జగిత్యాల జిల్లా న్యాయమూర్తి రత్న ప్రభావతిని కోరుట్ల బార్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తికి పుష్పగుచ్ఛం అందజేసి జ్ఞాపికతో సత్కరించారు.
ఇల్లెందుకు నూతన ఓసీ వస్తే మరో 15 ఏండ్లపాటు మనుగడ కొనసాగించేందుకు వీలుగా ఉంటుందని ప్రజాప్రతినిధులు, సింగరేణి అధికారులు ప్రకటనలు ఇస్తూ ప్రజలు, నిరుద్యోగుల మనసుల్లో నూతన ఆశలు చిగురింపజేశారు. చాలు దేవుడా.. ఇత
Mla Sanjay | కోరుట్ల, ఏప్రిల్ 21: ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలిరావాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పిలుపునిచ్చారు.
సమయాభావం కారణాన్ని చూపుతూ సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ప్రతినిధులతో సమావేశానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిరాకరించారు. పంటలకు గిట్టుబాటు ధరలు, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, రుణభారం తదితర సమస్యలకు
అమెరికా ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు మరోమారు సత్తా చాటారు. ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికల్లో ఆరుగురు ఇండో అమెరికన్లు విజయం సాధించారు. అరిజోనాలో అమిష్ షా ముందంజలో ఉన్నారు.
ఎస్సీ సామాజిక వర్గంలోని 57 ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైర వెంకటేశం డిమాండ్ చేశారు.
సింగపూర్లో 2024 జూన్ 2 నుంచి 4 వరకు జరగనున్న 9వ ప్రపంచ నగరాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనాల్సిందిగా సింగపూర్ కౌన్సిల్ జనరల్ ఎడ్గర్ పాంగ్ హైదరాబాద్ నగర గద్వాల్ విజయలక్ష్మిని కలిసి ఆహ్వానించారు.
మహిళా సాధికారతతోనే బలమైన ఆర్థిక వ్యవస్థ సాధ్యమని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. గురువారం యూఎస్ కాన్సులేట్, వీకనెక్ట్ ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై జరిగిన సదస్సులో ఆమె పాల్గొన్నారు.
హైదరాబాద్లోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు బొల్లోజు రవి, కోశాధికారి చిలుకూరి అయ్యప్ప, డైరెక్టర్
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్దే ఘన విజయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. భువనగిరి సహా అన్ని ఎంపీ స్థానాల గెలుపునకు రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దామని పార్�