నేరడిగొండ జడ్పీటీసీ జాదవ్ అనిల్ ఘనంగా మేడే వేడుకలు నేరడిగొండ, మే 1 : కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని జడ్పీటీసీ జాదవ్ అనిల్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో ప్రజా, కార్మిక
నేడు బెల్లంపల్లిలో నూతన గ్రంథాలయ భవనం ప్రారంభం హాజరుకానున్న ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే చిన్నయ్య బెల్లంపల్లి టౌన్, మే 1 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో నూతన గ్రంథాలయం ప్రారంభోత్సవాని
నేటి నుంచే ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం గ్రూప్-1కు ఈ నెల 31, పోలీసు పోస్టులకు 20వ తేదీ ఆఖరు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ బీసీ, ఎస్సీ, గిరిజన సంక్షేమశాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాలు జాబ�
ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి పశువుల యజమానులకు పరిహారం అందజేత బోరిగాం, వడ్తాల్, ఎడ్బిడ్, చింతకుంటలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కుభీర్/దిలావర్పూర్/కుంటాల, మే 1 : తెలంగాణ సర్కారు రాష్ట్రంలోని ప్రత�
రెండు కుటుంబాల్లో విషాదం గుడిహత్నూర్ మండలం తోషంలో ఘటన గుడిహత్నూర్, మే 1 : చేపల వేటకు వెళ్లిన బావబామ్మర్దులు.. ఓ యు వకుడిని రక్షించబోయి చెరువులోని లోతైన నీటి గుంటలో మునిగి మృతిచెందారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల
సాగుపై అవగాహననిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో సదస్సులు నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రుల పర్యటన వ్యవసాయాధికారులు, రైతుబంధు సమితి సభ్యులకు పలు సూచనలు పంటలు, ఎరువుల వాడకం, విత్తనాలు వెదజల్లడంపై కార్�
మా కల్లాల్లోకి రావద్దని తరిమికొట్టిన కర్షకులు, కూలీలు చెన్నూర్ లిఫ్ట్కు వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో ఆగ్రహం మిర్చి తోటల పరిశీలన పేరిట కుట్ర రాజకీయం బట్టబయలు కర్షకులు ఎదురు తిరగడంతో వెనుదిరిగిన కమలనా�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 67 వేల స్టాండర్డ్ బ్యాగుల లక్ష్యం సేకరణకు ఏర్పాట్లు చేస్తున్న అటవీశాఖ అధికారులు పేదలకు ఉపాధి.. రోజూ రూ.400 గిట్టుబాటు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా తునికాకు సేకరణకు అటవీశాఖ �
స్వయం ఉపాధి వైపు అడుగు మొగఢ్దగఢ్లో మూడు నాటు కోళ్ల ఫారాలు ఆర్థికంగా స్థిరపడుతున్నయువకులు కౌటాల, ఏప్రిల్ 30 : ప్రస్తుతం కరోనా విలయ తాండవం చేస్తున్నది. ఈ క్రమంలో ఎంతో మంది యువకులు ఉద్యోగాలు దొరకక, ఉన్న ఉద్
శరవేగంగా కేసీఆర్ ఉద్యానవన పనులు చిన్నారుల కోసం ఆటవస్తువులు యువకుల కోసం ఓపెన్ జిమ్, యోగా కేంద్రం ప్రత్యేక దృష్టిపెట్టిన విప్ బాల్క సుమన్ చెన్నూర్, ఏప్రిల్ 30 : మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ�
ఉమ్మడిజిల్లాలో దంచికొడుతున్న ఎండలు గరిష్ఠంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా కెరిమెరిలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 30 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్
వరంగల్ కమిషనరేట్ నుంచి రాచకొండ కమిషనరేట్కు మార్పు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం స్థానికులకు, పోలీస్ ఉద్యోగార్థులకు తీరనున్న ఇబ్బందులు గుండాల, ఏప్రిల్ 30 : జిల్లాల పునర్విభజనలో భాగంగా 2016లో �
ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు మల్లన్న సాగర్ ద్వారా అందజేత గుండాల మండలానికి నవాబుపేట రిజర్వాయర్ నుంచి.. కాల్వల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి పల్లె, పట్టణ ప్రగతితో అభివృద్ధి పరుగులు దేశానికే ఆదర్శంగా తె�