ఆయుష్ పీజీ, హౌస్ సర్జన్ల స్టైపెండ్ను పెంచాలని కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం ఇందిరాపార్క్ వద్ద ఆయుష్ పీజీ, హౌస్ సర్జన్లు చేసిన ధర్నాకు ఆయన సంఘీ�
తొమ్మిది రోజులుగా స మ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో గురువారం ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేపట్టనున్నట్టు ఆయు ష్ హౌస్సర్జన్ అండ్ పీజీ జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ బీ రాజేశ్ కల్యాణ్ ఒక ప్�
19వేల పోలీస్ ఉద్యోగాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు సోమవారం ఇందిరాపార్క్ వద్ద మెరుపు ధర్నాకు దిగారు. వివిధ నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ఇందిరాపార్క్ రోడ్డుపై బైఠాయించి �
ఢిల్లీలో విద్యార్థులు, యువతపై కేంద్రం ప్రదర్శించిన దాష్టీకాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద శుక్రవారం నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమానికి యువ తరంగం పోటెత్త�
KTR | వాట్సాప్ యూనివర్సిటీకి, ఇన్స్టాగ్రామ్ జనరేషన్కు పంచాయతీ పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మీ పోరాటం ఈ ఒక్క ధర్నాతోనే.. నిరసనతోనే ముగించవద్దని సూచించారు.
KTR | దేశంలోని ప్రస్తుత పరిస్థితుల పట్ల జెన్జీ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఢిల్లీలో 25 రోజులుగా ఏ పార్టీ, ఏ జెండా లేకుండా పోరాటం చేస్తున్నారని తెలిపారు.
ఢిల్లీలో విద్యార్థుల పోరాటానికి మద్దతుగా బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. ఇటీవల యువ సంగ్రామ సదస్సు పేరిట నిరుద్యోగుల తరఫున సరూర్నగర్లో సమరభేరి మోగించగా, తాజాగా దేశ రాజధానిలో విద్యార్థుల ఉద్యమానికి �
MLC Dasoju Sravan | ఢిల్లీ దాష్టీకాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఇందిరాపార్కు వద్ద నిరసన దీక్షలో పాల్గొననున్నారు.
రాష్ట్రంలో ఏటా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట తప్పిన కాంగ్రెస్పై నిరుద్యోగులు జంగ్ సైరన్ మోగించారు.