ధ్యానంతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని మహర్షి వేదిక్ సంస్థ గురువు టోని నాడార్ అన్నారు. నందిగామ మండలంలోని కన్హా శాంతి వనంలో ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక సంస్థ మహర్షి వేదిక్ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం 10 �
నగరంలో నుమాయిష్ ‘నయా’ జోష్ను నింపింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈనెల 1న మొదలైన 83వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన వచ్చే నెల 15వ తేదీ వరకు 45రోజుల పాటు కొనసాగనున్నది.
అదే జోష్.. అదే హోష్.. ఊరూరా గులాబీ జెండా రెపరెపలాడింది. బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుక కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం బీఆర్ఎస్ ఆవిర్భావ వేడు�
కాకతీయ విశ్వవిద్యాలయాన్ని ప్రతిష్ఠాత్మక బ్రిటిష్ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రమేశ్ అధ్యక్షతన వివిధ విభాగాల ప్రతినిధులతో సమావేశమయ్యా
అభివృద్ధి అంటే తెలంగాణలో మాదిరిగా జరగాలని అస్సాం రాష్ట్ర ప్రజాప్రతినిధులు కొనియాడారు. చాలా పట్టుదలతో రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ లాంటి వారు దేశానికి అవసరమని పేర్కొన్నారు. కేంద్ర, రా
మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో భారీగా చేరిక మునుగోడులో మరింత బలంగా టీఆర్ఎస్ మర్రిగూడ, ఆగస్టు 17: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో �
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నది. రెండోరోజూ శుక్రవారం జిల్లాలో ప్రతి ఊరు, ప్రతి పట్టణంలో కార్యక్రమాన్ని చేపట్టారు. అధికారులు పర్యవేక్షించగా.. ప్రజాప్రతినిధులు కార్యక్రమ
Maha Dharna | హాధర్నాలో పాల్గొనేందుకు తెలంగా వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు మున్సిపల్ చైర్మన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్ లతో ప�
ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్ : అర్హత కలిగిన ప్రతి పోడు రైతుకు పట్టా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ రాల్రాజ్ అన్నారు. ఇందు కోసం నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు పోడు రైతు�
ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ రూరల్ : రూరల్ నియోజకవర్గంలో ఇటీవల కొత్తగా నియామకమైన టీఆర్ఎస్ మండల, గ్రామ కమిటీల సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కల�
ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ పెంబి : ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి సమన్వయంతో సమస్యలు పరిష్కరించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ సూచించారు. పెంబి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ భూ
జములమ్మ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న జమ్మి చెడు గ్రామం దగ్గర వెలసిన
జమ్ములమ్మ అవ్వ కల్యాణ మహోత్సవంలో భాగంగా అమ్మవారిని జెడ్పీ చైర్ పర్సన్ సరిత, తిరుపతయ్య దంపతులు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి �