డైరెక్టర్ (ఈ అండ్ ఎం) సత్యనారాయణ ఆర్జీ-3 ఏరియాలో పర్యటన జీఎం, అధికారులతో సమీక్ష రామగిరి, మే 30 : ఓసీపీల్లో ఉత్పత్తి, రవాణా, ఉత్పాదకత లక్ష్యాలకు అనుకూలంగా యంత్రాల వినియోగం పెంచుకోవాలని అధికారులకు సింగరేణి డై
అదనపు కలెక్టర్ వరుణ్రెడ్డి ఆసిఫాబాద్,మే 30 : ఆంగ్లభాషపై ఉపాధ్యాయులు పట్టు సాధించాలని అదనపు కలెక్టర్ వరుణ్రెడ్డి సూచించారు. జిల్లాకేంద్రంలోని ఆశ్రమోన్నత పాఠశాలలో గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులకు ఆంగ్లభ
ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల బోధన కార్పొరేట్కు దీటుగా సర్కారు బడుల్లో మౌలిక సదుపాయాలు 12 రోజుల పాటు ఊరూరా విస్తృతంగా ప్రచారం భారీగా పెరగనున్న అడ్మిషన్లు 13న పాఠశాలలు పునః ప్రారంభం జూన్ 1 నుంచి 12వ తేదీ వరక
గిరిజన పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నేరడిగొండ, మే 30 : ఉపాధ్యాయులు ఆంగ్ల నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని జడ్పీటీసీ జాదవ్ అనిల్ అన్నారు. మండలంలోని లఖంపూర్ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో సోమవారం బోథ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఎదులాపురం, మే 30: కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన బాలల కోసం పీఎం కేర్స్ పథకం ప్రవేశ పెట్టామని ప్రధాన మంత్రి మోదీ అన్నారు. �
దస్తురాబాద్ : వినియోగదారుడి ఖాతాలో జమ అయిన రూ. కోటీ 27 లక్షలు దస్తురాబాద్, మే 30 : నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం రేవోజిపేటకు చెందిన వంగలా సాయి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాలో రూ.కోటి జమ కావడంతో ఆనందంతో ఉ�
రకాన్నిబట్టి గతేడాదికన్నా అదనంగా రూ. 2 వేల నుంచి 4 వేల వరకు పెంచిన ఎస్ఎల్బీసీ జూన్ మొదటి వారంలో జిల్లా వార్షిక ప్రణాళికను విడుదల చేయనున్న లీడ్ బ్యాంక్ రైతులకు ప్రయోజనం వచ్చే వానకాలంలో ఏయే పంటకు ఏ మేర�
జూన్ 3 నుంచి 18వ తేదీ వరకు ఐదో విడుత మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి హాజీపూర్, మే 30 : ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి ఐదో విడుత కార్యక్రమాన్ని జిల్లాలో జూన్ 3 నుంచి 18 తేదీ వరకు నిర్వహించనున్నట్లు కలెక్ట�
సమీపిస్తున్న వానకాలం పల్లె ప్రగతితో రోగాలు నయం వివిధ శాఖల అధికారులతో వైద్యశాఖ సమావేశాలు గర్భిణులను ముందుగానే పీహెచ్సీలకు చేరవేత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వానకాలంలో వ్యాధులు ప్రబలకుండా వైద
దస్తురాబాద్ నుంచి గొడిసెర్యాల గోండు గూడెం వరకు బీటీ రోడ్డు నిర్మాణం రూ.602.93 లక్షలతో పనులు తీరిన రవాణా కష్టాలు ఆయా గ్రామాల ప్రజల హర్షం ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. వారిలో ఆనందం వెల్లువిరుస్తున్నది. మండల క�
అభివృద్ధిలో దూసుకెళ్తున్న కుమ్రం భీం ఆసిఫాబాద్ హైవే నిర్మాణంతో మారుతున్న రూపు రేఖలు రూ. 30 కోట్లతో చిర్రకుంట నుంచి ఆసిఫాబాద్ వరకు డబుల్ రోడ్డు సెంట్రల్ లైటింగ్తో కొత్త శోభ సకల సౌకర్యాలతో జూబ్లీ మార�
రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి కోటపల్లి, నీల్వాయి పోలీస్స్టేషన్ల తనిఖీ రికార్డుల పరిశీలన కోటపల్లి, మే 29 : తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు రామగుండం పోలీస్ కమిషనర