ఎదులాపురం, జూన్ 8 : ఆదిలాబాద్ పట్టణం సహా పరిసరాల్లో ఇటీవల చిత్రమైన మోసాలు వెలుగు చూస్తున్నాయి. అమాయకులే లక్ష్యంగా నిలువుదోపిడీ చేస్తున్నారు. ఈ నెల 5న బాధితు లు డయల్ 100కు ఫోన్ చేసి వివరాలు చెప్పగా, విషయం ఆ�
ఎదులాపురం, జూన్ 8 : ఒక విదేశీ ముఠా డ్రైఫ్రూట్స్ దుకాణంలో కరెన్సీ గురించి అడిగి వారి కళ్లుగప్పి నగదు అపహరించింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీ పరిధిలో పాత జాతీయ రహద�
నార్నూర్, జూన్ 8 : పల్లె ప్రగతితో గ్రామాల్లో సమస్యలు పరిష్కరించుకోవచ్చని గాదిగూడ ఎంపీవో ఎస్కే ఖలీమ్హైమద్ అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గాదిగూడ మండలం సావ్రి గ్రామంలో చేపడుతున్న పనులను బ
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,869 మంది విద్యార్థుల హాజరు ఎదులాపురం, జూన్ 6 :తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ(టీఎస్ఆర్జేసీ) ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 2,365 మంది విద్యార్థులు దరఖాస్తు చేస�
ప్రజలకు అధికారులు, ప్రజాప్రతినిధుల పిలుపు జోరుగా పల్లె, పట్టణ ప్రగతి బోథ్, జూన్ 6 : పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామస్తులంతా భాగస్వాములు కావాలని జడ్పీ సీఈవో గణపతి పిలుపునిచ్చారు. పల్లె ప్రగతిలో భాగంగా బో
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో జోరుగా పల్లె, పట్టణ ప్రగతి నాలుగో రోజూ ప్రజాప్రతినిధులు, అధికారుల విస్తృత పర్యటన పాల్గొన్న ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు సబ్బండ వర్గాల సంపూ
బాసర, జూన్ 6 : గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎమ్మెల్యే విఠల్రెడ్డి కోరారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సోమవారం బాసరను సందర్శించారు. సందర్భంగా
ముథోల్, జూన్, 6 : ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నారు. సోమవారం మన ఊరు -మన బడ�
ఆత్మహత్య చేసుకున్న బాధితులకు కజ్జర్ల గ్రామస్తుల బాసట పొలంలో విత్తనాలు వేసిన 300 మంది రైతులు తలమడుగు, జూన్ 6 : తమ వ్యవసాయ భూమిని కబ్జా చేశారన్న మనస్థాపంతో తండ్రీకొడుకులు ఆత్మహత్య చేసుకోగా, వారి కుటుంబానికి
మాడెగాంలో మోడల్ అంగన్వాడీ భవనం,క్రీడా మైదానం ప్రారంభం దిలావర్పూర్, జూన్ 6 : గ్రామాల అభివృద్ధే పల్లె ప్రగతి ధ్యేయమని నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి అన్నారు. మండలంలోని మాడెగాం గ్రామంలో నూతనం
కరీంనగర్ ఎడిషన్ పరిధిలో ఘనంగా పదకొండో వార్షికోత్సవం తిమ్మాపూర్ రూరల్, జూన్ 6 : తెలంగాణ ప్రజల మానస పుత్రిక ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక, పాఠక దేవుళ్ల ఆదరాభిమానాలతో పదకొండేళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుక