ఆదిలాబాద్ రూరల్/ఉట్నూర్, జూన్ 12: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఆదిలాబాద్ జిల్లాలో 33 సెంటర్లలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్ -1 పరీక్షకు 7732 మంది అభ్యర్థులకు గాను 7566
నేటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు కొనసాగుతున్న బడిబాట పిల్లలను చేర్పిస్తున్న ఉపాధ్యాయులు మన ఊరు-మన బడిలో భాగంగా ఈ యేడాది నుంచే ఇంగ్లిష్ మీడియం కార్పొరేట్కు దీటుగా స్
స్థానికంగానే సలహాలు, సూచనలు అందుబాటులో క్లస్టర్ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు నార్నూర్, జూన్ 12 : రైతులకు చేరువలో ఉంటూ పూర్తిస్థాయిలో వ్యవసాయ సేవలు అందించేందుకు రాష్ట్రప్రభుత్వం రైతు వేదిక
నిర్మల్ అర్బన్, జూన్ 12 : దేశంలో హిందూ ధర్మాన్ని, సంస్కృతిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ శివాజీని ఆదర్శంగా తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ అన్నారు. హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని �
బీజేపీ మతతత్వ పార్టీ..ఆర్ఎస్ అభివృద్ధి పార్టీ దేశం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నది మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ అర్బన్, జూన్ 12 :మతాల మధ్య చిచ్చు పెడుతూ దేశప్రతిష్టను ప్రధాని నరేంద్ర
మణుగూరులోని పీవీ కాలనీలో ఏసీ హాలు రూ.19 లక్షలతో ఆధునీకరణ పనులు హర్షం వ్యక్తం చేస్తున్న కార్మిక కుటుంబాలు కార్మికుల అభ్యున్నతి, సంక్షేమంలో మణుగూరు ఏరియా దూసుకెళ్తున్నది. ఉత్పత్తి, ఉత్పాదకతలో తనదైన శైలిలో �
రుణ ప్రణాళికలో సాగు అనుబంధ రంగానికే ప్రాధాన్యం ఈ ఏడాది జిల్లా మొత్తం రుణ ప్రణాళిక రూ. 2463.44 కోట్లు పంట రుణాల కోసం రూ. 1492.55 కోట్లు సకాలంలో అందించాలని బ్యాంకర్లకు అధికారుల ఆదేశాలు కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 11 (న�
తొమ్మిదో రోజూ పండుగలా పల్లె, పట్టణ ప్రగతి పవర్ సమస్యలను పరిష్కరించిన విద్యుత్ అధికారులు పాల్గొన్న ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా తొమ్మిదో రోజైన శని�
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ రక్తదాన శిబిరం ప్రారంభం ఎదులాపురం, జూన్ 11 : కళాశాల విద్యార్థులు రక్తదానం చేయడం అభినందనీయమని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పట్టణంలోని గిరిజన సంక్ష
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ భోసి, మాలేగాం, నిగ్వ గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు తానూర్, జూన్ 11 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధి వేగంగా జరుగుతున్న