మంచిర్యాల ఏసీసీ, మే 8 : మంచిర్యాల జిల్లాలో తలసేమియా, సికిల్సెల్ వ్యాధిగ్రస్తుల కోసం రక్త దాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి పిలుపునిచ్చారు. ఆదివారం
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న కాంగ్రెస్ను వీడిన 500మంది..టీఆర్ఎస్లో చేరిక జైనథ్, మే 8: రాష్ట్రంలోటీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని చూసే కాంగ్రెస్, బీజేపీ నుంచి నాయకులు,కార్యకర్తలు అధికార పార్టీలో చ�
మాతృ దినోత్సవం సందర్భంగా వినూత్న కార్యక్రమం ఐదేండ్లలోపు పిల్లల తల్లులకు ఉచిత ప్రయాణం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 వేలమందికి ప్రయోజనం మాతృమూర్తుల సంతోషం.. నిర్మల్ టౌన్, మే 8 ;పేద ప్రజల రవాణా బండిగా చెప్పుక�
బోథ్, మే 8: బోథ్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఆదివారం నిర్వహించిన గురుకుల ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఐదో తరగతిలో ప్రవేశానికి బోథ్ కేంద్రానికి 408 మంది విద్యార్థులు కేటాయించారు. 366 మంది �
ఆదిలాబాద్ జిల్లాలో అక్రమంగా మొరం తవ్వకాలు రెవెన్యూ, మైనింగ్ శాఖల మధ్య సమన్వయం కరువు ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా రవాణా ప్రభుత్వ ఆదాయానికి లక్షలాది రూపాయల గండి ఆదిలాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ ప్రతి�
జనరల్ సర్జన్ పీజీ సీట్ల వసతుల పరిశీలన సంతృప్తి వ్యక్తం చేసిన అనిల్కుమార్ గుప్తా రిమ్స్లో ఎంసీఐ సభ్యుడి పర్యటన ఎదులాపురం, మే 7 : రిమ్స్లో ఎంసీఐ (మెడికల్ కౌన్సిల్ అఫ్ ఇండియా) సభ్యుడు ఆర్.అనిల్ కుమ�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 8,827 మంది దరఖాస్తు 27 పరీక్షా కేంద్రాల్లో సర్వం సిద్ధం చేసిన అధికారులు ఒక్క సీటుకు ఆరుగురు విద్యార్థులు పోటీ ఎదులాపురం, మే 7 : 2022-23 విద్యా సంవత్సరంలో గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశం కో�
ఔషధ గుణాలు మెండు.. రోగ నిరోధక శక్తి పెంచుతుంది.. హరితహారంలో భాగంగా తాటి, ఈత వనాల పెంపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రూ.10 లక్షలకుపైగా చెట్లు ఉపాధి దొరుకుతుందని గీత కార్మికుల ఆనందం భైంసా/భైంసా టౌన్, మే 7 : ఈత, తాటి
ప్రాణాంతకంగా తలసేమియా రక్తదాతలు ముందుకురావాలని వేడుకోలు నరకాన్ని అనుభవిస్తున్న చిన్నారులు మంచిర్యాల ప్రభుత్వ దవాఖానలో 717 మందికి చికిత్స ఇండియన్ రెడ్క్రాస్ ఆధ్వర్యంలో 200 మందికి ఉచితంగా సేవలు నేడు ప్
త్యాగానికి ప్రతిరూపం నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం.. నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం మంచిర్యాల, మే 7(నమస్తే తెలంగాణ)/మంచిర్యాల అర్బన్;బిడ్డ కడుపులో పడ్డది మొదలు, అమ్మ ఎన్నో కలలు కంటుంది. నవమాసాలు మోసి, రక్త�
ప్రభుత్వ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు lకలెక్టర్ భారతీ హోళికేరి వడ్ల సేకరణపై అధికారులు, రైస్ మిల్లర్లు, లారీ కాంట్రాక్టర్లతో సమీక్ష పాల్గొన్న ఎమ్మెల్యే దివాకర్రావు హాజీపూర్, మే 7 : కొనుగోలు కేంద్రాల్ల�
వానకాలం ప్రణాళికను తయారు చేసిన అధికారులు మంచిర్యాల జిల్లాలో 3.85 లక్షల ఎకరాల సాగు అంచనా 32 వేల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం 1.10 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల పంపిణికీ ఏర్పాట్లు మంచిర్యాల అర్బన్, మే 7 : వానకాలం ప
అబద్ధపు మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారు.. ఆ నాయకులను నిలదీయండి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న బేల, మే 7 : రాష్ట్ర ప్రజల కోసం కాంగ్రెస్, బీజేపీలు చేసిందేందని, అబద్ధపు మాటలతో ప్ర జలను మభ్యపెట్టాయని, ఆ పార్�
75 శాతం మహిళలే ఇంటి పనుల్లో, కూలీ పనుల్లోనూ వారే కీలకంగా మహిళా కూలీలు దస్తురాబాద్, మే 7: మహిళలు పిల్లల ఆలనాపాలన చూడడం, ఇంటి పనులు చక్కదిద్దుకోవడంతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాల్లోనూ పాలు పంచుకుంటున్నారు. వారు �
ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి బాసరలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం బాసర, మే 7: పండించిన వరి ధాన్యాన్ని రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే విక్రయించాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి సూ చించ�