ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మంచిర్యాలలో ఓపీ వైద్య సేవలు ప్రారంభం మంచిర్యాల ఏసీసీ, మే 18 : మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల గర్భిణులు, చిన్నారులు మతా శిశు సంరక్షణ కేంద్రం సేవలను సద్వినియోగం చే�
‘మన ఊరు -మన బడి’లో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాగజ్నగర్ రూరల్, మే 18: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని సిర్పూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ
సరిహద్దు ప్రాంతాల్లో పోలీసుల నిఘా కిరాణా, పాన్ షాపుల్లో పోలీసుల దాడులు విక్రయదారుల అరెస్టులు, కేసులు నమోదు ఇచ్చోడ, మే 18 : నిషేధిత గుట్కా, గంజాయిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. ఒక్క ప్యాకెట్ అమ్మినా, �
ఏళ్ల నాటి సమస్యలు పరిష్కారం కొత్త పంచాయతీరాజ్ చట్టంతో గ్రామాలు అభివృద్ధి సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు తానూర్, మే 18 : కొత్త పంచాయతీరాజ్ చట్టం-2018, పల్లె ప్రగతి కార్యక్రమాలతో గ్రామాల రూపురేఖలు మారిపోయ�
బోల్తాపడిన ట్రాక్టర్ ఇద్దరి దుర్మరణం మృతులు రైతు, ట్రాక్టర్ భీంపూర్, మే 18 : వానకాలం సాగుకు భూమిని సిద్ధం చేసే క్రమంలో ట్రాక్టర్ బోల్తాపడింది. దీంతో డ్రై వర్తో పాటు సంబంధిత రైతు మృత్యువాతపడ్డారు. ఎస్�
యేటా మొక్కలు నాటడం అభినందనీయం కేంద్ర బృందం సభ్యుడు ప్రొఫెసర్ వెంకట రవి కుభీర్ మండలంలో పర్యటన ఈజీఎస్ నిధులతో చేపట్టిన పనుల పరిశీలన కుభీర్, మే 18 : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారంతో అడవుల శాతం పెరిగ�
మల్చింగ్ విధానంపై పలువురు రైతుల దృష్టి యాసంగిలో తీగజాతి, కూరగాయలు పంటలు ఎక్కువ మొత్తంలో పుచ్చకాయ సాగు ఆదిలాబాద్ జిల్లాలో 120 ఎకరాలు తక్కువ ఖర్చుతో అధిక లాభాలు అవగాహన కల్పిస్తున్న ఉద్యానవన అధికారులు పం�
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న బీసీ స్డడీ సర్కిల్లో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం ఎదులాపురం,మే18 : ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు.
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య రూ. 1.30 కోట్లతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన కన్నెపల్లి, మే 16 : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. కన్నెపల్లి మండలం కన్న�
సమష్టి సమ్మెతోనే నిలిచిన వేలం భవిష్యత్లో ఇదే స్ఫూర్తితో పోరాడాలి కార్మికులకు టీబీజీకేఎస్ అధ్యక్షుడి పిలుపు తమ యూనియన్తోనే అనేక హక్కులు జూన్ లేదా జూలైలో గుర్తింపు ఎన్నికలు జరిగే అవకాశం బీ వెంకట్రా�
కార్పొరేట్కు దీటుగా సౌకర్యాలు సర్కారు పాఠశాలల్లో మరమ్మతులు ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ నార్నూర్, మే 16 : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కార్పొరేట్కు దీటుగా మెరుగైన సౌకర్యాలు కల్పించ�
దిలావర్పూర్, మే 16 : కాల్వ శ్రీ లక్ష్మీనృసింహుని కల్యాణం.. సోమవారం వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ వైభవంగా సా గింది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ప్రాంగణం కిక్కిరిసింది. స్వామివారిని దర్శించుకునేందుక�