Holi Festival | హైదరాబాద్ : హైదరాబాద్లోని ఇందిరా పార్కు( Indira Park )లో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్( Minister Talasani Srinivas Yadav ), డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డితో పాటు పలువురు కార్పొ
Hyderabad | ఇందిరాపార్కు నుంచి ఆర్టీసీ క్రాస్రోడ్ మీదుగా వీఎస్టీ వరకు ప్రభుత్వం నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులు చకచకా సాగుతున్నాయి. 2.8 కిలోమీటర్ల పొడవునా 4 వరుసల్లో 443 కోట్ల రూపాయల వ్యయంతో ఈ వంతెన నిర్మిస�
భారత ఆర్థిక వ్యవస్థను అగ్రభాగాన నిలబెట్టిన ఎల్ఐసీ సంస్థను కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం.. కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్నదని ఎల్ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీఏఓఐ) మండిపడింద�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఇందిరా పార్కు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో మంత్రి తలసాని పా�
Telangana | కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై కిసాన్ సంయుక్త మోర్చా నేత రాకేశ్ టికాయత్ ధ్వజమెత్తారు. రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీకి ఎవరూ ఓటేయొద్దు అని ఆయన పిలుపునిచ్చారు.
కొత్తగూడెం: రైతులు పండించిన వరిధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందేనని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్లో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వ�
పరిగి : సీఎం కేసీఆర్ నేతృత్వంలో హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద చేపట్టిన మహాధర్నాకు గురువారం వికారాబాద్ జిల్లా నుంచి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తరలివెళ్లారు. వికారాబాద్ జిల్లా తరపున జిల్లా పరిషత�
TRS Maha Dharna | రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకటే మాట.. ఏం జరుగుతోంది. ఏంది గడబిడి ఇది. లొల్లి ఏంది అసలు. ఒకటే ఒక మాట.
Maha Dharna | హాధర్నాలో పాల్గొనేందుకు తెలంగా వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు మున్సిపల్ చైర్మన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్ లతో ప�
TRS Maha Dharna | రాష్ట్ర బీజేపీ నాయకులపై మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. వరి ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ అవలంభిస్తున్న వైఖరిని కడియం ఎండగట్టారు. బద్మాష్ మాటలు వద్దు.. రాష్ట్ర బీజేపీ న�
TRS Mahadharna | వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు ఇందిరాపార్క్ వద్దకు భారీగా తరలి �