పేదల నుంచి పన్నులు వసూలు చేస్తూ అదానీ లాంటి కార్పొరేట్ శక్తులకు రాయితీలను కల్పిస్తూ వారికి మోదీ ప్రభుత్వం దేశ సంపదను దోచిపెడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కే. నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా విమ
బీజేపీ కో హటావో.. దేశ్ కో బచావో.. అనే నినాదంతో సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి మే 15 వరకు రాష్ట్రవ్యాప్త యాత్ర నిర్వహిస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. హైదరాబాద్ మ�
బీ జేపీ మతోన్మాద, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా, సంక్షేమం, మత సామరస్యం, సామాజిక న్యాయం కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ఈ నెల 29 వరకు జనచైతన్య యాత్రలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్య�
Traffic Restrictions | హైదరాబాద్ : ఇందిరా పార్కు( Indira Park ) నుంచి వీఎస్టీ( VST ) వరకు కొనసాగుతున్న స్టీల్ బ్రిడ్జి( Steel Bridge ) నిర్మాణ పనుల కారణంగా ఆ మార్గంలో మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు( Traffic Restrictions ) విధిస్తున్నట్లు హైదరా
Holi Festival | హైదరాబాద్ : హైదరాబాద్లోని ఇందిరా పార్కు( Indira Park )లో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్( Minister Talasani Srinivas Yadav ), డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డితో పాటు పలువురు కార్పొ
Hyderabad | ఇందిరాపార్కు నుంచి ఆర్టీసీ క్రాస్రోడ్ మీదుగా వీఎస్టీ వరకు ప్రభుత్వం నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులు చకచకా సాగుతున్నాయి. 2.8 కిలోమీటర్ల పొడవునా 4 వరుసల్లో 443 కోట్ల రూపాయల వ్యయంతో ఈ వంతెన నిర్మిస�
భారత ఆర్థిక వ్యవస్థను అగ్రభాగాన నిలబెట్టిన ఎల్ఐసీ సంస్థను కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం.. కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్నదని ఎల్ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీఏఓఐ) మండిపడింద�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఇందిరా పార్కు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో మంత్రి తలసాని పా�
Telangana | కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై కిసాన్ సంయుక్త మోర్చా నేత రాకేశ్ టికాయత్ ధ్వజమెత్తారు. రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీకి ఎవరూ ఓటేయొద్దు అని ఆయన పిలుపునిచ్చారు.
కొత్తగూడెం: రైతులు పండించిన వరిధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందేనని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్లో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వ�
పరిగి : సీఎం కేసీఆర్ నేతృత్వంలో హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద చేపట్టిన మహాధర్నాకు గురువారం వికారాబాద్ జిల్లా నుంచి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తరలివెళ్లారు. వికారాబాద్ జిల్లా తరపున జిల్లా పరిషత�
TRS Maha Dharna | రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకటే మాట.. ఏం జరుగుతోంది. ఏంది గడబిడి ఇది. లొల్లి ఏంది అసలు. ఒకటే ఒక మాట.
Maha Dharna | హాధర్నాలో పాల్గొనేందుకు తెలంగా వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు మున్సిపల్ చైర్మన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్ లతో ప�