకాలు నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 14: ప్రభుత్వపరంగా ఏ అభివృద్ధి పని చేయాలన్
నాటి ఇంజినీర్ల పనితీరుకు నిదర్శనం ప్రాజెక్టులు, కార్యాలయాల నిర్మాణంలో ప్రతిభ నేడు ఇంజినీర్స్ డే సందర్భంగా ప్రత్యేక ఫొటోఫీచర్ ఇంజినీర్లు ప్రగతి వారధులే కాదు.. సమాజ సారథులు కూడా.. అధునాతన సాంకేతిక పరిజ్
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ బోథ్, సెప్టెంబర్ 14: సమాజంలోని అన్ని వర్గాలు బాగు పడితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. బోథ్లోని ఎమ
వెజిటేబుల్స్ సాగుకు సర్కారు ప్రోత్సాహం స్థానిక అవసరాలకు తగ్గట్లుగా పంటలు సాంకేతికత సాగుపై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు ఇందుకోసం రూ.79.50 లక్షలు కేటాయింపు ఎస్సీ, ఎస్టీలకు 100, ఇతరులకు 90 శాతం సబ్సిడీపై పరికరాల
ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో నర్సరీ ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం మదనాపూర్లో ఆయిల్ పామ్ నర్సరీ 50 వేల మొక్కల పెంపకానికి కసరత్తు ఆగస్టులో మొక్కలు నాటేందుకు ప్రణాళిక 700 ఎకరాల్లో పెంపకానికి దరఖాస్తులు �
విద్యార్థుల సంఖ్య పెంపునకు కృషి తన కూతురికీ సర్కారు బడిలోనే విద్యాభ్యాసం భీంపూర్, సెప్టెంబర్ 4 :ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట్ర సర్కారు ఎంతో కృషి చేస్తున్నది. బడుల్లో పిల్లలకు నాణ్యమైన విద్
నిర్మల్ జిల్లా చిట్యాల్లో డబుల్ బెడ్రూంల ప్రారంభోత్సవం 71 మంది లబ్ధిదారులకు గృహాలు అందజేసిన మంత్రి అల్లోల ఐకేరెడ్డి కాలనీలోని ఇండ్లలోకి ప్రవేశించి మురిసిన కుటుంబాలు సోన్, సెప్టెంబర్ 4: పేదింటి ఆత్మ
మట్టి ప్రతిమలనే ప్రతిష్టించాలి మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 4: జిల్లాలో గణేశ్ ఉత్సవాలను ప ర్యావరణ హితంగా నిర్వహించుకోవాలని రాష్ట్ర అటవీ, ప ర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత�
ప్రారంభమైన పోషణ మాసోత్సవాలు పౌష్టికాహారం అందించడమే లక్ష్యం నెల రోజులపాటు ఊరూరా అవగాహన కార్యక్రమాలు ప్రతి గ్రామంలో 30 నుంచి 40 వరకు న్యూట్రీగార్డెన్ల ఏర్పాటుకు ప్రణాళికలు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు
ఆదిలాబాద్ | ఆదిలాబాద్: జిల్లాలోని జైనాథ్ మండలంలో ఘోరం జరిగింది. మండలంలోని సుందరిగిరిలో సొంత అన్ననే తమ్ముడు నరికి చంపాడు. సుందరిగిరికి చెదిన మారుతీరావు, లక్ష్మణ్ అన్నాతమ్ముళ్లు.
ఎంపీ సోయం బాపురావ్పై కేసు | నిర్మల్ జిల్లా భైంసాలో ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్పై భైంసా పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆదిలాబాద్| ఆలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని నేరడిగొండ మండలం కుప్తి వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.