ఎమ్మెల్సీ కవిత | నిజామాబాద్ జనరల్ హాస్పిటల్లో యూవీకెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2.5 కోట్ల వ్యయంతో 120 క్రిటికల్ కేర్ బెడ్స్ ను ఏర్పాటు చేసిన క్రికెటర్ యువరాజ్ సింగ్కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక ధన్యవ�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ను హైదరాబాద్ రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో గౌడ సంఘాల జేఏసీ చైర్మన్ పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ కలిశారు.
హైదరాబాద్ : తెలంగాణ స్టోన్ క్రషర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మాచెన్నగారి కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో స్టోన్ క్రషర్ అసోసియేషన్ ప్రతినిధులు ఇవాళ హైదరాబాద్లోని అరణ్య భవన్లో మంత్రి హరీశ్ రావును కలిశారు. ఈ
ఎన్నారైల సేవలు మరువలేనివి50 దేశాల ప్రతినిధులతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజం చెప్పి గెలుద్దామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ ఎన�