ప్రత్యామ్నాయం.. ప్రయోగాత్మకం.. వేసవిలో కాటన్ పండిస్తున్న రైతులు వినూత్న ఆలోచనలతో సంప్రదాయ సేద్యం ఆర్థికంగా లాభాలు పొందేందుకు వైవిధ్యంగా సాగు ఏపుగా పెరిగిన దూదిపూల పంట ఎకరాకు 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి
ఇష్టానుసారంగా పశువుల తరలింపు మహారాష్ట్ర నుంచి రవాణా తరచూ ప్రమాదాలు ఆదిలాబాద్ జిల్లాలో పశువుల అక్రమ రవాణా జోరుగా కొనసాగుతున్నది. మహారాష్ట్ర నుంచి మూగజీవాలను తీసుకొస్తున్న దళారులు ఆదిలాబాద్ మార్కెట్
ఫర్టిలైజర్ దుకాణాలు తనిఖీ చేసిన టాస్క్ఫోర్స్ అధికారులు ఇచ్చోడ, మే 15 : రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే సంబంధిత ఫర్టిలైజర్స్ డీలర్లపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విత్తన టాస్క్ఫోర్స్
కోర్కెలు తీర్చే కాల్వ నృసింహుడు నేటి నుంచి 24 వరకు ఉత్సవాలు 16న నరసింహుడి కల్యాణ దిలావర్పూర్, మే 14 : చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతంలో ఉగ్రనారసింహుడు శాంతమూర్తిగా కొలువైన క్షేత్రం నిర్మల్ జిల్లాలోని దిలావర్
సాగర తీరాన అంతర్జాతీయ బౌద్ధక్షేత్రం నల్లమల సిగలో.. ప్రకృతి వడిలో.. కొండ కోనలను చీల్చుకుంటూ పరుగులు తీసే కృష్ణమ్మ చెంతన.. ఆచార్య నాగార్జునుడు నడియాడిన సాగర తీరాన సిద్ధమైన అంతర్జాతీయ బౌద్ధక్షేత్రం బుద్ధవన�
ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్ల ఆహ్వానం ఉమ్మడి జిల్లాలో 9.58 కోట్ల చేపపిల్లల కొనుగోలుకు కసరత్తు త్వరలో చెరువులు, ప్రాజెక్టుల్లో వదలనున్న అధికారులు 20 వేల మంది మత్స్యకారులకు ప్రయోజనం నీలి విప్లవానికి సమ
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న బేలలోని గూడ, జూనోని పాఠశాలల్లో అభివృద్ధి పనులకు భూమిపూజ బేల, మే 14 : గత ప్రభుత్వాలు విద్య, మౌలిక వసతులను గాలికొదిలేశాయని, విద్యావిధానంలో మార్పు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చే�
రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి 61వ జాతీయ రహదారి పనుల పరిశీలన మామడ, మే 14 : రోడ్డు విస్తరణ పనులను వేగిరం చేయాలని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అ
తాంసి, మే 14 : తాంసి మండలం కప్పర్లలోని పంట చేలల్లో శనివారం రైతులకు చిరుతపులి కనిపించింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో కే మ పరమేశ్వర్ తన చేనులో జొన్న కోస్తుండగా వా రి కంటపడింది. విషయాన్ని సర్పంచ్ సదానందం కు తెలుపగ�
పక్కాగా ఆస్తుల వివరాలు పలు రకాల ప్రయోజనాలు ప్రయోగాత్మకంగా ఆదిలాబాద్ జిల్లాలోని అర్లి(కె)లో అమలు దేశవ్యాప్తంగా 2025 సంవత్సరం నాటికి అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటి యజమానికి హక్కుదారుడి హోదా కల్పించి ఈ-ప్రాపర�
కేస్లాపూర్లో ఉర్వేత వంశీయుల మొక్కులు సంప్రదాయం ప్రకారం గ్రామం చుట్టూ ఊరేగింపు పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఆదివాసులు ఇంద్రవెల్లి, మే 14 : ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు తమ కులదేవత పెర్సపేన్ (పెద్దదేవు�
రైతులకు వానకాలం సాగుకు సన్నద్ధతపై అవగాహన ఆదిలాబాద్ టౌన్, మే 13 : రైతులు నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలని జేడీఏ పుల్లయ్య సూచించారు. ఆదిలాబాద్ రూరల్ మండలం లోకారి గ్రామంలో శుక్రవారం రైతులకు వానకాలం స
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న జైనథ్, మే 13 : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకే సీఎం కేసీఆర్ మన ఊరు- మనబడి కార్యక్రమం అమలు చేస్తున్నా రని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొ న్నారు. జైన
తెలంగాణ చరిత్ర, సంస్కృతిపై పట్టు సాధించాలి అభ్యర్థులు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఖమ్మంలో అవగాహన సదస్సు అభ్యర్థులకు �