మృగశిర(మిరుగు) కార్తె, చేపల కూరకు విడదీయలేని అనుబంధం ఉంది. కార్తె ప్రవేశించే రోజు చేపల కూర తింటే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని వైద్యశాస్త్రం తెలుపుతున్నది. బుధవారం మృగశిర కార్తె ప్రవేశించడంతో చేపల మార్
ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి ప్రజాసేవకే నా జీవితం అంకితం సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నాగమ్మ చెరువులో గౌతముడి విగ్రహ ప్రతిష్ఠామహోత్సవం హాజరైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ విఠల్ శాంతి �
నిర్మల్ టౌన్, జూన్ 8 : కలెక్టర్ కార్యాలయంలో బుధవారం బెస్ట్ అవెలేబుల్ స్కూల్ కోసం అదనపు కలెక్టర్ రాంబాబు ఆధ్వర్యంలో లక్కీ డీప్ ద్వారా విద్యార్థులను ఎంపిక చేశారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా బ
ఖానాపూర్ మున్సిపాలిటీని పట్టణ ప్రగతి కార్యక్రమంలో సుందరంగా తీర్చిదిద్దాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రేఖానాయక్తో కలిసి పట్టణంలో ప
రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హన్మాన్తండాలో పల్లె ప్రగతి కార్యక్రమం సారంగాపూర్, జూన్ 8 : తెలంగాణ ప్రభు త్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల స్వరూపమే మారిపోతున్నదని రాష్ట్ర �
నట్టల నివారణ మందు పంపిణీ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా నట్టల నివారణ మందును ఉచితంగా పంపిణీ చేశారు. పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇందులో పశువులకు ఉచితంగా మందు �
మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ 12 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ ఆదిలాబాద్ రూరల్, జూన్ 8 : కార్పొరేట్ దవాఖానలో వైద్య చికిత్స చేయించుకున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తున్నదని ము�
ఎదులాపురం, జూన్ 8 : ఆదిలాబాద్ పట్టణం సహా పరిసరాల్లో ఇటీవల చిత్రమైన మోసాలు వెలుగు చూస్తున్నాయి. అమాయకులే లక్ష్యంగా నిలువుదోపిడీ చేస్తున్నారు. ఈ నెల 5న బాధితు లు డయల్ 100కు ఫోన్ చేసి వివరాలు చెప్పగా, విషయం ఆ�
ఎదులాపురం, జూన్ 8 : ఒక విదేశీ ముఠా డ్రైఫ్రూట్స్ దుకాణంలో కరెన్సీ గురించి అడిగి వారి కళ్లుగప్పి నగదు అపహరించింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీ పరిధిలో పాత జాతీయ రహద�
నార్నూర్, జూన్ 8 : పల్లె ప్రగతితో గ్రామాల్లో సమస్యలు పరిష్కరించుకోవచ్చని గాదిగూడ ఎంపీవో ఎస్కే ఖలీమ్హైమద్ అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గాదిగూడ మండలం సావ్రి గ్రామంలో చేపడుతున్న పనులను బ
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,869 మంది విద్యార్థుల హాజరు ఎదులాపురం, జూన్ 6 :తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ(టీఎస్ఆర్జేసీ) ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 2,365 మంది విద్యార్థులు దరఖాస్తు చేస�
ప్రజలకు అధికారులు, ప్రజాప్రతినిధుల పిలుపు జోరుగా పల్లె, పట్టణ ప్రగతి బోథ్, జూన్ 6 : పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామస్తులంతా భాగస్వాములు కావాలని జడ్పీ సీఈవో గణపతి పిలుపునిచ్చారు. పల్లె ప్రగతిలో భాగంగా బో
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో జోరుగా పల్లె, పట్టణ ప్రగతి నాలుగో రోజూ ప్రజాప్రతినిధులు, అధికారుల విస్తృత పర్యటన పాల్గొన్న ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు సబ్బండ వర్గాల సంపూ