నిర్మల్ అర్బన్, జూన్ 14 : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని డీఈవో డా.రవీందర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నిర్మల్ ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ
నేటి నుంచి రైతుబంధు డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమ కానున్నాయి. నాలుగేళ్లుగా విజయవంతంగా అమలవుతున్న పథకం ఈ వానకాలం సీజన్కు సంబంధించి మంగళవారం నుంచి తొమ్మిదోసారి పెట్టుబడి సాయం అందించాలని సర్కారు నిర్ణయి�
ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్ రేషన్ డీలర్లను ఆదేశించారు. కలెక్టర్ కార్యాయ సమావేశ మందిరంలో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో చౌకధ
నిషేధిత పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే చట్టారీత్యా చర్యలు తీసుకుంటామని పొగాకు నియంత్రణ జిల్లా అధికారి శ్రీకాంత్ అన్నారు. మండల కేం ద్రంలోని కిరాణా దుకాణాలు,
పీహెచ్సీలో సౌకర్యాలు అందుబాటులో ఉండాలని ఎంపీపీ పంద్ర జైవంత్రావ్ అన్నారు. దంతన్పల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీపీ అధ్యక్షతన సోమవారం దవాఖాన అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉం డాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నారు.
వర్షాకాలం దృష్ట్యా ఆదిలాబాద్ పట్టణంలో పరిసరాల శుభ్రతకు అధిక ప్రాధాన్యమిస్తూ పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించా�
ప్రజలు ఇచ్చిన అర్జీ లను తక్షణం పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో ప్ర జావాణిలో భాగంగా సోమవారం ఆమె ప్రజల నుంచి దరఖా
పట్టణంతో పాటు ముథోల్ నియోజకవర్గ కేంద్రంలో ఉర్దూ కంప్యూటర్ సెంటర్లను పునః ప్రారంభించాలని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీకి విన్నవించారు.
సాధారణంగా ‘అడ్మిష న్స్ ఆర్ క్లోజ్డ్' అనే బోర్డులు మనం ప్రైవేట్ విద్యాసంస్థల్లో చూస్తుంటాం. ఇలాంటి పరిస్థితి ప్రస్తు తం ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఉంది. నిర్మల్ జిల్లా తానూర్ మండలం భోసి గ్రామంలోని జిల్�
నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే అందిస్తున్న సువర్ణావకాశం ఆదిలాబాద్ జనార్దన్రెడ్డి గార్డెన్లో నిర్వహణ జోగు ఫౌండేషన్ సహకారంతో కార్యక్రమం ఆదిలాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వ�
బజార్హత్నూర్, జూన్ 26 : ఐదో విడుత పల్లె ప్రగతి పనులు ముగిశాయి. ఈ నెల 3 నుంచి చేపట్టిన పల్లె ప్రగతి పనులు 15 రోజుల పాటు కొనసాగాయి. ప్రధానంగా పారిశుధ్యానికి పెద్దపీట వేశారు. పల్లె ప్రగతిలో చేపట్టాల్సిన పనులపై
గ్రామాల్లో క్రీడలకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా చర్యలు కబడ్డీ, వాలీబాల్, ఖోఖో కోర్టులు ఏర్పాటు ఒక్కో క్రీడా మైదానానికి రూ.4 లక్షల దాకా ఖర్చు దస్తురాబాద్, జూన్ 26 : పల్లెల్లో క్రీడా ప్రాంగణాలకు ప్ర భుత్వం పె�
ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత జాతీయ లోక్ అదాలత్కు స్పందన ఎదులాపురం, జూన్ 26 : రాజీమార్గమే రాజమార్గమని ఆదిలాబాద్ జిల్లా జడ్జి ఎంఆర్ సునీత అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కోర్టులో ఆదివా�