మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పట్నాపూర్లో రైతువేదిక ప్రారంభం బోథ్(నేరడిగొండ)మే 4 : సంక్షేమ కార్యక్రమాలు, పథకాల అమలులో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇం�
ఉమ్మడి జిల్లాలో నష్టం మిగిల్చిన అకాల వర్షం నేలకొరిగిన వరి, మక్క.. నేలరాలిన మామిడి కల్లాల్లో తడిసిన ధాన్యం.. అన్నదాతకు శోకం కూలిన చెట్లు, కరెంట్ స్తంభాలు.. నిలిచిన విద్యుత్ సరఫరా లేచిపోయిన ఇంటి పైకప్పులు.. �
కుమ్రం భీం ప్రాజెక్టు వద్ద బోటింగ్ ఏర్పాటునకు ఆదేశాలు ఇప్పటికే అందుబాటులోకి మినీ టాకీస్, పిల్లల పార్క్ గతంలోనే రూ.36.50 కోట్లతో నివేదికలు పంపిన అధికారులు కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ) : కుమ్ర�
బంధువులు, స్నేహితుల బోరు బావుల నుంచి నీటి సరఫరా ఉచిత కరంటుకు ఆకర్షితులై భూముల కొనుగోలు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటికే 50-60 ఎకరాలు 24 గంటల ఉచిత విద్యుత్తో బంగారు పంటలు సీఎం కేసీఆర్ను దేవుడిలా భావి�
మంత్రి సహకారంతో నిర్మల్ జిల్లాలో ప్రాసెసింగ్ యూనిట్ పాక్పట్ల శివారులో 20 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించిన అధికారులు సాగుపై సర్కారు ప్రోత్సాహం ఆయిల్ పాం రైతుకు రాష్ట్ర సర్కారు శుభవార్త అందించింది. �
ఎదులాపురం, మే 3 : మహాత్మా బసవేశ్వరుడి సేవలు చిరస్మరణీయమని ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఎదుట ఉన్న విగ్రహం వద్ద మంగళవారం బసవ�
రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు భారీగా హాజరైన అభ్యర్థులు నిర్మల్ అర్బన్, మే 3 : నీళ్లు, నిధులు, కొలువుల కోసం కొట్లాది సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలోనే నిరుద్యోగుల�
మండుటెండల్లోనూ నిరంతరంగా విద్యుత్ సరఫరా కరంటు కోతలతో అల్లాడుతున్న పొరుగు రాష్ర్టాలు.. మన వద్ద ఏసీ, కూలర్ల కింద సేదతీరుతున్న ప్రజలు రెట్టింపయిన విద్యుత్ వినియోగం.. పెరిగే అవకాశం.. వ్యవసాయ రంగానికి తగ్గన�
ఈద్గా మైదానంలో ముస్లింల ప్రార్థనలు శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, నాయకులు ఆదిలాబాద్ టౌన్, మే 3 : జిల్లా వ్యాప్తంగా ముస్లింలు మంగళవారం ఈద్-ఉల్-ఫితర్(రంజాన్) వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించ
తెలుగు రాష్ర్టాల నుంచి తరలివచ్చిన భక్తులు అక్షయ తృతీయ రోజు అక్షర శ్రీకారాలు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాల స్వీకరణ బాసర, మే 3 : బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో మంగళవారం భక్తుల రద్దీ కనిపించింది. అక్షయ తృతీయ ప�
వ్యవసాయశాఖ అధికారులకు సూచన క్లస్టర్ల వారీగా తరచూ సమావేశాలు నిర్వహించాలి.. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలి.. పంట మార్పిడిని ప్రోత్సహించాలి.. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి నిర్మల్లో ‘వాన�
‘నమస్తే’ఇంటర్వ్యూలో నిర్మల్ డీఐఈవోపరశురాం మాస్ కాపీయింగ్ నిరోధానికి కఠిన చర్యలు ముథోల్, భైంసా, ఖానాపూర్ సమస్యాత్మక ప్రాంతాలు ఫీజులపై ఒత్తిడి చేస్తే యాజమాన్యాలపై చర్యలు జిల్లా వ్యాప్తంగా 26 పరీక్ష
ప్రతి పంచాయతీకి నియామకం పల్లె ప్రకృతి వనాలు, నర్సరీల సంరక్షణలో వీరిదే కీలక పాత్ర ఆదిలాబాద్ జిల్లాలో వేలాది మందికి ఉపాధి మొక్కల సంరక్షణలో వన మాలీలు ఇచ్చోడ, మే 2 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్ట
మన ఊరు- మన బడిని పకడ్బందీగా చేపట్టాలి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీశ్రావు నిర్మల్ టౌన్/ఎదులాపురం, మే 2 : ‘మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో నిర్దేశించిన గడువులోగా మౌలిక వసతులు �