సర్కారు ప్రోత్సాహం సృజనాత్మకతతో తయారు చేయాలి ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ టీ హబ్, టీఎస్ఐసీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఎదులాపురం, జూన్ 22 : సరికొత్త ఆవిష్కరణలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్న
టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రజాప్రతినిధులు ఇప్పటికే ఆ శాఖతో సంప్రదింపులు ప్రకృతి అందాలకు నెలవుగా గోదావరి తీరం బోటింగ్, పార్కుల ఏర్పాటుపై దృష్టి అనువైన ప్రాంతమంటున్న నాయకులు ఎమ్మెల్యే �
ఉపాధి కోసం వలస వెళ్లిన వ్యక్తి గుండెపోటుతో మృతి దిక్కుతోచని భార్య, ఇద్దరు కూతుళ్లు ఆర్థిక సాయం కోసం ఎదురుచూపులు దస్తురాబాద్, జూన్ 22 : మండల కేంద్రానికి చెందిన చెవులమద్ది నర్సయ్య (బాషా) (40) ఉపాధి కోసం ముంబై వ
మైనింగ్ ఏడీ రవిశంకర్ ఎదులాపురం, జూన్ 22 : జిల్లాలో ఇసుక క్వారీలకు ప్రభుత్వ అనుమతులు లేవని, అక్రమంగా ఇసుక తరలించే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా మైనింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఏ.రవిశంకర్ పేర్కొ�
సొమ్ము రికవరీ.. వివరాలను వెల్లడించిన డీఎస్పీ జీవన్రెడ్డి సోన్, జూన్ 22 : మండల కేంద్రంతో పాటు మాదాపూర్ గ్రామంలో మంగళవారం చోరీకి పాల్పడిన ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు నిర్మల్ డీఎస్ప�
ఉద్యానశాఖ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ ప్రేమ్సింగ్ తాంసి, జూన్ 22 : ఆయిల్పాం సాగుతో మంచి ఆదాయం ఉంటుందని, రైతులు ఆ దిశగా దృష్టి సారించాలని ఉద్యానశాఖ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ ప్రేమ్సింగ్ అన్నారు. బు
మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, నాటి వాటిని సంరక్షించాలని ఎస్ఐ కృష్ణకుమార్ అన్నారు. మండలంలోని సాంగిడి గ్రామంలోని పల్లె ప్రకృతి వనంతో పాటు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో బుధవారం గ్రామస్తులతో కలిసి మొక్�
బోథ్ను ఆదర్శంగా తీర్చిదిద్దాలి మండల సమావేశంలో జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ బోథ్, జూన్ 22 : ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి బోథ్ మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని జడ్పీ చైర్మన్ రా
ఎదులాపురం : జడ్పీ చైర్మన్నుశాలువాతో సన్మానిస్తున్న నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు ఎదులాపురం, జూన్ 22 : ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తెలంగా�
ఉట్నూర్ ఎంపీపీ పంద్ర జైవంత్రావ్ ఉట్నూర్, జూన్ 22 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ పంద్ర జైవంత్రావ్ పిలుపునిచ్చారు. మండల పరిషత్ కార�
జనుము, జీలుగ విత్తనాలతో భూసారం అందుబాటులో సీడ్స్.. సబ్సిడీపై అందజేత తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ప్రోత్సహిస్తున్న వ్యవసాయశాఖ సేంద్రియ ఎరువులపై అవగాహన భూసారం పెంపొందించి, రసాయనిక ఎరువుల వినియోగం త�
అధికారులతో నిర్మల్ కలెక్టర్ ప్రత్యేక సమావేశం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలతో రంగంలోకి కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం బాసర, జూన్ 21 : బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యల పరిష్కారంపై ప్రభు�
రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ అజ్మీరా ప్రేమ్సింగ్ కాగజ్నగర్ రూరల్, జూన్ 21: జనాభాకు సరిపడా ఉద్యానవన పంటలు సాగు కావడం లేదని, జిల్లాలోని రైతులు ఎక్కువ విస్తీర్ణంలో పండించేలా అవగాహన �
జిల్లా వ్యాప్తంగా ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎదులాపురం, జూన్ 21 : నిత్యం యోగా చేస్తే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని న్యాయమూర్తి మాధవికృష్ణ అన్నారు. ఆదిలాబాద్లోని డీఎల్ఎస్ఏ సమావేశ మందిరంలో అంతర్జాతీయ