ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ మన ఊరు-మనబడి పనులు, ప్రకృతి వనాల పరిశీలన నేరడిగొండ, మే 12 : అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్న
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. డ్రైవర్ నిర్లక్ష్యంతో ట్రాక్టర్ కింద పడుకున్న ఓ యువకుడు మృతిచెందాడు. రాత్రిపూట విధులు ముగించుకొని ఇంటికి వస్తుండగా.. బర్రెను ఢీకొని ఒకరు, బంధువుల ఇంట�
తండ్రిని చంపిన కొడుకు అరెస్ట్ వివరాలు వెల్లడించిన నిర్మల్ డీఎస్పీ నిర్మల్ అర్బన్, మే 12 : మద్యానికి బానిసైన తండ్రిని చంపిన ఓ కొడుకు ప్రమాదంగా చిత్రీకరించాడు.. అనుమానం వచ్చిన ఓ బంధువు పోలీసులకు ఫిర్యాద�
రైతులకు వ్యవసాయాధికారుల అవగాహన గుడిహత్నూర్, మే 12 : విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏవో రేవతి సూచించారు. గురువారం మండలంలోని వైజాపూర్ గ్రామంలో వానకాలం పంటల సాగు సమయ�
సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజనకు ఎంపిక జాతీయ స్థాయిలో 92వ ర్యాంకు ప్రగతిపథంలో దూసుకుపోతున్న గిరిపల్లె.. బోథ్, మే 12 : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని అజ్జర్-వజ్జర్ గ్రామ పంచాయతీ(మహాదుగూడ, లేండిగూడ) సంసద్ ఆ
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆలూరులో పోషక ఉద్యాన వనం ప్రారంభం పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ఆలూరు బృహత్ పల�
ఎనిమిదేండ్లలో మారిన గ్రామ రూపురేఖలు టీఆర్ఎస్ పాలనలో ఇంటింటికీ స్వరాష్ట్ర ఫలాలు జోడెడ్లలా అభివృద్ధి, సంక్షేమ పథకాలు.. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన రాష్ట్ర సర్కారు ఉచిత విద్యతో ఉన్నత శిఖరాలకు విద్యార్
యూనిట్లతో ఆర్థిక ప్రగతికి భరోసా స్వయం ఉపాధి పొందుతున్న లబ్ధిదారులు నెలకు 30వేలకు పైగా ఆదాయం మొదటి దశలో ఎంపికైన వారి కుటుంబాల్లో సంతోషం సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని స్పష్టం నిర్మల్, మే 11(నమస్తే తెలంగాణ)
ఎరువులు, విత్తనాలు కొరత లేకుండా చూస్తున్నాం.. పంట చేతికొచ్చే వరకు రసీదులు భద్రపర్చుకోవాలి పచ్చిరొట్టె వాడకం, విత్తనాలు వెదజల్లే విధానంపై అవగాహన రైతుల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ ‘నమస్తే’తో ఆ�
రూ. 40 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం విప్ బాల్క సుమన్ చొరవతో తీరిన కష్టాలు మండల ప్రజల హర్షాతిరేకాలు సీఎం కేసీఆర్, విప్ చిత్రపటాలకు పాలాభిషేకం కోటపల్లి, మే 11 : కోటపల్లి మండలంలోని మారుమూల గ్రామాల ర
బజార్హత్నూర్ మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ జయశ్రీ బజార్హత్నూర్, మే 11 : గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని ఎంపీపీ జయశ్రీ సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్ష�
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిప్పల్కోటి శివారులో పనుల పరిశీలన భీంపూర్, మే 11 : ప్రభుత్వం వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు రూ.368 కోట్ల తో, 1.423 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న రిజర్వాయర్ పన�
రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ధాన్యం సేకరణపై అధికారులు, ఏజెన్సీ నిర్వాహకులతో సమీక్ష నిర్మల్ టౌన్, మే 11 : ఈ నెల 31వరకు ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని, ఆ దిశగా చ ర్యలు చేపట్టాలని రాష్ట్ర అటవీ, పర్�
ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టాలి సోషల్ మీడియా వారియర్లతో ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ మంచిర్యాలటౌన్, మే 11: ప్రభుత్వ పథకాలను సామాజిక మాధ్యమాల ద్వారా
డైరెక్టర్ (పా) బలరాం మందమర్రి ఏరియాలో, శ్రీరాంపూర్ ఓసీపీ సందర్శన బెల్లంపల్లి ఏరియాలో పర్యటన మందమర్రి రూరల్, మే 11 : నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు సాధించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకో