ప్రభుత్వం పెండింగ్ ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని టీపీడీఎమ్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొజ్జ సూర్యనారాయణరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల మేనేజ్మెంట్ అసోసియే
కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేయకపోతే బీసీలంతా ఏకమై తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.
ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద శుక్రవారం ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో బీసీ మహాసభ నిర్వహించారు. సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ మహాసభకు వేలాదిగా బీసీలు తరలివచ్చారు. బీసీ నినాదాలతో ధర్నాచౌ�
BC Mahasabha | తెలంగాణ జాగృతి శుక్రవారం నిర్వహించ తలపెట్టిన బీసీ సంఘాల మహాసభ యథావిధిగా జరుగనున్నది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఇందిరా పార్క్ వద్ద కొనసాగనున్నది. ఈ మేరకు మహాసభకు హైదరాబాద్ నగర పోలీసుల�
BC Mahasabha | కామారెడ్డి డిక్లరేషన్ అమలుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలన్న డిమాండ్తో సావిత్రీ బాయి పూలే జయంతిని పురస్కరిం చుకొని తెలంగాణ జాగృతి సంస్థ ఈ నెల 3వ తేదీన ఇంద�
MLC Kavitha | కామారెడ్డి డిక్లరేషన్ అమలుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలన్న డిమాండ్తో సావిత్రీ బాయి పూలే జయంతిని పురస్కరిం చుకొని ఈ నెల 3వ తేదీన ఇందిరా పార్కు వద్ద బీసీ మ�
రాష్ట్రంలోని పట్టణ పేదరిక నిర్మూలన పథకం (మెప్మా) రిసోర్స్ పర్సన్ (ఆర్పీ)లకు గత 7 నెలల నుంచి జీతాలు నిలిచిపోయాయి. దీనిపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న రిసోర్స్పర్సన్ల(ఆర్పీ) 7 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ డిమాండ్ చేశార�
ఇందిరాపార్క్ సమీపంలో కళాభారతి ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న బుక్ఫెయిర్ ఆదివారంతో ముగిసింది. 10 రోజులుగా కొనసాగుతున్న పుస్తక ప్రదర్శనలో చివరిరోజు పాఠకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
సీఎం రేవంత్రెడ్డి వికలాంగులకు ఇచ్చిన హామీలు సంవత్సరం గడుస్తున్నా అమలుచేయకపోవడం దారుణమని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు, వీహెచ్పీఎస్ గౌరవ అధ్యక్షుడు మందకృష్ణ మా దిగ విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఆందోళన బాటపట్టిన హోంగార్డులను, వారి కుటుంబ సభ్యులను పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. అయినా ఛేదించుకొని హైదరాబాద్ ఇందిరాపార్క్కు చేరుకున్న హోంగార్డుల భార్యలన
తమ సమస్యల పరిష్కారం కోసం హోంగార్డులు ఆందోళనలకు సిద్ధమయ్యారు. డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద నేడు శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సన్నద్ధమయ్యారు.
సమస్యల పరిష్కారం కోసం హోంగార్డులు కూడా ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. నవంబర్ 2న తమ డిమాండ్ల సాధనకు హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద శాంతియుతంగా నిరసనకు సన్నద్ధమవుతున్నారు.
Rythu Diksha | నేడు ఇందిరా పార్క్ చౌక్ ( Indira Park )వద్ద బీజేపీ పార్టీ(BJP) ఆధ్వర్యంలో రైతు హామీల సాధన దీక్ష(Rythu Diksha )చేపట్టనున్నారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి మంగళవారం 11 గంటల వరకు 24 గంటల పాటు నిర్వహించనున్న దీక్షలో బీజేపీ ఎమ్మ�
పాల బిల్లులు చెల్లించాలనే ప్రధాన డిమాండ్తో విజయ డెయిరీ పాడి రైతులు గురువారం హైదరాబాద్లో మహాధర్నాకు పిలుపునిచ్చారు. విజయ పాడి రైతుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఇందిరాపార్క్ వద్ద ఈ భారీ ధ�