రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లాకు మొదటి ర్యాంకు పనుల కల్పనలో ప్రథమం 15 రోజుల్లో 20వేలకు పైగా పెరిగిన కూలీలు వ్యవసాయ పనులు పూర్తి కావడంతో ఈజీఎస్ వైపు.. ప్రస్తుతం రోజుకు లక్ష మంది రాక మరింత పెరిగే అవకాశం నిర్మల
పరీక్షా కేంద్రాల్లో కెమెరాల ఏర్పాటుకు నిర్ణయం కసరత్తు చేస్తున్న అధికారులు 23 నుంచి టెన్త్ వార్షిక పరీక్షలు అందుబాటులో హాల్ టికెట్లు.. ముగిసిన ప్రీ ఫైనల్స్.. కొనసాగుతున్న రివిజన్ ప్రైవేట్కు దీటుగా ఫ�
పెరుగనున్న సాగు విస్తీర్ణం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 10.21 లక్షల ఎకరాల అంచనా గతేడాది కంటే 34 వేల ఎకరాలు అదనం అత్యధికంగా పత్తి పంటకు అవకాశం రైతులకు అండగా సర్కారు పథకాలు వానకాలం ప్రణాళికను అధికారులు సిద�
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సంక్షేమం ఏది ? రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ మరో మోసం మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి దిలావర్పూర్, మే 13 : కేంద్ర ప్రభుత్వ వద్ద న్నా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో �
ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ హాజీపూర్, మే 12 : రైతులు, ప్రభుత్వానికి జిల్లాలోని రైస్ మిల్లర్లు సహకరించాలని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్కసుమన్
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆలూరులో పోషక ఉద్యాన వనం ప్రారంభం నిర్మల్ అర్బన్/సారంగాపూర్, మే 12 : పోషకారహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్�
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ మన ఊరు-మనబడి పనులు, ప్రకృతి వనాల పరిశీలన నేరడిగొండ, మే 12 : అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్న
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. డ్రైవర్ నిర్లక్ష్యంతో ట్రాక్టర్ కింద పడుకున్న ఓ యువకుడు మృతిచెందాడు. రాత్రిపూట విధులు ముగించుకొని ఇంటికి వస్తుండగా.. బర్రెను ఢీకొని ఒకరు, బంధువుల ఇంట�
తండ్రిని చంపిన కొడుకు అరెస్ట్ వివరాలు వెల్లడించిన నిర్మల్ డీఎస్పీ నిర్మల్ అర్బన్, మే 12 : మద్యానికి బానిసైన తండ్రిని చంపిన ఓ కొడుకు ప్రమాదంగా చిత్రీకరించాడు.. అనుమానం వచ్చిన ఓ బంధువు పోలీసులకు ఫిర్యాద�
రైతులకు వ్యవసాయాధికారుల అవగాహన గుడిహత్నూర్, మే 12 : విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏవో రేవతి సూచించారు. గురువారం మండలంలోని వైజాపూర్ గ్రామంలో వానకాలం పంటల సాగు సమయ�
సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజనకు ఎంపిక జాతీయ స్థాయిలో 92వ ర్యాంకు ప్రగతిపథంలో దూసుకుపోతున్న గిరిపల్లె.. బోథ్, మే 12 : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని అజ్జర్-వజ్జర్ గ్రామ పంచాయతీ(మహాదుగూడ, లేండిగూడ) సంసద్ ఆ
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆలూరులో పోషక ఉద్యాన వనం ప్రారంభం పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ఆలూరు బృహత్ పల�
ఎనిమిదేండ్లలో మారిన గ్రామ రూపురేఖలు టీఆర్ఎస్ పాలనలో ఇంటింటికీ స్వరాష్ట్ర ఫలాలు జోడెడ్లలా అభివృద్ధి, సంక్షేమ పథకాలు.. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన రాష్ట్ర సర్కారు ఉచిత విద్యతో ఉన్నత శిఖరాలకు విద్యార్
యూనిట్లతో ఆర్థిక ప్రగతికి భరోసా స్వయం ఉపాధి పొందుతున్న లబ్ధిదారులు నెలకు 30వేలకు పైగా ఆదాయం మొదటి దశలో ఎంపికైన వారి కుటుంబాల్లో సంతోషం సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని స్పష్టం నిర్మల్, మే 11(నమస్తే తెలంగాణ)
ఎరువులు, విత్తనాలు కొరత లేకుండా చూస్తున్నాం.. పంట చేతికొచ్చే వరకు రసీదులు భద్రపర్చుకోవాలి పచ్చిరొట్టె వాడకం, విత్తనాలు వెదజల్లే విధానంపై అవగాహన రైతుల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ ‘నమస్తే’తో ఆ�