ఈజీఎస్లో లక్ష దాటిన కూలీలు అడిగిన వెంటనే పని కల్పిస్తున్న అధికారులు నిర్మల్ టౌన్, మే 10 : నిర్మల్ జిల్లాలో ఉపాధిహామీ పనులు జోరుగా సాగుతున్నాయి. వ్యవసాయ సీజన్ ముగియడంతో ఉపాధి లేని వారికి పనులు కల్పించ�
అన్ని మండలాల్లో అభివృద్ధి పనులు చేస్తాం నిర్మల్ జడ్పీ స్థాయీ సంఘ సమావేశంలో చైర్పర్సన్ విజయలక్ష్మి పలు అంశాలను అధికారుల దృష్టికి తీసుకొచ్చిన సభ్యులు నిర్మల్ టౌన్, మే 10 : సమష్టిగా పనిచేసి జిల్లాను అన�
నిర్మల్ టౌన్, మే 10: నిర్మల్ జిల్లా కేంద్రంలో పదో తరగతి మూల్యాంకన కేంద్రాన్ని మంజూరు చేయడంపై పీఆర్టీయూ బాధ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డికి ప్రత్య�
డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ స్టాఫ్నర్సులకు ఇంటర్వ్యూ ఎదులాపురం, మే 10 : వైద్య ఆరోగ్యశాఖలో పోస్టులను పారదర్శకంగా భర్తీ చేస్తున్నామని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్�
కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్ ఆసిఫాబాద్, మే 10 : జిల్లాలోని వట్టివాగు, కుమ్రం భీం ప్రాజెక్టుల కింద చేపట్టిన కాలువ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కుమ్రం భీం ఆసిఫా
మంచిర్యాల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ప్రభుత్వ పాఠశాలల సందర్శన జైపూర్, మే 10: ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులను మంచిర్యాల అదన�
ఉద్యోగార్థులకు మంత్రి, విప్, ఎమ్మెల్యేల అండ సొంత స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో తర్ఫీదు నిష్ణాతులైన అధ్యాపకులతో బోధన రుచికర, నాణ్యమైన భోజనం పాలు, గుడ్లు, మాంసం వంటి పౌష్టికాహారం తరగతి గదుల్లో సకల సౌకర్యాలు �
రాతిశిలలను ఎత్తుకెళ్లిన దుండగులు బాసర, మే 9 : బాసరలోని పురాతన దీప స్తం భాన్ని దుండగులు ధ్వంసం చేశారు. దానిపైన ఉన్న రాతిశిలను ఎత్తుకెళ్లారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పురాతన శివాలయమైన పాపహరేశ్వర ఆ�
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ నిర్మల్ చైన్గేట్, మే 9 : ప్రభుత్వ దవాఖాన ల్లో రోగులకు మెరుగైన సేవలు అందించాలని వై ద్యులను నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. జాతీయ నాణ్యతా హామీ ప్�
భూమి ఇవ్వాలంటూ పలువురి బెదిరింపు నాలుగు రోజులుగా ఆరు కుటుంబాలు గుడారాల్లోనే.. నేరడిగొండ, మే 9 : కొందరు తమ కక్షసాధింపు చ ర్య, స్వలాభం కోసం అమాయకులను బెదిరిస్తున్నారు. భూమి లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. కొ�
రైతులకు వ్యవసాయాధికారుల సూచన వానకాలం సాగు సన్నద్ధతపై అవగాహన బోథ్, మే 9 : రైతులు పంట మార్పిడి విధానం పాటిస్తే దిగుబడులు వస్తాయని బోథ్ మండల వ్యవసాయ శాఖ ధికారి వెండి విశ్వామిత్ర సూచించారు. పొచ్చెర గ్రామంలో
రానున్న వర్షాకాలం దృష్ట్యా డ్రైనేజీల్లో పారిశుధ్య పనులు అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రత్యేక శ్రద్ధ నిర్మల్ అర్బన్, మే 9 : రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మల్ మున్సిపల్ అధికారులు,ప్రజ�
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రజావాణిలో అర్జీల స్వీకరణ ఎదులాపురం, మే 9 : కృషి, పట్టుదలతో ఉద్యోగాలు సాధించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్
ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టాలి సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్లు జగన్ మోహన్రావ్, దినేశ్ చౌదరి, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ బోథ్ నియోజకవర్గ సమావేశం ఇచ్చోడ, మే 9 : తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ ప�
పట్టణాలు, నగరాల్లో మాదిరిగా గ్రామాల్లో అమలు ఇంటి నిర్మాణానికి ఆన్లైన్లోనే అనుమతి గత ఏప్రిల్ నుంచే ఆచరణలోకి.. ఉత్తర్వులు జారీ చేసిన పంచాయతీరాజ్ శాఖ 21 రోజుల్లోనే అనుమతులు.. తప్పనున్న తిప్పలు.. హర్షం వ్య�