అందుబాటులో బస్తీ దవాఖానలు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్లో ప్రారంభం నిర్మల్ చైన్గేట్, జూన్ 17 : సంపూర్ణ ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్�
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కలెక్టర్ భారతీ హోళికేరితో కలిసి పలు అభివృద్ధి పనులు ప్రారంభం పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు. �
విడుదల చేసిన సింగరేణి యాజమాన్యం ఎక్స్టర్నల్ అభ్యర్థులకు అవకాశం శ్రీరాంపూర్, జూన్ 16: సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2(క్లర్క్) పోస్టుల భర్తీ కో సం గురువారం యాజమాన్యం ఉద్య�
జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ హాజీపూర్, జూన్ 16 : హరితహారానికి మొక్కలను సిద్ధంగా ఉంచాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సూచించారు. మండలంలోని వేంపల్లి, బుద్దిపల్లిలో పల్లె ప్రగతి పనుల
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అభివృద్ధిపై చర్చ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశం చెన్నూర్, జూన్ 16: చెన్నూర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, సుందరంగా తీర్చి దిద్ద�
కుష్ఠు నివారణ అదనపు డైరెక్టర్ రవీంద్రనాయక్ ఇచ్చోడ ప్రభుత్వ దవాఖాన తనిఖీ ఇచ్చోడ, జూన్ 16 : కుష్ఠు నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కుష్ఠు నివారణ అదనపు డైరెక్టర్ రవీంద్ర నాయక్ అన్నారు.
జిల్లా ప్రధాన నాయ్యమూర్తి ఎంఆర్ సునీత బీమా సంస్థల ప్రతినిధులతో సమావేశం ఈనెల 26వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని నిర్మల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్ పేర్కొన్నారు. గురువారం
బాసర, జూన్ 16 : బాసర ట్రిపుల్ఐటీ డైరెక్టర్గా సతీశ్కుమార్ను నియమిస్తూ టెక్నికల్ ఎ డ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ట్రిపుల్ఐటీలో మూడు రోజులుగా విద్యార్థులు చేస్
నిర్మల్ జిల్లాలో ప్రత్యేక ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణం చించోలి వద్ద సాగుతున్న క్యాంపస్ భవన నిర్మాణ పనులు కేజీ టు పీజీ వరకు విద్యనందించే దిశగా కార్యాచరణ రూ.50 కోట్లతో తుది దశకు పనులు నిర్మల్ జిల్లా మైనార్�
ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం రెవెన్యూ గార్డెన్లో వివిధ శాఖలతో నిర్వహణ ఎమ్మెల్యే రామన్న, కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదిలాబాద్ రూరల్, జూన్ 16 : ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ తప్పని సరిగా
చెన్నూర్ రూరల్, జూన్ 14: గ్రామాల్లో పరిసరాల శుభ్రత పాటించాలని గ్రామస్తులకు జిల్లా అదనపు కలెక్టర్ మధూసూదన్ నాయక్ సూచించారు. మంగళవారం చెన్నూర్ మండలంలోని సోమన్పల్లిలో పల్లె ప్రగతి పనులను ఆయన పరిశీల