గ్రేటర్కు ఊపిరి పోయాల్సిన మొకలు అధికారుల నిర్లక్ష్యంతో ప్రాణాలు వదులుతున్నాయి. చిన్న, చిన్న సాప్లిగ్స్ నుంచి పెద్ద మొక్కల వరకు నీటి కొరతతో ఎండిపోతున్నాయి. వేసవి తీవ్రత పెరుగుతున్న ఈ సమయంలో కనీసం రోజు�
కబ్జాల బారిన పడకుండా ఇందిరాపార్క్ను కాపాడేందుకు ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని సీపీఐ జాతీయ నాయకులు డాక్టర్ కె.నారాయణ సూచించారు. ఇందుకోసం అవసరమైతే ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందిరా�
ఇందిరాపార్క్లో కరాటే, స్కేటింగ్ పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ ప్రైవేట్ ఏజెన్సీ నిర్వాహకంపై స్థానికులు, వాకర్ల ఫిర్యాదుతో ‘హైడ్రా’ ఆక్రమణలకు కు బ్రేక్ వేసినా.. సదరు నిర్వాహకుడు మాత్రం వెనకి త�
కరాటే కోచింగ్ సెంటర్ పేరుతో నగరం నడిబొడ్డున ఉన్న ఇందిరాపార్కులో జరిగే అక్రమాలను తక్షణమే అడ్డుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ వాకర్స్కు పిలుపునిచ్చారు. ఇందిరాపార్కు పరిరక్షణ కోసం �
ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ సర్కార్పై నిరసన గళం వినిపించేందుకు చేనేత కార్మికులు పోరుబాటకు సిద్ధమయ్యారు. ఈ నెల 25న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాకు సన్నద్ధమవుతున్నారు.
రాష్ట్రంలోని చేతివృత్తిదారుల సంక్షేమం కోసం బడ్జెట్లో రూ.25 వేల కోట్లు కేటాయించాలని వక్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద వృత్తిదారు
‘ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. త్వరలో ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్లో రూ.10 వేల కోట్లను ఈ పథకం కింద నిధులు కేటాయించాలి. లేదంటే అసెంబ్లీ ముట్టడి చేపడుతాం’ అని అఖిలపక్ష నేతలు, బీసీ, ఎ�
రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలని తెలంగాణ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ ప్రభుత్వాన్ని డిమా
ఇందిరాపార్క్ వద్ద గల ధర్నాచౌక్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేసిన వామపక్షాలు, ప్రజాసంఘాల నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఆయా సంఘాల నేతలు డీజీపీ శివధర్రెడ్డికి విజ్ఞప్తిచేశారు. శుక్రవారం �