మంచిర్యాల, కాగజ్నగర్ రైల్వే స్టేషన్లలో తనిఖీలు అదనపు బలగాల మోహరింపు సికింద్రాబాద్-దాణాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రద్దు త్రివిధ దళాల్లో స్వల్పకాలిక ప్రాతిపదికన సైనికులను నియమించుకునేందు�
అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కొనసాగుతున్న పల్లె ప్రగతి జైనథ్, జూన్ 17 : మండలంలో వీలైనన్ని మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదామని అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మండలంలోని నిరాల, లే�
నిర్మల్ జిల్లాలో నేడు ప్రారంభించనున్న మంత్రి అల్లోల అన్ని పోటీ పరీక్షలకు శిక్షణనిచ్చేందుకు చర్యలు అమాత్యుడి కృషితో నెరవేరిన నిరుద్యోగుల కల హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా వాసులు రాష్ట్ర సర్కారు ఏర్ప�
పీసీసీఎఫ్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ రాజేశ్ మోహన్ డోబ్రియాల్ ఎదులాపురం, జూన్ 17 : అటవీ ప్రాంతంలోని గిరిజనుల ఇండ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ చీఫ్ క�
అందుబాటులో బస్తీ దవాఖానలు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్లో ప్రారంభం నిర్మల్ చైన్గేట్, జూన్ 17 : సంపూర్ణ ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్�
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కలెక్టర్ భారతీ హోళికేరితో కలిసి పలు అభివృద్ధి పనులు ప్రారంభం పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు. �
విడుదల చేసిన సింగరేణి యాజమాన్యం ఎక్స్టర్నల్ అభ్యర్థులకు అవకాశం శ్రీరాంపూర్, జూన్ 16: సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2(క్లర్క్) పోస్టుల భర్తీ కో సం గురువారం యాజమాన్యం ఉద్య�
జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ హాజీపూర్, జూన్ 16 : హరితహారానికి మొక్కలను సిద్ధంగా ఉంచాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సూచించారు. మండలంలోని వేంపల్లి, బుద్దిపల్లిలో పల్లె ప్రగతి పనుల
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అభివృద్ధిపై చర్చ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశం చెన్నూర్, జూన్ 16: చెన్నూర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, సుందరంగా తీర్చి దిద్ద�