కష్టసుఖాలు తెలిపిన మనిషి సీఎం టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి వివిధ సంఘాల నుంచి 60 మంది చేరిక యైటింక్లయిన్ కాలనీ, మే 28 : సింగరేణి బొగ్గు కార్మికుల కష్ట సుఖాలు తెలిసిన మహనీయుడు రాష్ట్ర ము
కేసీఆర్ కిట్తో పెరుగుతున్న ప్రసవాలు అందుబాటులో అన్ని రకాల పరీక్షలు మెరుగైన సేవలకు పీహెచ్సీలను వరించిన జాతీయ అవార్డులు ఆదిలాబాద్ జిల్లాలోని మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జాతీయ అవార్డులు వరించాయ
మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెంపకానికి చర్యలు రూ.2.25 కోట్లతో వెయ్యి యూనిట్ల ఏర్పాటుకు కసరత్తు యూనిట్కు రూ.22,500 నుంచి రూ.3 లక్షల వరకు రుణం గ్రామాల్లో పెరటికోళ్ల పెంపకానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. మహి�
వచ్చే నెల 2న క్రీడా మైదానాల ప్రారంభం నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ భైంసా, కుభీర్లో పర్యటన భైంసాటౌన్, మే 28: గ్రామీణ క్రీడలకు ప్రభుత్వం పూర్వవైభవం తీసుకొస్తున్నదని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అల
ఎమ్మెల్యేగా చేసిందేమీ లేదు.. టీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం నిర్మల్ అర్బన్, మే 28 : మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కుటుంబ సభ్యులపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న మహేశ్వర్రెడ్డి మాజీ ఎమ్మెల్యేగానే మిగిలిపోతాడన�
ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి తానూర్, మే 28 : అన్ని వర్గాలకు ఆశాజ్యోతి సీఎం కేసీఆర్ అని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని ఏల్వత్ గ్రామంలో రూ 5. 50 లక్షలతో బుద్ధవిహార్ నిర్మాణ పనులు, ముథోల
ఇప్పపువ్వు సేకరణలో గ్రామీణులు గిరిజన సహకార సంఘం ద్వారా కొనుగోలు కడెం, మే 28: అటవీ సంపద ద్వారా గిరిజనులు ఉపాధి పొందే అనేక ఉత్పత్తుల్లో ప్రధానమైనది ఇప్పపువ్వు. దీనిని అనువుగా చేసుకొని ఏటా గ్రామీణ ప్రాంతాల్ల
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో అభివృద్ధి పనులు ప్రారంభం బోథ్, మే 28: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద విద్యార్థులు చదువుకునే పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించి అభి
డీఎల్పీవో ధర్మరాణి ఇచ్చోడ, సిరికొండ మండలాల పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఇచ్చోడ, మే 28 : గ్రామాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టేందుకు, పచ్చదనాన్ని పెంపొందించేందుకు వచ్చే నెల 3 నుంచి చేపట్టే పల్లె ప్రగత
హై జంప్లో గోల్డ్మెడల్ సాధించిన యువకుడు ఆర్థిక ఇబ్బందులతో ఆఫీస్ బాయ్గా విధులు నిర్మల్ టౌన్, మే 28 : కుభీర్ మండలంలోని రంజనితండాకు చెందిన జానకీరాం-కవితాబాయి దంపతులకు ముగ్గురు సంతానం. మొదటి కుమారుడు స
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పాఠశాలల్లో అభివృద్ధి పనులకు భూమి పూజ బేల, మే 28 : విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. విద్యావిధానంలో మార్పునక�
టీబీజీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య వివిధ సంఘాల నుంచి 120 మంది చేరిక జైపూర్, మే 27 : తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గెలిచిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి కేసీఆ
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సంచాలకురాలు ఉమాదేవి లక్షెట్టిపేట రూరల్, మే 27 : నూతన వ్యవసాయ పద్ధతులు అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని రైతులకు జగిత్యాల ప్రాంతీయ పరిశోధనా స్థానం పరిశోధన సంచాలకురాలు �
మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్రావు మినుముల కొనుగోలు కేంద్రం ప్రారంభం లక్షెట్టిపేట, 27 : రైతులను ఆదుకునే దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్రావు