హైదరాబాద్, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ) : తొమ్మిది రోజులుగా స మ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో గురువారం ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేపట్టనున్నట్టు ఆయు ష్ హౌస్సర్జన్ అండ్ పీజీ జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ బీ రాజేశ్ కల్యాణ్ ఒక ప్ర కటనలో తెలిపారు. ఆయుష్ ైైస్టెపెండ్ సమస్యకు ప్రభుత్వం తక్షణమే పరిష్కా రం చూపాలని ఆయన కోరారు. వివిధ ఆయుష్ వైద్య కాలేజీలు, దవాఖానల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, హౌస్ సర్జన్లు, పీజీలు హాజరుకావాలని ఆయన పిలుపుఇచ్చారు.