అబద్ధపు మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారు.. ఆ నాయకులను నిలదీయండి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న బేల, మే 7 : రాష్ట్ర ప్రజల కోసం కాంగ్రెస్, బీజేపీలు చేసిందేందని, అబద్ధపు మాటలతో ప్ర జలను మభ్యపెట్టాయని, ఆ పార్�
75 శాతం మహిళలే ఇంటి పనుల్లో, కూలీ పనుల్లోనూ వారే కీలకంగా మహిళా కూలీలు దస్తురాబాద్, మే 7: మహిళలు పిల్లల ఆలనాపాలన చూడడం, ఇంటి పనులు చక్కదిద్దుకోవడంతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాల్లోనూ పాలు పంచుకుంటున్నారు. వారు �
ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి బాసరలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం బాసర, మే 7: పండించిన వరి ధాన్యాన్ని రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే విక్రయించాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి సూ చించ�
జాతీయ కార్మిక సంఘాల అసత్య ప్రచారం ఘనత చెప్పుకోలేని దుస్థితి పైగా గుర్తింపు సంఘంపైనే ఆరోపణలు ఇప్పటికైనా తీరు మార్చుకోండి టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావు యైటింక్లయిన్ కాలనీ, మే 7 : జాతీయ కార్మిక సం�
పేదల ముంగిట్లోకే పథకాలు మెరుగుపడిన సబ్బండవర్గాల ఉపాధి లబ్ధిపొందుతున్న హస్తం నాయకులు రైతుబంధు, కల్యాణలక్ష్మి, పింఛన్లు, ఇతర పథకాలతో మేలు తెలంగాణ సర్కారు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సబ్బండ వర్గాల ప్రజలను �
వలస కూలీలకు పుష్కలంగా పనులు నార్నూర్, మే 5 : యాసంగి పంటల సాగు వలసకూలీలకు ఉపాధి చూపుతున్నది. నార్నూర్ మండలం మాన్కాపూర్ గ్రామంలో ఏటా 12 వేల ఎకరాల్లో వర్షాధారిత పంటలు సాగు చేస్తుంటారు. యాసంగిలో రెండో పంటగా ఐ�
ఎండలో పార్కింగ్ డేంజర్ అశ్రద్ధ చేస్తే అంతే సంగతి మంచిర్యాల జిల్లా కేంద్రంలో పట్టిన గతే పడుతుందని మేకానిక్ల హెచ్చరిక నేరడిగొండ, మే 5 : ఎండ దెబ్బకు మనుషులే కాదు వాహనాలూ దెబ్బతింటున్నాయి. వేసవిలో వడదెబ్బ
అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు,డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి జిల్లా స్థాయి ఎంపిక పోటీలు ప్రారంభం ఆదిలాబాద్ రూరల్, మే 5: జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలు సాధించాలని �
ఎన్ఆర్ఈజీఎస్ కూలీలకు పెరిగిన వేతనం ప్రస్తుతం గరిష్ఠ వేతనం రూ. 245 మరో రూ.12 పెంపు ఏప్రిల్ 1 నుంచి వర్తింపు మంచిర్యాల జిల్లాలో 1,27,925 మందికి జాబ్ కార్డులు మంచిర్యాల అర్బన్, మే 5 : పల్లెల్లో పనిచేస్తున్న ఉపాధి
రెండు రోజుల్లోగా ప్రతి పాఠశాల అంచనాలు సిద్ధం చేయాలి ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదులాపురం,మే 5: మన-ఊరు మన బడి కార్యక్రమంలో ఎంపిక చేసిన పాఠశాలల్లో పనులు ప్రారంభించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ నిర్మల్ అర్బన్, మే 5 : ఇంటర్ పరీక్షలకు మాధ్యమిక విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. కొవిడ్ అనంతరం ప్రత్యక్ష పద్ధతిలో శుక్రవారం నుంచి ప్�
చీడపీడల నివారణతో భూములకు ప్రయోజనం అధిక పంట దిగుబడి.. సకాలంలో విత్తనాలు వేసుకొనే అవకాశం తానూర్, మే 4 : వేసవిలో దుక్కులు దున్న డం వల్ల భూమికి బలం పెరగడంతో పాటు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. తొలకరి మొదలయ�
అటవీ శాఖ కేంద్ర నర్సరీల్లో మొక్కల పెంపకం మే 4 : రాష్ర్టాన్ని పచ్చదనానికి నిలయంగా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నది. హరితహరంలో భాగంగా రోడ్ల వెంట, పొలాల గట్లపై, కార్యాలయాల ఆ
బేల, మే 4 : పార్టీలకు అతీతంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. మండలంలోని పాఠన్ గ్రామంలో శ్మశాన వాటికతో పాటు గ్రామంలో రూ.25లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డును, �