ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో హైదరాబాద్ (Hyderabad) వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. సమైక్య పాలనలో నగరంలో ఏడాదికి వారం పది రోజులు కర్ఫ్యూలు ఉండేవన్నారు. అయితే స్వరాష్ట్రంల
హైదరాబాద్ ప్రజలకు మరో బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. నగరంలో ట్రాఫిక్ కష్టాలను తొలగించడంలో భాగంగా ఇందిరాపార్కు (Indira Park) నుంచి వీఎస్టీ (VST) వరకు రూ.450 కోట్లతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని (Steel Bridge) మంత్రి కేటీఆ
వాహనదారులకు అలర్ట్ (Traffic alert). హైదరాబాద్లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో (Traffic restrictions) ఉండనున్నాయి. నగరంలోని ఇందిరాపార్క్ (Indira Park) నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని (Steel Bridge) మం
హైదరాబాద్ నగరంలో ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జికి ప్రభుత్వం మాజీ మంత్రి దివంగత నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్నదని పలు కార్మిక సంఘాల ప్రతినిధులు మండిపడ్డారు. సహజ వనరులు, ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు
పక్షులను పంజరంలో బంధించకుండా స్వేచ్ఛగా తిరగనివ్వాలని పీపుల్స్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పేటా) ఇండియా ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్లో ప్రియాంక మెహర్ అనే యువతి ఇలా విన�
గొల్ల, కురుమల వృత్తిని కించపరుస్తూ మాట్లాడిన పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలని గొల్ల, కురమ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. గురువారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత�
పేదల నుంచి పన్నులు వసూలు చేస్తూ అదానీ లాంటి కార్పొరేట్ శక్తులకు రాయితీలను కల్పిస్తూ వారికి మోదీ ప్రభుత్వం దేశ సంపదను దోచిపెడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కే. నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా విమ
బీజేపీ కో హటావో.. దేశ్ కో బచావో.. అనే నినాదంతో సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి మే 15 వరకు రాష్ట్రవ్యాప్త యాత్ర నిర్వహిస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. హైదరాబాద్ మ�
బీ జేపీ మతోన్మాద, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా, సంక్షేమం, మత సామరస్యం, సామాజిక న్యాయం కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ఈ నెల 29 వరకు జనచైతన్య యాత్రలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్య�
Traffic Restrictions | హైదరాబాద్ : ఇందిరా పార్కు( Indira Park ) నుంచి వీఎస్టీ( VST ) వరకు కొనసాగుతున్న స్టీల్ బ్రిడ్జి( Steel Bridge ) నిర్మాణ పనుల కారణంగా ఆ మార్గంలో మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు( Traffic Restrictions ) విధిస్తున్నట్లు హైదరా
Holi Festival | హైదరాబాద్ : హైదరాబాద్లోని ఇందిరా పార్కు( Indira Park )లో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్( Minister Talasani Srinivas Yadav ), డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డితో పాటు పలువురు కార్పొ
Hyderabad | ఇందిరాపార్కు నుంచి ఆర్టీసీ క్రాస్రోడ్ మీదుగా వీఎస్టీ వరకు ప్రభుత్వం నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులు చకచకా సాగుతున్నాయి. 2.8 కిలోమీటర్ల పొడవునా 4 వరుసల్లో 443 కోట్ల రూపాయల వ్యయంతో ఈ వంతెన నిర్మిస�
భారత ఆర్థిక వ్యవస్థను అగ్రభాగాన నిలబెట్టిన ఎల్ఐసీ సంస్థను కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం.. కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్నదని ఎల్ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీఏఓఐ) మండిపడింద�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఇందిరా పార్కు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో మంత్రి తలసాని పా�