మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఆదిలాబాద్ రూరల్, జూన్ 21: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఫ్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. ఆదిలాబాద్లో
25 బైక్ల అపహరణ రూ.14లక్షల విలువైన 18 వాహనాలు స్వాధీనం ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి ఎదులాపురం,జూన్ 21: మట్కాకు అలవాటు పడి చివరకు దొంగగా మారాడు. ఏకంగా 25 ద్విచక్రవాహనాలను చోరీ చేసిన దొంగను నెల రోజుల్ల
ఎనిమిదేళ్లలో మారిన పల్లె చిత్రం ఇంటింటికీ చేరిన స్వరాష్ట్ర ఫలాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు చెక్డ్యాంతో పెరిగిన భూగర్భ జలాలు నాడు కరువు, కాటకాలతో విలవిల నేడు పచ్చని పంటలతో కళకళ పల్లెపై ‘న�
అదనపు కలెక్టర్ ఛాహత్ బాజ్పాయి నాలుగు మండలాల హెచ్ఎంలు, ఎస్ఎంసీ చైర్మన్లకు శిక్షణ జైనూర్, జూన్ 20 : ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్లు, కమిటీ సభ్యులు సమన్వయంతో పని చేస్తూ పాఠశాలల అభివృద్ధికి పాటుప
ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని, ఉచిత సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు సూచించారు. �
మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పాత మామిడిపెల్లిలో రూ.22 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభం దండేపల్లి, జూన్ 20: పేద విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసమే ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభ�
క్రీడా ప్రాంగణాల ఏర్పాటు వేగవంతం చేయాలి మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి హాజీపూర్, జూన్ 20 : ప్రజావాణికి వచ్చిన జిల్లా వాసుల అర్జీలను సంబంధిత శాఖల అధికారులు పరిష్కరించేందుకు కృషి చేయాలని మంచిర్యాల క�
నిర్మల్ టౌన్, జూన్ 20 : కేంద్రప్రభుత్వం రక్షణ విభాగంలో తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ, పీడీఎస్యూ, ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలిపారు. కలెక్టర్ కార�
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అభివృద్ధి పనులకు భూమిపూజ ఖానాపూర్ టౌన్, జూన్ 20 : తెలంగాణ సర్కారు ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నదని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పే ర్కొన్న
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం ఎదులాపురం, జూన్ 20 : తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా
శారీరక-మానసిక ఒత్తిడిలను దూరం చేస్తుంది.. ఓర్పు, సేవా, స్నేహభావం పెంపొందిస్తుంది.. పల్లెలు, పట్టణాల్లో పెరుగుతున్న కేంద్రాలు నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం భైంసా, జూన్ 20 : ఈ పోటీ ప్రపంచంలో జన జీవనం ఉరుకులు, �