జిల్లాకు ఇతర రష్ట్రాల మద్యం కొన్ని నెలలుగా సాగుతున్న దందా పెంబి ఘటనతో వెలుగులోకి.. తీగలాగుతున్న ఆబ్కారీ శాఖ అధికారులు నిర్మల్ అర్బన్, మే 19 : జిల్లాలో ఇతర రష్ట్రాల మద్యం ఏరులై పారుతున్నది. జిల్లాకు సరిహద్
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ముగిసిన పెర్సాపేన్ పూజలు నార్నూర్, మే 19 : ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలు భావితరాలకు అందించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండ�
కేంద్రంలోని మోడీ సర్కారు నిర్ణయంతో పెరిగిన పత్తి సీడ్ ధర గతేడాది ఒక్కో సంచి ధర రూ.767.. ఈ యేడాది రూ.810 ఒక్కో సంచిపై రూ.43 పెంపు.. రైతులపై రూ.10 కోట్ల భారం బీజేపీ ప్రభుత్వంపై మండిపడుతున్న రైతన్నలు కేంద్రంలోని బీజే�
సీసీఐ తుక్కు అమ్మకాలు నిలిపివేయాలంటూ ఆందోళనలు ఆదిలాబాద్ జిల్లాలో మూడో రోజూ కొనసాగిన నిరసనలు భూ నిర్వాసితుల ఆధ్వర్యంలో పాత ఎన్హెచ్పై ఎడ్లబండ్లతో రాస్తారోకో సిమెంట్ పరిశ్రమ ఎదుట మాజీ ఉద్యోగుల కుటు�
తిరుగు ప్రయాణంలో ఇద్దరు రైతుల మృత్యువాత బైక్ను వెనుక నుంచి ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుప్టి వద్ద ప్రమాదం సిరికొండ మండలంలోని సుంకిడి గ్రామంలో విషాదఛాయలు నేరడిగొ�
వీడ్కోలు చెప్పుకుంటూ ఇంటిబాట పట్టిన విద్యార్థులు నిర్మల్ అర్బన్, మే 19 : నిర్మల్ జిల్లాలో ఈ నెల 7 తేదీన ప్రారంభమైన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు గురువారంతో ముగిశాయని డీఐఈవో పరశురాం తెలిపారు. ద్వితీయ స�
ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మంచిర్యాలలో ఓపీ వైద్య సేవలు ప్రారంభం మంచిర్యాల ఏసీసీ, మే 18 : మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల గర్భిణులు, చిన్నారులు మతా శిశు సంరక్షణ కేంద్రం సేవలను సద్వినియోగం చే�
‘మన ఊరు -మన బడి’లో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాగజ్నగర్ రూరల్, మే 18: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని సిర్పూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ
సరిహద్దు ప్రాంతాల్లో పోలీసుల నిఘా కిరాణా, పాన్ షాపుల్లో పోలీసుల దాడులు విక్రయదారుల అరెస్టులు, కేసులు నమోదు ఇచ్చోడ, మే 18 : నిషేధిత గుట్కా, గంజాయిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. ఒక్క ప్యాకెట్ అమ్మినా, �
ఏళ్ల నాటి సమస్యలు పరిష్కారం కొత్త పంచాయతీరాజ్ చట్టంతో గ్రామాలు అభివృద్ధి సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు తానూర్, మే 18 : కొత్త పంచాయతీరాజ్ చట్టం-2018, పల్లె ప్రగతి కార్యక్రమాలతో గ్రామాల రూపురేఖలు మారిపోయ�
బోల్తాపడిన ట్రాక్టర్ ఇద్దరి దుర్మరణం మృతులు రైతు, ట్రాక్టర్ భీంపూర్, మే 18 : వానకాలం సాగుకు భూమిని సిద్ధం చేసే క్రమంలో ట్రాక్టర్ బోల్తాపడింది. దీంతో డ్రై వర్తో పాటు సంబంధిత రైతు మృత్యువాతపడ్డారు. ఎస్�
యేటా మొక్కలు నాటడం అభినందనీయం కేంద్ర బృందం సభ్యుడు ప్రొఫెసర్ వెంకట రవి కుభీర్ మండలంలో పర్యటన ఈజీఎస్ నిధులతో చేపట్టిన పనుల పరిశీలన కుభీర్, మే 18 : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారంతో అడవుల శాతం పెరిగ�