నిర్మల్ అర్బన్, మే 29 : జిల్లాలో దొంగల అలజడి మళ్లీ మొదలైంది. కొన్నేళ్లుగా జిల్లాలో వారి అలికిడి లేకుండా పోయిందనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా ఖానాపూర్లో వరుసగా జరుగుతున్న ఘటనలతో ఉలిక్కిపడినట్లయ్యింది. �
45 వేలకు పైగా ఎకరాల్లో పంటల సాగు పెరుగనున్న పత్తి విస్తీర్ణం బోథ్, మే 29: బోథ్ మండలంలో వానకాలం పంటల సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మృగశిర కార్తెకు పది రోజుల గడువు మాత్రమే ఉండడంతో రైతులు వ్యవసాయ పనుల్లో
జూన్ 3 నుంచి 18 వరకు షెడ్యూల్ శానిటేషన్, ప్లాంటేషన్కు ప్రాధాన్యం నేరడిగొండ, మే 29 : పల్లె ప్రగతి కార్యక్రమాల నిర్వహణకు అధికారులు కార్యాచరణను సిద్ధం చేశారు. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు రాష్ట్
సింగరేణీయులకు పట్టాలు ఇవ్వడం చాలా సంతోషం ఇచ్చిన హామీ నెరవేర్చిన సీఎం కేసీఆర్ అందరూ ఆయనకు అండగా నిలవాలి మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు ఆర్కే-6 గుడిసెల్లో పట్టాల పంపిణీ శ్రీరాంపూర్, మే 29 : సింగరేణి నివ�
జంగుబాయికి ప్రత్యేక పూజలు కాకో ఆలయం వద్ద గిరిజనుల సందడి దండేపల్లి, మే 29 : దండేపల్లి మండలంలోని గుడిరేవు గోదావరి వద్ద గిరిజనుల ఆరాధ్యదైవం పద్మల్పురి కాకో దేవాలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. కాసిపేట మ�
భర్త వేధింపులు తాళలేక యువ వైద్యురాలు మృతి గతేడాది డిసెంబర్లో పిల్లల వైద్యుడితో వివాహం పెండ్లి సమయంలో ఎకరం పొలం, రూ.5 లక్షలు అందజేత ఆస్పత్రి కడుదామని డబ్బుల కోసం పోరు హైదరాబాద్లోని ఎల్బీనగర్లో ఘటన దండ�
గ్రామీణుల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు సర్కారు సంకల్పం మంచిర్యాల జిల్లాలోని గ్రామాల్లో 549 క్రీడా ప్రాంగణాలు ప్రతి మైదానానికీ రూ.5 లక్షలు.. స్థలాల సేకరణలో అధికారులు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన ప్రారంభా
క్రమబద్ధీకరణను సక్రమంగా చేపట్టాలి.. జీవో నంబర్ 58,59 ప్రకారం చేయాలి.. వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి.. ఎదులాపురం, మే 29 : అనధికార ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని ఆదిలాబాద్ కలెక్టర్ స
సోన్, మే 28 : మండల కేంద్రంలోని జడ్పీ హెచ్ఎస్ ఉన్నత పాఠశాల, లెఫ్ట్ పోచంపాడ్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగిన పదో తరగతి పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. వారం రోజుల క్రితం ప్రారంభమైన పరీక్�
మండల సమావేశంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు కెరమెరి, మే 28: రైతుల అభివృద్ధికి ఆయా శాఖల అధికారులు ప్రణాళికతో పనులు చేపట్టాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ పెం దోర్ మోతీ
కష్టసుఖాలు తెలిపిన మనిషి సీఎం టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి వివిధ సంఘాల నుంచి 60 మంది చేరిక యైటింక్లయిన్ కాలనీ, మే 28 : సింగరేణి బొగ్గు కార్మికుల కష్ట సుఖాలు తెలిసిన మహనీయుడు రాష్ట్ర ము
కేసీఆర్ కిట్తో పెరుగుతున్న ప్రసవాలు అందుబాటులో అన్ని రకాల పరీక్షలు మెరుగైన సేవలకు పీహెచ్సీలను వరించిన జాతీయ అవార్డులు ఆదిలాబాద్ జిల్లాలోని మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జాతీయ అవార్డులు వరించాయ
మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెంపకానికి చర్యలు రూ.2.25 కోట్లతో వెయ్యి యూనిట్ల ఏర్పాటుకు కసరత్తు యూనిట్కు రూ.22,500 నుంచి రూ.3 లక్షల వరకు రుణం గ్రామాల్లో పెరటికోళ్ల పెంపకానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. మహి�
వచ్చే నెల 2న క్రీడా మైదానాల ప్రారంభం నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ భైంసా, కుభీర్లో పర్యటన భైంసాటౌన్, మే 28: గ్రామీణ క్రీడలకు ప్రభుత్వం పూర్వవైభవం తీసుకొస్తున్నదని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అల