ఇద్దరు మహిళా కూలీలు,మరో ఇద్దరు రైతులు పత్తి విత్తనాలు విత్తుతుండగా ఘటన పుట్టిన రోజునాడే కన్నుమూసిన సాదుల సుమన్ రెండు నెలల క్రితమే వివాహం రెండు ఎడ్లు కూడా.. వేర్వేరు చోట్ల పిడుగు పాటుకు నలుగురు మృత్యువా�
నీలాయపల్లి సెక్షన్ పరిధిలో 3 లక్షల మొక్కలు విజయవంతానికి అధికారుల చర్యలు ప్రణాళికలు రెడీ.., నాటడం, సంరక్షణపై దృష్టి అందరూ భాగస్వాములవ్వాలని పిలుపు హరితహారం ఎనిమిదో విడుతకు అటవీ శాఖ నర్సరీ సిద్ధం తాండూర్�
వానకాలం సాగుకు కడెం ప్రాజెక్టు సిద్ధం ఎప్పటిలాగే పూర్తయిన యంత్రాల మరమ్మతులు ఇన్ఫ్లోను స్పష్టంగా తెలుసుకునేందుకు కొత్త రోప్లు ప్రస్తుతం జలాశయంలోకి 89 క్యూసెక్కుల నీరు త్వరలో నీటిని విడుదల చేసే అవకాశం
ప్రధాన రహదారి కల్వర్టులపై వంతెనల నిర్మాణం శరవేగంగా సాగుతున్న పనులు ఇక రాకపోకలు సులువు నార్నూర్,జూన్19: మండలంలో తాడిహత్నూర్,మహాగావ్లోని కల్వర్టులపై నిర్మిస్తున్న వంతెనలతో ప్రజలకు వరద కష్టాలు తీరును
రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి దత్తసాయి ఆలయంలో విగ్రహ పునః ప్రతిష్ఠాపనకు హాజరు నిర్మల్ టౌన్, జూన్ 19 : స్వరాష్ట్రంలోనే దేవాలయాల అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, ద
ముగిసిన పల్లె, పట్టణ ప్రగతి పక్షం రోజులపాటు కొనసాగిన కార్యక్రమాలు పాల్గొన్న మంత్రి, విప్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ.. ఆదిలాబాద్, జూన్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;పట్టణాలు, పల్లెల్లో పరిశుభ్రత, పచ్చదనం పెంప�
జీవితాన్ని అంధకారం చేసుకోవద్దు.. మారుమూల గ్రామాల్లో పోలీసుల అవగాహన ప్రాణహిత పరీవాహక ప్రాంతాలపై నజర్ తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు అడవుల్లో జల్లెడ యువత పక్కదారి పట్టకుండా చర్యలు అనుమానాస్పద వ్యక్తుల సమ�
కాసిపేట, జూన్ 18 : దేశాన్ని రక్షించే ఆర్మీని కూడా ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆరోపించారు. శనివారం కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామ పంచా
నిర్మల్లో ముగిసిన పట్టణ ప్రగతి పాదయాత్ర చేసిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ అర్బన్, జూన్ 18 : ప్రజల భాగస్వామ్యంతోనే పల్లె, పట్టణ ప్రగతి సక్సెస్ అయిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ �
ఆదిలాబాద్ జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ ఉట్నూర్ రూరల్, జూన్ 18: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించామని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా శ
ఘనంగా దత్తాత్రేయ, సాయి విగ్రహాల పున: ప్రతిష్టాపన ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు నేటి నుంచి 23 వరకు వేడుకలు నిర్మల్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): నిర్మల్లోని ప్రసిద్ధి చెందిన గండి రామన్న క్షేత్రంలో కొల�
హెచ్డీ పత్తి విత్తనాల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం నిర్మల్ జిల్లాలో వంద ఎకరాల ప్రయోగాత్మక సాగు కూలీలు, ఎరువుల కొరతను అధిగమించేందుకు చర్యలు నేడు మంత్రిచే పత్తి వంగడాల ఆవిష్కరణ నిర్మల్ టౌన్, జూన్ 18 : త�
మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఆదిలాబాద్ రూరల్, జూన్ 18 : మానసిక, శారీరక ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. ఆదిలాబాద్లోని ఈ నెల 21వ తేదీన అంతర�