16 ఏండ్లకే తండ్రి మరణం ఇంట్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు కుటుంబాన్ని పోషించేందుకు మేకల కాపరిగా మారిన బాలుడు ఆపత్కాలంలో అండగా రైతుబీమా (ఎక్కల్దేవి శ్రీనివాస్, స్టేట్ బ్యూరో ప్రధాన ప్రతినిధి,నమస్తే తెలంగా�
పారదర్శకంగా సేవలు అందించేందుకు సర్కారు చర్యలు రైతులకు చేరువగా అధికార యంత్రాంగం జూలై 5వ తేదీ నుంచి అమలుకు కసరత్తు నిర్మల్ టౌన్, జూన్ 29: వ్యవసాయరంగంలో మరో కొత్త అధ్యాయానికి సర్కారు శ్రీకారం చుడుతున్నది.
బేల ఎంపీపీ వనితఠాక్రే మండల దవాఖాన కమిటీ సభ్యులతో సమావేశం బేల, జూన్ 29 : సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ వనితఠాక్రే అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మండల దవాఖాన కమిటీ సభ్యులతో సమావేశ�
నిర్మల్ టౌన్, జూన్ 29 : జిల్లాలో ఆయిల్పామ్ సాగుపై రైతులకు అవగాహన పెంచాలని జిల్లా ఉద్యానవనశాఖ అధికారి శ్యాంరావురాథోడ్ అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఉద్యానవనశాఖ కార్యాలయంలో ఆయిల్పామ�
33 గ్రామ పంచాయతీల్లో 3 లక్షల 40వేల మొక్కలు సిద్ధం ఇచ్చోడ, జూన్ 29 : ఆకుపచ్చని తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం ప్రతి సంవత్సరం విజయవంతంగా కొనసాగుతున్నది. ఈ ఏడాది కూడా ప్రతి గ్�
నిర్మల్ అర్బన్, జూన్ 14 : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని డీఈవో డా.రవీందర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నిర్మల్ ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ
నేటి నుంచి రైతుబంధు డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమ కానున్నాయి. నాలుగేళ్లుగా విజయవంతంగా అమలవుతున్న పథకం ఈ వానకాలం సీజన్కు సంబంధించి మంగళవారం నుంచి తొమ్మిదోసారి పెట్టుబడి సాయం అందించాలని సర్కారు నిర్ణయి�
ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్ రేషన్ డీలర్లను ఆదేశించారు. కలెక్టర్ కార్యాయ సమావేశ మందిరంలో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో చౌకధ
నిషేధిత పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే చట్టారీత్యా చర్యలు తీసుకుంటామని పొగాకు నియంత్రణ జిల్లా అధికారి శ్రీకాంత్ అన్నారు. మండల కేం ద్రంలోని కిరాణా దుకాణాలు,
పీహెచ్సీలో సౌకర్యాలు అందుబాటులో ఉండాలని ఎంపీపీ పంద్ర జైవంత్రావ్ అన్నారు. దంతన్పల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీపీ అధ్యక్షతన సోమవారం దవాఖాన అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉం డాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నారు.
వర్షాకాలం దృష్ట్యా ఆదిలాబాద్ పట్టణంలో పరిసరాల శుభ్రతకు అధిక ప్రాధాన్యమిస్తూ పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించా�