జావెలిన్త్రోలో గోల్డ్ మెడల్ సాధించిన కోటపల్లివాసి పోలియోను జయించి.. వరల్డ్ స్కూల్ అథ్లెటిక్స్లో విజేతగా నిలిచి.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి అల్లోల, విప్ సుమన్, ఎమ్మెల్యేల ప్రశంసలు కోటపల్లి, మే 2
మంచిర్యాలలోని పలు వార్డుల్లో సుందరంగా నిర్మాణాలు నమూనా, త్రీడీ ప్రింట్లు ఖరారు ఇప్పటికే పనులు ప్రారంభం శరవేగంగా పూర్తి చేసేందుకు కసరత్తు మంచిర్యాల టౌన్, మే 21 : పట్టణ ప్రజలు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేంద
నేడు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినం క్రమేనా అంతరించిపోతున్న ప్రాణకోటి జీవనశైలి మార్చుకోకుంటే మనుగడ ప్రశ్నార్థకమేనంటున్న పర్యావరణ వేత్తలు మంచిర్యాల, మే 21, నమస్తే తెలంగాణ : భూగోళంపై ఉన్న వివిధ జీవుల మధ్యన ఉన�
విద్యాశాఖ కార్యదర్శి కరుణ ఎదులాపురం, మే 21 : ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభంకానున్న పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఆదేశి�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ప్రజాప్రతినిధులు, అధికారులకు అవగాహన నిర్మల్ టౌన్, మే 21 : తెలంగాణ ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రగతిలో నిర్మల్ జిల్లాను మ�
రేపటి నుంచే ‘పది’ పరీక్షలు 209 కేంద్రాలు.. 39,080 మంది విద్యార్థులు.. పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు.. 144 సెక్షన్ అమలు.. విద్యార్థులకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం.. పదో తరగతి ప
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులతో సమావేశం నిర్మల్ చైన్గేట్, మే 19 : పదో తరగతి విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్
ప్రభుత్వ బొగ్గు పరిశ్రమల నిర్వీర్యానికి కుట్ర గనుల ప్రైవేటీకరణ విరమించుకోవాలి కొరత అధిగమించడానికి కొత్త గనులు తెరవాలి సీఐటీయూ రాష్ర్టాధ్యక్షుడు రాజారెడ్డి శ్రీరాంపూర్, మే 19: అస్ట్రేలియాలోని అదానీ కం
సింగరేణిలో అంతర్గత అభ్యర్థులకు యాజమాన్యం తీపికబురు ఈనెల 25 నుంచి జూన్ 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ కొత్తగూడెం సింగరేణి/ రామగిరి, మే 19: సింగరేణిలో బదిలీ వర్కర్ నుంచి వివిధ పోస్టుల్లో పనిచేస్తున్న
ఇచ్చోడ ఎంపీపీ నిమ్మల ప్రీతమ్రెడ్డి 60 మంది లబ్ధిదారులకు యోగ్యత పత్రాలు అందజేత ఇచ్చోడ, మే 19 : వివిధ శిక్షణల ద్వారా ఉపాధి మార్గాలను ఎంచుకొని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి ఎంపీపీ నిమ్మల ప్రీతమ్రెడ్�
జిల్లాకు ఇతర రష్ట్రాల మద్యం కొన్ని నెలలుగా సాగుతున్న దందా పెంబి ఘటనతో వెలుగులోకి.. తీగలాగుతున్న ఆబ్కారీ శాఖ అధికారులు నిర్మల్ అర్బన్, మే 19 : జిల్లాలో ఇతర రష్ట్రాల మద్యం ఏరులై పారుతున్నది. జిల్లాకు సరిహద్
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ముగిసిన పెర్సాపేన్ పూజలు నార్నూర్, మే 19 : ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలు భావితరాలకు అందించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండ�
కేంద్రంలోని మోడీ సర్కారు నిర్ణయంతో పెరిగిన పత్తి సీడ్ ధర గతేడాది ఒక్కో సంచి ధర రూ.767.. ఈ యేడాది రూ.810 ఒక్కో సంచిపై రూ.43 పెంపు.. రైతులపై రూ.10 కోట్ల భారం బీజేపీ ప్రభుత్వంపై మండిపడుతున్న రైతన్నలు కేంద్రంలోని బీజే�