రైతులకు అధిక దిగుబడి వచ్చేలా చూడాలి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న వ్యవసాయ పరిశోధనా స్థానంలో విత్తనమేళా తరలివచ్చిన రైతులు.. విత్తనాల పంపిణీ తాంసి, మే 24 : వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అధిక దిగుబడులు వ�
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ బేల మండల సర్వసభ్య సమావేశం బేల, మే 24 : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మేస్త్రీ యూనియన్ భవన నిర్మాణానికి భూమి పూజ ఎదులాపురం, మే 24 : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆదిలాబాద్�
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు గుర్తింపు సంఘం ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలి టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ కొత్తగూడెం సింగరేణి, మే 23: సింగరేణి సంస్థలో రా నున్న గుర్తింపు సం�
జీఎం(సీడీఎన్) సూర్యనారాయణ బెల్లంపల్లి ఏరియాలో పర్యటన రెబ్బెన, మే 23: బెల్లంపల్లి ఏరియాకు సంస్థ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు అధిగమించే చర్యలు తీసుకోవాలని జీఎం(సీడీఎన్) సూ ర్యనారాయణ అన్నారు. బెల
కాంగ్రెస్, కమ్యూనిస్టుల ఏలుబడిలో అభివృద్ధి శూన్యం పొలిటికల్ టూరిస్టుల గోల్మాల్ మాటలు నమ్మవద్దు.. బెల్లంపల్లి నియోజకవర్గాన్ని రూ.96 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం.. ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ మంచిర్యా
సహజ ప్రసవం.. తల్లీబిడ్డలకు ఆరోగ్యకరం మూఢనమ్మకాలతో శస్త్రచికిత్సలవైపు తల్లిదండ్రులు, బంధువులు పెరుగుతున్న ఆపరేషన్లు తల్లీబిడ్డలకు భవిష్యత్తులో ఇబ్బందులు సిజేరియన్లతో ఆరోగ్యంపై దుష్ప్రభావం : వైద్యులు
తొలి రోజూ ప్రశాంతం సెంటర్లలో సకల సౌకర్యాలు పలు చోట్ల అధికారుల తనిఖీలు బజార్హత్నూర్, మే23: పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజూ ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష జరిగింది. బజార్హత్నూర�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. 202 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 38,864 మంది విద్యార్థులకు గానూ 38,264 మంది హాజరయ్యారు. 600 మంది గైర్హాజరయ్యారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగ�
యాప్లో చిన్నారుల ఆరోగ్య వివరాలు ఇంటింటికీ తిరుగుతూ నమోదు చేయనున్న అంగన్వాడీలు అంగన్వాడీ సేవలు పారదర్శకంగా ఉండడంతోపాటు చిన్నారుల ఆరోగ్య సమాచారం అరచేతిలో ఉండేలా ప్రభుత్వం పోషణ్ ట్రాకర్కు శ్రీకార�
ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి రంగశివినిలో శివాలయానికి భూమిపూజ కుంటాలలో పర్యటన లోకేశ్వరంలో జీలుగ విత్తనాల పంపిణీ కుభీర్, మే 23 : స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నూతన ఆలయాల నిర్మాణంతో పాటు పురాతన �
నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి మామడ మండల సర్వసభ్య సమావేశం మామడ, మే 23 : మామడ మండల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి సూచించారు. �
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ బెదడలోని ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులకు భూమిపూజ బేల, మే 23 : మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ విద్య మరింత బలోపేతం అవుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చ