జంతువుల కోసం అనువైన గడ్డిజాతి మొక్కలు పెంచాలని అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ రామలింగం అధికారులు, సిబ్బందికి సూచించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం బీర్సాయిపేట అటవీ శాఖ రేంజ్ పరిధిలోని జంతువుల కోసం �
ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమం కార్యరూపం దాల్చుతున్నది.
మన ఊరు - మన బడి కార్యక్రమం కింద నిర్వహించే పనులను నాణ్యతతో చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్
పట్టణంలోని కాలనీల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు కొత్త కుమ్మరివాడలో రూ.10 లక్షలతో చేపడుతున్న డ్రైనేజీ నిర్మాణ�
రైతులకు అధిక దిగుబడి వచ్చేలా చూడాలి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న వ్యవసాయ పరిశోధనా స్థానంలో విత్తనమేళ తరలివచ్చిన రైతులు.. విత్తనాల పంపిణీ తాంసి, మే 24 : వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అధిక దిగుబడులు వచ�
సీరియస్గా తీసుకున్న పోలీస్, వ్యవసాయశాఖ పత్తి విత్తనాల అమ్మకాలపై నిఘా జిల్లా, మండల స్థాయిలో టాస్క్ఫోర్స్ బృందాలు కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్ర భుత్వం వ్యవసాయ రంగంలో అమలు చేస్
నాడు వారసత్వ ఉద్యోగాలు పోగొట్టి సంబురపడ్డది నిజం కాదా? జాతీయ సంఘాలకు టీబీజీకేఎస్ ఆర్జీ-3 ఉపాధ్యక్షుడు గౌతం శంకరయ్య సూటి ప్రశ్న రామగిరి, మే 24 : ఒకపక్క సింగరేణి కార్మికులు ఛీ కొడుతున్నా జాతీయ సంఘాలు గనులపైక
1,400 మందికి పంపిణీ చేయనున్న విప్ మంత్రి అల్లోలతో కలిసి ఇవ్వనున్న సుమన్ రామకృష్ణాపూర్కు పునరుజ్జీవం పోసేలా నిర్ణయం నెరవేరుతున్న ఐదు దశాబ్దాల కార్మికుల కల ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ జేజేల�
ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా వ్యయంతో ప్రగతి పనులు ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెన్నూర్, మే 24: చెన్నూర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్
లక్షెట్టిపేట రూరల్, మే 24 : పేదింటి ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి పథకం వరంలా మారిందని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన లక్షెట్టిపేటలో పట్టణంలోని విశ్రాంతి భవన ఆవరణలో 76 మంది లబ్ధిద�
రైతులకు అధిక దిగుబడి వచ్చేలా చూడాలి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న వ్యవసాయ పరిశోధనా స్థానంలో విత్తనమేళా తరలివచ్చిన రైతులు.. విత్తనాల పంపిణీ తాంసి, మే 24 : వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అధిక దిగుబడులు వ�
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ బేల మండల సర్వసభ్య సమావేశం బేల, మే 24 : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మేస్త్రీ యూనియన్ భవన నిర్మాణానికి భూమి పూజ ఎదులాపురం, మే 24 : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆదిలాబాద్�
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు గుర్తింపు సంఘం ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలి టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ కొత్తగూడెం సింగరేణి, మే 23: సింగరేణి సంస్థలో రా నున్న గుర్తింపు సం�