ఢిల్లీలో విద్యార్థులు, యువతపై కేంద్రం ప్రదర్శించిన దాష్టీకాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద శుక్రవారం నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమానికి యువ తరంగం పోటెత్త�
KTR | వాట్సాప్ యూనివర్సిటీకి, ఇన్స్టాగ్రామ్ జనరేషన్కు పంచాయతీ పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మీ పోరాటం ఈ ఒక్క ధర్నాతోనే.. నిరసనతోనే ముగించవద్దని సూచించారు.
KTR | దేశంలోని ప్రస్తుత పరిస్థితుల పట్ల జెన్జీ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఢిల్లీలో 25 రోజులుగా ఏ పార్టీ, ఏ జెండా లేకుండా పోరాటం చేస్తున్నారని తెలిపారు.
ఢిల్లీలో విద్యార్థుల పోరాటానికి మద్దతుగా బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. ఇటీవల యువ సంగ్రామ సదస్సు పేరిట నిరుద్యోగుల తరఫున సరూర్నగర్లో సమరభేరి మోగించగా, తాజాగా దేశ రాజధానిలో విద్యార్థుల ఉద్యమానికి �
MLC Dasoju Sravan | ఢిల్లీ దాష్టీకాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఇందిరాపార్కు వద్ద నిరసన దీక్షలో పాల్గొననున్నారు.
రాష్ట్రంలో ఏటా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట తప్పిన కాంగ్రెస్పై నిరుద్యోగులు జంగ్ సైరన్ మోగించారు.
విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా 14 లక్షల మంది స్టూడెంట్లను ఏకంచేసి ఆందోళన చేపడుతామని బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
KTR | ఢిల్లీకి డబ్బులు పంపకపోతే సీటు గాయబ్.. అందరికీ తెలుసు.. మీకు.. నాకు.. వాళ్ల మంత్రులకు కూడా తెలుసు. సరే గద్దెనెక్కిండు నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అన్నడు. ప్రతీ సంవత్సరం ఒక్కో పేద కుటుంబానికి రెండున్నర లక�
చేవెళ్ల డిక్లరేషన్లో భాగంగా గిరిజనులకు ఇచ్చిన ప్రతీ హామీని తక్షణం అమలు చేయాలని లంబాడీ హకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ రాంబల్నాయక్ డిమాండ్ చేశారు.
చేవెళ్ల డిక్లరేషన్లో భాగంగా గిరిజనులకు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని లంబాడీ హకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ రాంబల్నాయక్ డిమాండ్ చేశారు.