ఎమ్మెల్యేగా చేసిందేమీ లేదు.. టీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం నిర్మల్ అర్బన్, మే 28 : మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కుటుంబ సభ్యులపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న మహేశ్వర్రెడ్డి మాజీ ఎమ్మెల్యేగానే మిగిలిపోతాడన�
ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి తానూర్, మే 28 : అన్ని వర్గాలకు ఆశాజ్యోతి సీఎం కేసీఆర్ అని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని ఏల్వత్ గ్రామంలో రూ 5. 50 లక్షలతో బుద్ధవిహార్ నిర్మాణ పనులు, ముథోల
ఇప్పపువ్వు సేకరణలో గ్రామీణులు గిరిజన సహకార సంఘం ద్వారా కొనుగోలు కడెం, మే 28: అటవీ సంపద ద్వారా గిరిజనులు ఉపాధి పొందే అనేక ఉత్పత్తుల్లో ప్రధానమైనది ఇప్పపువ్వు. దీనిని అనువుగా చేసుకొని ఏటా గ్రామీణ ప్రాంతాల్ల
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో అభివృద్ధి పనులు ప్రారంభం బోథ్, మే 28: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద విద్యార్థులు చదువుకునే పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించి అభి
డీఎల్పీవో ధర్మరాణి ఇచ్చోడ, సిరికొండ మండలాల పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఇచ్చోడ, మే 28 : గ్రామాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టేందుకు, పచ్చదనాన్ని పెంపొందించేందుకు వచ్చే నెల 3 నుంచి చేపట్టే పల్లె ప్రగత
హై జంప్లో గోల్డ్మెడల్ సాధించిన యువకుడు ఆర్థిక ఇబ్బందులతో ఆఫీస్ బాయ్గా విధులు నిర్మల్ టౌన్, మే 28 : కుభీర్ మండలంలోని రంజనితండాకు చెందిన జానకీరాం-కవితాబాయి దంపతులకు ముగ్గురు సంతానం. మొదటి కుమారుడు స
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పాఠశాలల్లో అభివృద్ధి పనులకు భూమి పూజ బేల, మే 28 : విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. విద్యావిధానంలో మార్పునక�
టీబీజీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య వివిధ సంఘాల నుంచి 120 మంది చేరిక జైపూర్, మే 27 : తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గెలిచిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి కేసీఆ
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సంచాలకురాలు ఉమాదేవి లక్షెట్టిపేట రూరల్, మే 27 : నూతన వ్యవసాయ పద్ధతులు అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని రైతులకు జగిత్యాల ప్రాంతీయ పరిశోధనా స్థానం పరిశోధన సంచాలకురాలు �
మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్రావు మినుముల కొనుగోలు కేంద్రం ప్రారంభం లక్షెట్టిపేట, 27 : రైతులను ఆదుకునే దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్రావు
ఎదులాపురం,మే27: అనధికార ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ సర్వేను త్వరగా పూర్తి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని క్రాంతినగర్లో ప్రత్యేక బృందాలు చేపడుతున్న సర్వేను కలెక�
నిర్మల్ డీఆర్డీవో విజయలక్ష్మి కడెం, మే 27 : గ్రామీణ ప్రాంత యువతను క్రీడాల్లో రాణించేలా ప్రభుత్వం అయా గ్రామాల్లో మైదానాలను సిద్ధం చేస్తున్నట్లు నిర్మల్ డీఆర్డీవో విజయలక్ష్మి పేర్కొన్నారు. పెద్దబెల్లాల�
ఆదిలాబాద్ రూరల్ మండలంలో 60 కుటుంబాలకు యూనిట్లు పంపిణీ నేడు ఓనర్లుగా మారిన కూలీలు స్వయం ఉపాధితో ఆత్మగౌరవ జీవితం ఆనందం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు సీఎం కేసీఆర్ దారి చూపిన దేవుడంటూ హర్షం దళితుల దశ తిర�