మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఘనంగా బుద్ధ పౌర్ణమి ఎదులాపురం / ఆదిలాబాద్ రూరల్, మే 16 : గౌతమ బుద్ధుడి మాటలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. జిల్లా కేంద�
రైతులకు వ్యవసాయాధికారుల సూచన గ్రామాల్లో మట్టి నమూనాల సేకరణ బేల, మే16 : వ్యవసాయాధికారులు చెప్పిన పంటలే రైతులు వేసుకోవాలని వ్యవసాయ విస్తరణ ఆధికారి సాయి కీర్తన సూచించారు. మండలంలోని బాది గ్రామంలో పంట పొలాల్ల�
గడప గడపకూ ప్రగతి ఫలాలు పార్టీలకతీతంగా పథకాల అమలు ప్రయోజనం పొందుతున్న కమలనాథులు సీఎం కేసీఆర్ చొరవతో జోడెడ్లలా అభివృద్ధి, సంక్షేమం బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పథకాల అమలు ఎక్కడ? మన వద్ద సాగు స్వర్ణయుగం.. కమల�
అకాల వర్షంతో పంటలకు నష్టం కల్లాలు, కేంద్రాల్లో తడిసిన ధాన్యం ఎగిరిపోయిన ఇండ్ల పైకప్పులు నష్టాన్ని పరిశీలించిన అధికారులు బాధితులకు అండగా ఉంటామని హామీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం
సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి చర్యలు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ‘నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సకల హంగులతో తీర్చిదిద్దాలి. ఆగస్టు 15వ తేదీలోగా
యూకేజీలోనే చాక్పీస్ పట్టి పాఠాలు అలవోకగా రాష్ర్టాలు, రాజధానుల పేర్లు, గీతాలు, పద్యాలు అబ్బురపరుస్తున్న అనన్య ప్రత్యేకంగా యూట్యూబ్ చానల్ ద్వారా పలు వీడియోలు ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్, మే 15 : కాగజ్న�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2016 మంది హాజరు 2022-23 విద్యా సంవత్సరానికి గాను మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పది బాలు�
2800 శ్లోకాలు.. 150 నిమిషాలు.. ఏకధాటిగా చెప్పి.. ఎవరూ సాధించని రికార్డు సొంతం వరించిన ‘వండర్ బుక్ ఆఫ్ రికార్డు’ బెల్లంపల్లి టౌన్, మే 15 : బెల్లంపల్లి పట్టణంలోని షంషీర్నగర్కు చెందిన రామ భక్తురాలు వేముల మానస వ�
ప్రత్యామ్నాయం.. ప్రయోగాత్మకం.. వేసవిలో కాటన్ పండిస్తున్న రైతులు వినూత్న ఆలోచనలతో సంప్రదాయ సేద్యం ఆర్థికంగా లాభాలు పొందేందుకు వైవిధ్యంగా సాగు ఏపుగా పెరిగిన దూదిపూల పంట ఎకరాకు 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి
ఇష్టానుసారంగా పశువుల తరలింపు మహారాష్ట్ర నుంచి రవాణా తరచూ ప్రమాదాలు ఆదిలాబాద్ జిల్లాలో పశువుల అక్రమ రవాణా జోరుగా కొనసాగుతున్నది. మహారాష్ట్ర నుంచి మూగజీవాలను తీసుకొస్తున్న దళారులు ఆదిలాబాద్ మార్కెట్
ఫర్టిలైజర్ దుకాణాలు తనిఖీ చేసిన టాస్క్ఫోర్స్ అధికారులు ఇచ్చోడ, మే 15 : రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే సంబంధిత ఫర్టిలైజర్స్ డీలర్లపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విత్తన టాస్క్ఫోర్స్
కోర్కెలు తీర్చే కాల్వ నృసింహుడు నేటి నుంచి 24 వరకు ఉత్సవాలు 16న నరసింహుడి కల్యాణ దిలావర్పూర్, మే 14 : చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతంలో ఉగ్రనారసింహుడు శాంతమూర్తిగా కొలువైన క్షేత్రం నిర్మల్ జిల్లాలోని దిలావర్
సాగర తీరాన అంతర్జాతీయ బౌద్ధక్షేత్రం నల్లమల సిగలో.. ప్రకృతి వడిలో.. కొండ కోనలను చీల్చుకుంటూ పరుగులు తీసే కృష్ణమ్మ చెంతన.. ఆచార్య నాగార్జునుడు నడియాడిన సాగర తీరాన సిద్ధమైన అంతర్జాతీయ బౌద్ధక్షేత్రం బుద్ధవన�
ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్ల ఆహ్వానం ఉమ్మడి జిల్లాలో 9.58 కోట్ల చేపపిల్లల కొనుగోలుకు కసరత్తు త్వరలో చెరువులు, ప్రాజెక్టుల్లో వదలనున్న అధికారులు 20 వేల మంది మత్స్యకారులకు ప్రయోజనం నీలి విప్లవానికి సమ