విడుదల చేసిన సింగరేణి యాజమాన్యం ఎక్స్టర్నల్ అభ్యర్థులకు అవకాశం శ్రీరాంపూర్, జూన్ 16: సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2(క్లర్క్) పోస్టుల భర్తీ కో సం గురువారం యాజమాన్యం ఉద్య�
జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ హాజీపూర్, జూన్ 16 : హరితహారానికి మొక్కలను సిద్ధంగా ఉంచాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సూచించారు. మండలంలోని వేంపల్లి, బుద్దిపల్లిలో పల్లె ప్రగతి పనుల
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అభివృద్ధిపై చర్చ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశం చెన్నూర్, జూన్ 16: చెన్నూర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, సుందరంగా తీర్చి దిద్ద�
కుష్ఠు నివారణ అదనపు డైరెక్టర్ రవీంద్రనాయక్ ఇచ్చోడ ప్రభుత్వ దవాఖాన తనిఖీ ఇచ్చోడ, జూన్ 16 : కుష్ఠు నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కుష్ఠు నివారణ అదనపు డైరెక్టర్ రవీంద్ర నాయక్ అన్నారు.
జిల్లా ప్రధాన నాయ్యమూర్తి ఎంఆర్ సునీత బీమా సంస్థల ప్రతినిధులతో సమావేశం ఈనెల 26వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని నిర్మల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్ పేర్కొన్నారు. గురువారం
బాసర, జూన్ 16 : బాసర ట్రిపుల్ఐటీ డైరెక్టర్గా సతీశ్కుమార్ను నియమిస్తూ టెక్నికల్ ఎ డ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ట్రిపుల్ఐటీలో మూడు రోజులుగా విద్యార్థులు చేస్
నిర్మల్ జిల్లాలో ప్రత్యేక ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణం చించోలి వద్ద సాగుతున్న క్యాంపస్ భవన నిర్మాణ పనులు కేజీ టు పీజీ వరకు విద్యనందించే దిశగా కార్యాచరణ రూ.50 కోట్లతో తుది దశకు పనులు నిర్మల్ జిల్లా మైనార్�
ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం రెవెన్యూ గార్డెన్లో వివిధ శాఖలతో నిర్వహణ ఎమ్మెల్యే రామన్న, కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదిలాబాద్ రూరల్, జూన్ 16 : ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ తప్పని సరిగా
చెన్నూర్ రూరల్, జూన్ 14: గ్రామాల్లో పరిసరాల శుభ్రత పాటించాలని గ్రామస్తులకు జిల్లా అదనపు కలెక్టర్ మధూసూదన్ నాయక్ సూచించారు. మంగళవారం చెన్నూర్ మండలంలోని సోమన్పల్లిలో పల్లె ప్రగతి పనులను ఆయన పరిశీల
తుంతుంగ వాగుపై బ్రిడ్జి నిర్మాణం పూర్తి నేడు ప్రారంభించనున్న మంత్రి ప్రశాంత్రెడ్డి, విప్ సుమన్ బాల్క కృషితో వారధి మంజూరు కోటపల్లి, జూన్ 14 : వర్షాకాలం వచ్చిందంటే వారి పరిస్థితి అగమ్యగోచరం. మూడు నెలలపా
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ కమ్యూనిటీ షెడ్డు నిర్మాణానికి భూమిపూజ బేల, జూన్ 14 : గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ పేర్కొన్నారు. మండలం�
సిరికొండ, జూన్ 14 : పల్లె ప్రగతి పనుల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మంగళవారం మండలంలోని రిమ్మ, కొండాపూర్ గ్రామాల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా కొండాపూర్ గ్రామంలో క్�
తొలిరోజు పండుగ వాతావరణం వడివడిగా స్కూల్ వైపు విద్యార్థుల అడుగులు మన ఊరు-మన బడి’తో సరికొత్త కళ మామిడి తోరణాలు, బెలూన్లతో అలంకరణ విద్యార్థులకు పూలబొకేలు ఇచ్చి స్వాగతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా