Telangana | కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై కిసాన్ సంయుక్త మోర్చా నేత రాకేశ్ టికాయత్ ధ్వజమెత్తారు. రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీకి ఎవరూ ఓటేయొద్దు అని ఆయన పిలుపునిచ్చారు.
కొత్తగూడెం: రైతులు పండించిన వరిధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందేనని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్లో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వ�
పరిగి : సీఎం కేసీఆర్ నేతృత్వంలో హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద చేపట్టిన మహాధర్నాకు గురువారం వికారాబాద్ జిల్లా నుంచి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తరలివెళ్లారు. వికారాబాద్ జిల్లా తరపున జిల్లా పరిషత�
TRS Maha Dharna | రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకటే మాట.. ఏం జరుగుతోంది. ఏంది గడబిడి ఇది. లొల్లి ఏంది అసలు. ఒకటే ఒక మాట.
Maha Dharna | హాధర్నాలో పాల్గొనేందుకు తెలంగా వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు మున్సిపల్ చైర్మన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్ లతో ప�
TRS Maha Dharna | రాష్ట్ర బీజేపీ నాయకులపై మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. వరి ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ అవలంభిస్తున్న వైఖరిని కడియం ఎండగట్టారు. బద్మాష్ మాటలు వద్దు.. రాష్ట్ర బీజేపీ న�
TRS Mahadharna | వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు ఇందిరాపార్క్ వద్దకు భారీగా తరలి �
Indira Park | తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరాకరిస్తున్నది. ఇందుకు నిరసనగా శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ ధర్నా కార్యక
మైలార్దేవ్పల్లి : రోలర్ స్కేటింగ్లో చిన్నారులు మంచి ప్రతిభ కనపరచడం అభినందనీయమని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ పేర్కొన్నారు. బుధవారం తన నివాసంలో రోలర్ స్కేటింగ్ల�
కవాడిగూడ : ఉత్తరప్రదేశ్ లిఖింపూర్ ఖేరీలో రైతులపై జరిగిన దారుణ హత్యాకాండకు నిరసనగా మంగళవారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్లో రైతు సంఘాలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాయి. దేశ వ్యాప్తంగా అక్టోబర్ 12
కవాడిగూడ : ఉచిత వైద్య శిబిరాలను నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ప్రపంచ ఫిజియోథెరఫీ డే ను పురస్కరించుకొని గురువారం ఇందిరాపార్కు చౌరస్తాలో డిజెబుల్ ఫౌండేష�