ఘనంగా దత్తాత్రేయ, సాయి విగ్రహాల పున: ప్రతిష్టాపన ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు నేటి నుంచి 23 వరకు వేడుకలు నిర్మల్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): నిర్మల్లోని ప్రసిద్ధి చెందిన గండి రామన్న క్షేత్రంలో కొల�
హెచ్డీ పత్తి విత్తనాల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం నిర్మల్ జిల్లాలో వంద ఎకరాల ప్రయోగాత్మక సాగు కూలీలు, ఎరువుల కొరతను అధిగమించేందుకు చర్యలు నేడు మంత్రిచే పత్తి వంగడాల ఆవిష్కరణ నిర్మల్ టౌన్, జూన్ 18 : త�
మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఆదిలాబాద్ రూరల్, జూన్ 18 : మానసిక, శారీరక ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. ఆదిలాబాద్లోని ఈ నెల 21వ తేదీన అంతర�
ఓపెన్ ప్లాట్ల కనీస ధర గజానికి రూ.7వేలు ఇండ్లకు రూ.7వేల నుంచి రూ.12,500 వరకు మొత్తం 253 ప్లాట్లు, 363 గృహాలు దరఖాస్తుకు రేపటి దాకా అవకాశం రెండో విడుత ప్రీ బిడ్ సమావేశంలో కలెక్టర్ రాహుల్శర్మ నల్లగొండ, జూన్ 17: నార్క
కార్మికులకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ప్రభుత్వ విప్ బాల్క సుమన్ యూనియన్లో 70 మంది చేరిక మందమర్రి జూన్ 17 : సింగరేణిలో జాతీయ సంఘాలు పోగొట్టిన వాటితో పాటు అనేక కార్మిక హక్కులను టీబీజీకేఎస్ హయాంలో సా�
అధికారులకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదేశం చెన్నూర్, జూన్ 17: చెన్నూర్ పట్టణంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బాల్క సుమన్ సంబంధిత అధికారలన�
మంచిర్యాల, కాగజ్నగర్ రైల్వే స్టేషన్లలో తనిఖీలు అదనపు బలగాల మోహరింపు సికింద్రాబాద్-దాణాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రద్దు త్రివిధ దళాల్లో స్వల్పకాలిక ప్రాతిపదికన సైనికులను నియమించుకునేందు�
అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కొనసాగుతున్న పల్లె ప్రగతి జైనథ్, జూన్ 17 : మండలంలో వీలైనన్ని మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదామని అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మండలంలోని నిరాల, లే�
నిర్మల్ జిల్లాలో నేడు ప్రారంభించనున్న మంత్రి అల్లోల అన్ని పోటీ పరీక్షలకు శిక్షణనిచ్చేందుకు చర్యలు అమాత్యుడి కృషితో నెరవేరిన నిరుద్యోగుల కల హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా వాసులు రాష్ట్ర సర్కారు ఏర్ప�
పీసీసీఎఫ్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ రాజేశ్ మోహన్ డోబ్రియాల్ ఎదులాపురం, జూన్ 17 : అటవీ ప్రాంతంలోని గిరిజనుల ఇండ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ చీఫ్ క�