టీబీజీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య వివిధ సంఘాల నుంచి 120 మంది చేరిక జైపూర్, మే 27 : తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గెలిచిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి కేసీఆ
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సంచాలకురాలు ఉమాదేవి లక్షెట్టిపేట రూరల్, మే 27 : నూతన వ్యవసాయ పద్ధతులు అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని రైతులకు జగిత్యాల ప్రాంతీయ పరిశోధనా స్థానం పరిశోధన సంచాలకురాలు �
మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్రావు మినుముల కొనుగోలు కేంద్రం ప్రారంభం లక్షెట్టిపేట, 27 : రైతులను ఆదుకునే దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్రావు
ఎదులాపురం,మే27: అనధికార ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ సర్వేను త్వరగా పూర్తి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని క్రాంతినగర్లో ప్రత్యేక బృందాలు చేపడుతున్న సర్వేను కలెక�
నిర్మల్ డీఆర్డీవో విజయలక్ష్మి కడెం, మే 27 : గ్రామీణ ప్రాంత యువతను క్రీడాల్లో రాణించేలా ప్రభుత్వం అయా గ్రామాల్లో మైదానాలను సిద్ధం చేస్తున్నట్లు నిర్మల్ డీఆర్డీవో విజయలక్ష్మి పేర్కొన్నారు. పెద్దబెల్లాల�
ఆదిలాబాద్ రూరల్ మండలంలో 60 కుటుంబాలకు యూనిట్లు పంపిణీ నేడు ఓనర్లుగా మారిన కూలీలు స్వయం ఉపాధితో ఆత్మగౌరవ జీవితం ఆనందం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు సీఎం కేసీఆర్ దారి చూపిన దేవుడంటూ హర్షం దళితుల దశ తిర�
అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఇంద్రవెల్లిలో పరీక్షా కేంద్రం తనిఖీ ఇంద్రవెల్లి, మే 27 : పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా.. సజావుగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ ఆదేశి
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న కచ్చికంటిలో ఆలయ నిర్మాణానికి భూమిపూజ ఆదిలాబాద్ టౌన్, మే 27 : సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నారని ఆదిలాబాద్ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నా రు. �
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి మామడ, మే 27 : ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని అటవీ పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని రాశిమెట్ల గ్రామంలో భీమన్న
ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి ముథోల్, మే 27 : రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు.. మన బడి కార్యక్రమం కింద పాఠశాల లను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి పే�
సేవలకు త్వరలోనే శ్రీకారం పేదలకు మరింత సౌలభ్యం ఇప్పటికే సిబ్బందికి శిక్షణ పూర్తి సర్వత్రా హర్షాతిరేకాలు పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలను మరింత చేరువ చేస్తున్నది
జీపీ, అటవీశాఖ నర్సరీల్లో మొక్కలు రెడీ ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం మంచిర్యాల జిల్లాలో 310 నర్సరీలు అందుబాటులో 27 లక్షల మొక్కలు పచ్చదనం పెంపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చే�
టీబీజీకేఎస్ను గెలిపిస్తే కారుణ్యం కొనసాగింపు బాధ్యత మాదే అధ్యక్షుడు వెంకట్రావ్ శ్రీరాంపూర్, మే 26 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సింగరేణికి సీఎం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల అండ ఉందని, ప్రతి సమస్య�