చెరువుల నుంచి అక్రమంగా రవాణా ఇటుకల తయారీకి తరలిస్తున్న వ్యాపారులు బొందల గడ్డలను తలపిస్తున్న చిన్ననీటి వనరులు పట్టించుకోని అధికార యంత్రాంగం ఆదిలాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల�
జిల్లాలో తీవ్ర కొరత ప్రజల్లో కొరవడిన అవగాహన యువతలో చైతన్యం రావాల్సిన అవసరముందంటున్న నిపుణులు మంచిర్యాల ఏసీసీ, జూన్ 13 : గోదానం, భూదానం, అన్నదానాలకే పురాణాల్లో ప్రాధాన్యం ఉంది. వాటివల్ల పుణ్యం లభిస్తుందని
నార్నూర్, జూన్ 13 : విద్యా రంగంలో రాష్ర్టాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ లక్ష్యామని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మన ఊరు-మన బడి కింద మండలంలోని తాడిహత్నూర్ పాఠశాలలో అదనపు గదుల ని�
జిల్లాలో కొనసాగుతున్న పల్లె, పట్టణ ప్రగతి భాగస్వాములవుతున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఉట్నూర్ రూరల్, జూన్ 13 : మండలంలోని నర్సాపూర్(జీ), హీరాపూర్(జీ) గ్రామాల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్�
ఉత్సాహంగా హాజరైన విద్యార్థులు ప్రత్యేక ఏర్పాట్లతో స్వాగతం ఆయా చోట్ల బడిబాట ఆదిలాబాద్ రూరల్, జూన్ 13 : వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు సోమవారం ప్రారంభమయ్యాయి. నూతనంగా పాఠశాలలకు వస్తున్న విద్యార్థులను ఆకర�
రాష్ట్ర మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి దిలావర్పూర్, జూన్ 13 : ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని వసతులతో కూడిన ఇంగ్లిష్ బోధనను అందిస్తామని రాష్ట
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ భీంపూర్, జూన్ 13 : విద్య, ఉద్యోగ అవకాశాల్లో రాష్ట్రం మేటి అని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం ఆయన క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. పల�
వానకాలం పంటల సాగుకు సమాయత్తం అందుబాటులో విత్తనాలు, ఎరువులు… ఈ సారి పత్తికే అధిక ప్రాధాన్యం తగ్గిన వరి లక్ష్యం నిర్మల్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) :వానకాలం పంటల సాగుకు రైతాంగం సమాయత్తమవుతున్నది. ఇప్పటికే త
మంచిర్యాలటౌన్, జూన్ 12: పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 30, 34, 35 వార్డుల్లో చైర్మన్, కమిషనర్, కౌన్సిలర్లు పర్యటించారు. వార్డుల్లో తిరుగుతూ ప్రజలను కలుస్తూ సమస్య�
ఔషధ, నీడనిచ్చే, ఆకర్షణీయమైన పూల మొక్కలు వాకింగ్ ట్రాక్లు.. ప్లాట్ఫాంలు.. ఊయలలు.. ఆట పరికరాలు సేదతీరుతున్న చిన్నాపెద్ద మంచిర్యాల, జూన్ 12(నమస్తే తెలంగాణ) : పట్టణాల్లో పార్కుల మాదిరిగా పల్లెల్లోనూ ప్రకృతి వ
ఆదిలాబాద్ రూరల్/ఉట్నూర్, జూన్ 12: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఆదిలాబాద్ జిల్లాలో 33 సెంటర్లలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్ -1 పరీక్షకు 7732 మంది అభ్యర్థులకు గాను 7566
నేటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు కొనసాగుతున్న బడిబాట పిల్లలను చేర్పిస్తున్న ఉపాధ్యాయులు మన ఊరు-మన బడిలో భాగంగా ఈ యేడాది నుంచే ఇంగ్లిష్ మీడియం కార్పొరేట్కు దీటుగా స్
స్థానికంగానే సలహాలు, సూచనలు అందుబాటులో క్లస్టర్ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు నార్నూర్, జూన్ 12 : రైతులకు చేరువలో ఉంటూ పూర్తిస్థాయిలో వ్యవసాయ సేవలు అందించేందుకు రాష్ట్రప్రభుత్వం రైతు వేదిక