ఈ నెల 31 లోపల రై తులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుంటే హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని బీజేపీ సభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి హెచ్చ రించారు.
సొంతింటి కల సాకారమైందన్న ఆనందాన్ని కాంగ్రెస్ సర్కారు దూరం చేస్తోంది. డబుల్ బెడ్రూం ఇండ్లకు మౌలిక వసతులు కల్పించాల్సిన ప్రభుత్వం.. ఎనిమిది నెలలుగా ఏ ఒక్క పనిని పూర్తి చేయలేదు. తాగునీరు, కరెంట్, రహదారి, �
కేంద్రం మోసం వల్లే వర్గీకరణలో జాప్యం జరుగుతుందని, బీజేపీ ప్రభుత్వం వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి పదేండ్లు దాటినా ఇంతవరకు నెరవేర్చలేదని ఎమ్మార్సీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివా�
ఊరించిన కాంగ్రెస్ పార్టీ కుర్చీలో కూర్చున్నాక ఖాళీ విస్తరాకు ముందేసి మోసం చేస్తున్నది. మరోసారి గద్దెనెక్కిన మోదీ ప్రభుత్వం పరీక్షల్లో పట్టపగలే చుక్కలు చూపిస్తూ హింసిస్తున్నది. దీంతో రాష్ట్రంతో రోదన,
ప్రేమికుల రోజు సందర్భంగా పార్కుల్లో ప్రేమ జంటలు కనిపిస్తే పెండ్లిండ్లు చేస్తామని వీహెచ్పీ, బజ్రంగ్ దళ్ నేతలు ప్రకటించిన నేపథ్యంలో ముందస్తుగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బుధవారం ఇందిరాపార్కును
అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు కోసం ఈ నెల 12న భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నాయి.
పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని, లేదంటే ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు.
భారత పార్లమెంట్నే రక్షించలేని వాళ్లు, దేశ ప్రజలను ఎలా రక్షిస్తారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రశ్నించారు. పార్లమెంట్పై దాడి ముమ్మాటికీ ప్రజాస్వామ్యంపై దాడేనని అన్నారు.
Karnataka Farmers Protest | కర్ణాటకలో గడిగడికీ కరెంటు సమస్య వస్తున్నదని ఆ రాష్ట్ర రైతులు చెప్తున్నారు. తమ సమస్యలు తీర్చుతారని కాంగ్రెస్కు ఓటేసి గెలిపిస్తే నిండా మోసపోయామని అంటున్నారు.