కోల్ మూవ్మెంట్ ఈడీ ఆల్విన్ రామకృష్ణాపూర్ సీహెచ్పీ సందర్శన రామకృష్ణాపూర్, మే 11 : దేశవ్యాప్తంగా బొగ్గు నిల్వలు తగ్గిపోయి విద్యుత్ కొరత ఏర్పడిన దృష్ట్యా రవాణా వేగవంతం చేయాలని కోల్ మూవ్మెంట్ ఎగ్
కోటపల్లి, మే 11 : కోటపల్లి మండలంలో 5 రోడ్లు, 9 బ్రిడ్జిల నిర్మాణానికి రూ.40 కోట్లు మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ చిత్రపటాలకు పలు గ్రామాల ప్రజలు
ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కుంటాలలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం కుంటాల, మే 11 : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ
మంచిర్యాల ప్రభుత్వ దవాఖానలో నాలుగేండ్ల క్రితం ఏర్పాటు మెరుగైన సేవలతో డయాలసిస్ బాధితులకు తప్పిన దూరభారం పొరుగు జిల్లావాసులూ సద్వినియోగం ప్రస్తుతం అందుబాటులో పది చొప్పున యంత్రాలు, పడకలు రోజుకు 42 మందిక�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండు డయాలసిస్ కేంద్రాలు ఒక్కో కేంద్రానికి ఐదు చొప్పున పది యంత్రాలు ఆసిఫాబాద్, కాగజ్నగర్ దవాఖానల్లో ఏర్పాటు ఆసిఫాబాద్, మే 10 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కిడ్నీ సంబ
చెరువులు, కుంటల పరిధిలో మత్స్యకారులకు అవకాశం ఇంకా కొత్త సంఘాల ఏర్పాటుకు చాన్స్ చెరువుల్లేని గ్రామాల్లో మార్కెటింగ్ సహకార సంఘాల ఏర్పాటు ఈ నెల 20 వరకే గడువు ఆదిలాబాద్, మే 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మత్స�
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదులాపురం,మే10: ఆధునిక సాంకేతిక వ్యవసాయ పద్ధతులు పాటించి లాభదాయక పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ వ్యవసాయ అధికారులన
జిల్లాలో ఉత్పత్తిదారుల సంఘాలకు చేయూత రూ.25 లక్షలతో యంత్ర పరికరాలు సమకూర్చిన ప్రభుత్వం తాజాగా తిర్యాణి మహిళా సంఘానికి ట్రాక్టర్ అందించిన అధికారులు కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 10 ( నమస్తే తెలంగాణ) : వ్యవసాయ రంగ�
చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మందమర్రిలో రూ.15.79 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం మందమర్రి మే 10: రాష్ట్రంలోని మున్సిపాలిటీల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ప్�
ఈజీఎస్లో లక్ష దాటిన కూలీలు అడిగిన వెంటనే పని కల్పిస్తున్న అధికారులు నిర్మల్ టౌన్, మే 10 : నిర్మల్ జిల్లాలో ఉపాధిహామీ పనులు జోరుగా సాగుతున్నాయి. వ్యవసాయ సీజన్ ముగియడంతో ఉపాధి లేని వారికి పనులు కల్పించ�
అన్ని మండలాల్లో అభివృద్ధి పనులు చేస్తాం నిర్మల్ జడ్పీ స్థాయీ సంఘ సమావేశంలో చైర్పర్సన్ విజయలక్ష్మి పలు అంశాలను అధికారుల దృష్టికి తీసుకొచ్చిన సభ్యులు నిర్మల్ టౌన్, మే 10 : సమష్టిగా పనిచేసి జిల్లాను అన�
నిర్మల్ టౌన్, మే 10: నిర్మల్ జిల్లా కేంద్రంలో పదో తరగతి మూల్యాంకన కేంద్రాన్ని మంజూరు చేయడంపై పీఆర్టీయూ బాధ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డికి ప్రత్య�
డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ స్టాఫ్నర్సులకు ఇంటర్వ్యూ ఎదులాపురం, మే 10 : వైద్య ఆరోగ్యశాఖలో పోస్టులను పారదర్శకంగా భర్తీ చేస్తున్నామని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్�
కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్ ఆసిఫాబాద్, మే 10 : జిల్లాలోని వట్టివాగు, కుమ్రం భీం ప్రాజెక్టుల కింద చేపట్టిన కాలువ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కుమ్రం భీం ఆసిఫా
మంచిర్యాల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ప్రభుత్వ పాఠశాలల సందర్శన జైపూర్, మే 10: ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులను మంచిర్యాల అదన�