హైదరాబాద్ : వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరికి నిరసనగా హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద టీఆర్ఎస్ పార్టీ మహా ధర్నా (Maha Dharna) నిర్వహిస్తున్నది.
సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా గురువారం మహాధర్నాలో పాల్గొనేందుకు తెలంగా వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు మున్సిపల్ చైర్మన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్ లతో పాటు వివిధ ప్రభుత్వ పదవుల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న వారంత ధర్నాకు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.
నిజామాబాద్ జిల్లాలో..
రాజన్న సిరిసిల్లా జిల్లా..
యాదాద్రి జిల్లా..
సంగారెడ్డి జిల్లా..
వపర్తి జిల్లా..