ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్ల ఆహ్వానం ఉమ్మడి జిల్లాలో 9.58 కోట్ల చేపపిల్లల కొనుగోలుకు కసరత్తు త్వరలో చెరువులు, ప్రాజెక్టుల్లో వదలనున్న అధికారులు 20 వేల మంది మత్స్యకారులకు ప్రయోజనం నీలి విప్లవానికి సమ
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న బేలలోని గూడ, జూనోని పాఠశాలల్లో అభివృద్ధి పనులకు భూమిపూజ బేల, మే 14 : గత ప్రభుత్వాలు విద్య, మౌలిక వసతులను గాలికొదిలేశాయని, విద్యావిధానంలో మార్పు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చే�
రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి 61వ జాతీయ రహదారి పనుల పరిశీలన మామడ, మే 14 : రోడ్డు విస్తరణ పనులను వేగిరం చేయాలని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అ
తాంసి, మే 14 : తాంసి మండలం కప్పర్లలోని పంట చేలల్లో శనివారం రైతులకు చిరుతపులి కనిపించింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో కే మ పరమేశ్వర్ తన చేనులో జొన్న కోస్తుండగా వా రి కంటపడింది. విషయాన్ని సర్పంచ్ సదానందం కు తెలుపగ�
పక్కాగా ఆస్తుల వివరాలు పలు రకాల ప్రయోజనాలు ప్రయోగాత్మకంగా ఆదిలాబాద్ జిల్లాలోని అర్లి(కె)లో అమలు దేశవ్యాప్తంగా 2025 సంవత్సరం నాటికి అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటి యజమానికి హక్కుదారుడి హోదా కల్పించి ఈ-ప్రాపర�
కేస్లాపూర్లో ఉర్వేత వంశీయుల మొక్కులు సంప్రదాయం ప్రకారం గ్రామం చుట్టూ ఊరేగింపు పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఆదివాసులు ఇంద్రవెల్లి, మే 14 : ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు తమ కులదేవత పెర్సపేన్ (పెద్దదేవు�
రైతులకు వానకాలం సాగుకు సన్నద్ధతపై అవగాహన ఆదిలాబాద్ టౌన్, మే 13 : రైతులు నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలని జేడీఏ పుల్లయ్య సూచించారు. ఆదిలాబాద్ రూరల్ మండలం లోకారి గ్రామంలో శుక్రవారం రైతులకు వానకాలం స
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న జైనథ్, మే 13 : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకే సీఎం కేసీఆర్ మన ఊరు- మనబడి కార్యక్రమం అమలు చేస్తున్నా రని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొ న్నారు. జైన
తెలంగాణ చరిత్ర, సంస్కృతిపై పట్టు సాధించాలి అభ్యర్థులు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఖమ్మంలో అవగాహన సదస్సు అభ్యర్థులకు �
రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లాకు మొదటి ర్యాంకు పనుల కల్పనలో ప్రథమం 15 రోజుల్లో 20వేలకు పైగా పెరిగిన కూలీలు వ్యవసాయ పనులు పూర్తి కావడంతో ఈజీఎస్ వైపు.. ప్రస్తుతం రోజుకు లక్ష మంది రాక మరింత పెరిగే అవకాశం నిర్మల
పరీక్షా కేంద్రాల్లో కెమెరాల ఏర్పాటుకు నిర్ణయం కసరత్తు చేస్తున్న అధికారులు 23 నుంచి టెన్త్ వార్షిక పరీక్షలు అందుబాటులో హాల్ టికెట్లు.. ముగిసిన ప్రీ ఫైనల్స్.. కొనసాగుతున్న రివిజన్ ప్రైవేట్కు దీటుగా ఫ�
పెరుగనున్న సాగు విస్తీర్ణం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 10.21 లక్షల ఎకరాల అంచనా గతేడాది కంటే 34 వేల ఎకరాలు అదనం అత్యధికంగా పత్తి పంటకు అవకాశం రైతులకు అండగా సర్కారు పథకాలు వానకాలం ప్రణాళికను అధికారులు సిద�
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సంక్షేమం ఏది ? రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ మరో మోసం మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి దిలావర్పూర్, మే 13 : కేంద్ర ప్రభుత్వ వద్ద న్నా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో �
ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ హాజీపూర్, మే 12 : రైతులు, ప్రభుత్వానికి జిల్లాలోని రైస్ మిల్లర్లు సహకరించాలని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్కసుమన్
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆలూరులో పోషక ఉద్యాన వనం ప్రారంభం నిర్మల్ అర్బన్/సారంగాపూర్, మే 12 : పోషకారహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్�