వెంట వెంటనే మిల్లులకు తరలింపు కొనుగోళ్లు త్వరగా పూర్తి చేసేలా అధికారుల ప్రణాళిక రైతులకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక చర్యలు సోన్, మే 30 : నిర్మల్, సోన్ మండలాల్లోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు
మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు మంచిర్యాలటౌన్, మే 30 : మంచిర్యాల నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక అనవసర విమర్శలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్రావుపై ఎమ్మెల్యే నడిపెల్�
డైరెక్టర్ (ఈ అండ్ ఎం) సత్యనారాయణ ఆర్జీ-3 ఏరియాలో పర్యటన జీఎం, అధికారులతో సమీక్ష రామగిరి, మే 30 : ఓసీపీల్లో ఉత్పత్తి, రవాణా, ఉత్పాదకత లక్ష్యాలకు అనుకూలంగా యంత్రాల వినియోగం పెంచుకోవాలని అధికారులకు సింగరేణి డై
అదనపు కలెక్టర్ వరుణ్రెడ్డి ఆసిఫాబాద్,మే 30 : ఆంగ్లభాషపై ఉపాధ్యాయులు పట్టు సాధించాలని అదనపు కలెక్టర్ వరుణ్రెడ్డి సూచించారు. జిల్లాకేంద్రంలోని ఆశ్రమోన్నత పాఠశాలలో గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులకు ఆంగ్లభ
ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల బోధన కార్పొరేట్కు దీటుగా సర్కారు బడుల్లో మౌలిక సదుపాయాలు 12 రోజుల పాటు ఊరూరా విస్తృతంగా ప్రచారం భారీగా పెరగనున్న అడ్మిషన్లు 13న పాఠశాలలు పునః ప్రారంభం జూన్ 1 నుంచి 12వ తేదీ వరక
గిరిజన పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నేరడిగొండ, మే 30 : ఉపాధ్యాయులు ఆంగ్ల నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని జడ్పీటీసీ జాదవ్ అనిల్ అన్నారు. మండలంలోని లఖంపూర్ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో సోమవారం బోథ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఎదులాపురం, మే 30: కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన బాలల కోసం పీఎం కేర్స్ పథకం ప్రవేశ పెట్టామని ప్రధాన మంత్రి మోదీ అన్నారు. �
దస్తురాబాద్ : వినియోగదారుడి ఖాతాలో జమ అయిన రూ. కోటీ 27 లక్షలు దస్తురాబాద్, మే 30 : నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం రేవోజిపేటకు చెందిన వంగలా సాయి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాలో రూ.కోటి జమ కావడంతో ఆనందంతో ఉ�
రకాన్నిబట్టి గతేడాదికన్నా అదనంగా రూ. 2 వేల నుంచి 4 వేల వరకు పెంచిన ఎస్ఎల్బీసీ జూన్ మొదటి వారంలో జిల్లా వార్షిక ప్రణాళికను విడుదల చేయనున్న లీడ్ బ్యాంక్ రైతులకు ప్రయోజనం వచ్చే వానకాలంలో ఏయే పంటకు ఏ మేర�
జూన్ 3 నుంచి 18వ తేదీ వరకు ఐదో విడుత మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి హాజీపూర్, మే 30 : ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి ఐదో విడుత కార్యక్రమాన్ని జిల్లాలో జూన్ 3 నుంచి 18 తేదీ వరకు నిర్వహించనున్నట్లు కలెక్ట�
సమీపిస్తున్న వానకాలం పల్లె ప్రగతితో రోగాలు నయం వివిధ శాఖల అధికారులతో వైద్యశాఖ సమావేశాలు గర్భిణులను ముందుగానే పీహెచ్సీలకు చేరవేత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వానకాలంలో వ్యాధులు ప్రబలకుండా వైద