నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ జిల్లా అధికారులతో సమావేశం నిర్మల్ టౌన్, మే 23 : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిర్మల్ జిల్లాలో ఘనంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్�
కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్ ప్రజావాణిలో అర్జీల స్వీకరణ ఆసిఫాబాద్, మే 23 : సమస్యలపై అధికారులు సత్వరమే స్పందించాలని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో ప్రజల న
ట్రాక్టర్ ట్యాంకర్తో మొక్కలకు నీరు ముక్రా(కే)కు రూ.10 లక్షల ఆదాయం ఆదిలాబాద్, మే 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతితో గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరు�
నిర్మల్ జిల్లాలో జోరందుకున్న కొనుగోళ్లు ఇప్పటి వరకు 35వేల మెట్రిక్ టన్నుల సేకరణ రూ.15 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ జిల్లా వ్యాప్తంగా 173 కొనుగోలు కేంద్రాలు లక్షా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అ�
రూ.14.36 లక్షల విలువ.. అస్లాం ట్రేడర్స్పై కేసు నమోదు వివరాలు వెల్లడించిన డీఎస్పీ బోథ్, మే 22 : బోథ్ మండలంలోని పొచ్చెర క్రాస్రోడ్డు సమీపంలో ఆదివారం అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కాను పట్టుకున్నట్లు ఆదిల
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సోన్, మే 22 : స్వరాష్ట్రంలో ఆలయాలకు మహర్దశ వచ్చిందని, ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఆలయాల నిర్మాణం చేపడుతున్నదని రాష్ట్ర అట వీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ�
ఐదు నిమిషాలు ఆలస్యమైతే అనుమతి లేదు గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి సర్వం సిద్ధం చేసిన అధికారులు ఆదిలాబాద్ రూరల్, మే 22: పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 న
నిర్మల్ టౌన్, మే 22 : సమసమాజ అభ్యున్నతికి భాగ్యరెడ్డి వర్మ చేసిన సేవలు చిరస్మరణీయమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో భాగ్యరెడ్డి వర్మ జయంతి నిర్వహించార�
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న మన ఊరు- మన బడిలో అభివృద్ధి పనులకు భూమి పూజ జైనథ్, మే 22: రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆదిలాబా�
డీఈవో రవీందర్ రెడ్డి ఎస్సెస్సీ పరీక్ష కేంద్రాల తనిఖీ నిర్మల్ అర్బన్, మే 22 : పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని డీఈవో రవీంద
ఉట్నూర్, మే 22 : నేటి నుంచి జరుగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈవో శ్రీనివాస్ తెలిపారు. మండల కేంద్రంలోని పూలాజీబాబా విద్యాసంస్థ, బాలికల ఆశ్రమ, బాలుర జిల్లా పరిషత్, క్రీడా �
ఉట్నూర్ రూరల్, మే 22: ఉపాధి హామీ పథకంలో భాగంగా చెరువుల్లో పూడికతీత పనులు చేపడుతుండడంతో కూలీలకు ఉపాధి లభిస్తున్నది. వేసవిలో కూలీ దొరకని సమయంలో ఉపాధి పనుల ద్వారా ఎంతో లబ్ధి చేకూరుతున్నది. దూరప్రాంతాలకు వల�
ఆసిఫాబాద్ జిల్లాలో 167 చెరువుల పరిధిలో కొత్త మత్స్యపారిశ్రామిక సొసైటీల ఏర్పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు రిజర్వు ఈ నెలాఖరు వరకు దరఖాస్తుల స్వీకరణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారుల�
కోచింగ్ తీసుకుంటున్న 400 మంది అభ్యర్థులు గ్రూప్-1 వంద మంది.. పోలీస్కు 300 మంది.. వాట్సాప్ గ్రూపుల్లో విద్య, ఉద్యోగ సమాచారం తర్ఫీదుతోపాటు రూ.5 వేల సాయం జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం భారతదేశ చర్రిత�