Harish Rao | లోక్సభ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. అప్పుడు ఎస్సీ వర్గీకరణ సాధించి తీరుతామని ఆయన చెప్పారు. ఆదివారం ఇందిరాప�
హుస్సేన్సాగర్ సర్ప్లస్ నాలాలో ప్రమాదాలు సంభవించకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. ఇటీవల హుస్సేన్సాగర్ సర్ప్లస్ న�
ప్రతిపక్షాలకు ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ చూపించింది ట్రైలర్ మాత్రమేనని, త్వరలో సినిమా చూపించబోతున్నదని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ వే�
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో హైదరాబాద్ (Hyderabad) వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. సమైక్య పాలనలో నగరంలో ఏడాదికి వారం పది రోజులు కర్ఫ్యూలు ఉండేవన్నారు. అయితే స్వరాష్ట్రంల
హైదరాబాద్ ప్రజలకు మరో బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. నగరంలో ట్రాఫిక్ కష్టాలను తొలగించడంలో భాగంగా ఇందిరాపార్కు (Indira Park) నుంచి వీఎస్టీ (VST) వరకు రూ.450 కోట్లతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని (Steel Bridge) మంత్రి కేటీఆ
వాహనదారులకు అలర్ట్ (Traffic alert). హైదరాబాద్లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో (Traffic restrictions) ఉండనున్నాయి. నగరంలోని ఇందిరాపార్క్ (Indira Park) నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని (Steel Bridge) మం
హైదరాబాద్ నగరంలో ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జికి ప్రభుత్వం మాజీ మంత్రి దివంగత నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్నదని పలు కార్మిక సంఘాల ప్రతినిధులు మండిపడ్డారు. సహజ వనరులు, ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు
పక్షులను పంజరంలో బంధించకుండా స్వేచ్ఛగా తిరగనివ్వాలని పీపుల్స్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పేటా) ఇండియా ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్లో ప్రియాంక మెహర్ అనే యువతి ఇలా విన�
గొల్ల, కురుమల వృత్తిని కించపరుస్తూ మాట్లాడిన పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలని గొల్ల, కురమ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. గురువారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత�
పేదల నుంచి పన్నులు వసూలు చేస్తూ అదానీ లాంటి కార్పొరేట్ శక్తులకు రాయితీలను కల్పిస్తూ వారికి మోదీ ప్రభుత్వం దేశ సంపదను దోచిపెడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కే. నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా విమ
బీజేపీ కో హటావో.. దేశ్ కో బచావో.. అనే నినాదంతో సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి మే 15 వరకు రాష్ట్రవ్యాప్త యాత్ర నిర్వహిస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. హైదరాబాద్ మ�
బీ జేపీ మతోన్మాద, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా, సంక్షేమం, మత సామరస్యం, సామాజిక న్యాయం కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ఈ నెల 29 వరకు జనచైతన్య యాత్రలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్య�
Traffic Restrictions | హైదరాబాద్ : ఇందిరా పార్కు( Indira Park ) నుంచి వీఎస్టీ( VST ) వరకు కొనసాగుతున్న స్టీల్ బ్రిడ్జి( Steel Bridge ) నిర్మాణ పనుల కారణంగా ఆ మార్గంలో మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు( Traffic Restrictions ) విధిస్తున్నట్లు హైదరా