ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ సర్కార్పై నిరసన గళం వినిపించేందుకు చేనేత కార్మికులు పోరుబాటకు సిద్ధమయ్యారు. ఈ నెల 25న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాకు సన్నద్ధమవుతున్నారు.
రాష్ట్రంలోని చేతివృత్తిదారుల సంక్షేమం కోసం బడ్జెట్లో రూ.25 వేల కోట్లు కేటాయించాలని వక్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద వృత్తిదారు
‘ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. త్వరలో ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్లో రూ.10 వేల కోట్లను ఈ పథకం కింద నిధులు కేటాయించాలి. లేదంటే అసెంబ్లీ ముట్టడి చేపడుతాం’ అని అఖిలపక్ష నేతలు, బీసీ, ఎ�
రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలని తెలంగాణ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ ప్రభుత్వాన్ని డిమా
ఇందిరాపార్క్ వద్ద గల ధర్నాచౌక్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేసిన వామపక్షాలు, ప్రజాసంఘాల నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఆయా సంఘాల నేతలు డీజీపీ శివధర్రెడ్డికి విజ్ఞప్తిచేశారు. శుక్రవారం �
హిల్ట్ పాలసీపై ప్రభుత్వం దిగి వచ్చేలా ఈ నెల 7న ప్రజా వంచన పేరుతో ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేపడుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు వెల్లడించారు.
కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్కోడ్లను రద్దు చేయాలని పలు కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. లేబర్కోడ్ల నోటిఫికేషన్లను వెనక్కి తీసుకోవాలని, రైతాంగానికి కనీస మద్దతు ధర ప్రకటించాలని, ప్రజా వ్యతిరేక �
ఈనెల 24న హైదరాబాద్ ఇందిరాపార్క్లో చేపట్టిన ధర్నాను విజయవంతం చేయాలని
బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కూరపాటి రమేశ్ పిలుపునిచ్చారు.
‘మా వాటా మాకు కావాలి- మా అధికారం మాకు కావాలి’ అనే నినాదంతో 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద ఈ నెల 24న బీసీల మహాధర్నా నిర్వహించనున్నారు.
లంబాడా రిజర్వేషన్ల పరిరక్షణ కోసం ఈ నెల 19న ఇందిపార్కు వద్ద ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నట్టు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. లంబాడా జాతి నిర్వీర్యానికి కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు.
మల్టీజోన్ స్థాయి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల బదిలీలను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఇందిరాపార్క వద్ద గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం పెన్షనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద చేపట్టనున్న మహాధర్నాకు పూర్తి మద్దతు ఇస్తున్నట్టు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏ�