సెక్టోరియల్ అధికారి శ్రీదేవి డీఈవో రవీందర్ రెడ్డికి సన్మానం నిర్మల్ అర్బన్, జూలై 1 : వచ్చే ఏడాది పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపుతామని సెక్టోరియల్ అధికారి శ్రీదేవి అన్నార
ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ నార్నూర్లో జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం నార్నూర్,జూలై1: రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని ఆదిలాబాద్ జిల్లా పర�
ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ భైంసా, జూలై 1 : పేదింటి ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం భరోసానిస్తున్నదని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. భైంసా పట్టణంలోని నర్సి�
ముఖ్యమంత్రి కేసీఆర్ను చూస్తే వారికి వణుకు గల్లీల్లో జాతీయ నాయకుల పర్యటనలే ఇందుకు నిదర్శనం ప్రజలను మభ్యపెట్టి సభకు తరలించే యత్నం సీసీఐ తెరిపిస్తామని ఆ పార్టీ ఎంపీ ప్రకటన చేయించాలి ఆదిలాబాద్కు కేంద్ర�
సీఎం కేసీఆర్తోనే సర్కారు బడులకు కొత్తరూపు కార్పొరేట్కు దీటుగా ఫలితాలు అభినందనీయం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఇంటర్, పదో తరగతి టాపర్లకు సన్మానం నిర్మల్ అర్బన్, జూలై 1 : సామాన్యులు కూడా ఉన్నత విద్�
మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఆదిలాబాద్ రూరల్, జూలై 1: సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి స్ఫూర్తితో ప్రతి వార్డులో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్మన
బోథ్ సహకార సంఘం చైర్మన్ ప్రశాంత్ ఘనంగా డాక్టర్స్ డే బోథ్, జూలై 1: వైద్య వృత్తి ఎంతో గొప్పదని బోథ్ సహకార సంఘం చైర్మన్ ప్రశాంత్ అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం డాక్టర్స్ డేను ఘనంగా నిర్వహించారు. స�
16 ఏండ్లకే తండ్రి మరణం ఇంట్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు కుటుంబాన్ని పోషించేందుకు మేకల కాపరిగా మారిన బాలుడు ఆపత్కాలంలో అండగా రైతుబీమా (ఎక్కల్దేవి శ్రీనివాస్, స్టేట్ బ్యూరో ప్రధాన ప్రతినిధి,నమస్తే తెలంగా�
పారదర్శకంగా సేవలు అందించేందుకు సర్కారు చర్యలు రైతులకు చేరువగా అధికార యంత్రాంగం జూలై 5వ తేదీ నుంచి అమలుకు కసరత్తు నిర్మల్ టౌన్, జూన్ 29: వ్యవసాయరంగంలో మరో కొత్త అధ్యాయానికి సర్కారు శ్రీకారం చుడుతున్నది.
బేల ఎంపీపీ వనితఠాక్రే మండల దవాఖాన కమిటీ సభ్యులతో సమావేశం బేల, జూన్ 29 : సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ వనితఠాక్రే అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మండల దవాఖాన కమిటీ సభ్యులతో సమావేశ�
నిర్మల్ టౌన్, జూన్ 29 : జిల్లాలో ఆయిల్పామ్ సాగుపై రైతులకు అవగాహన పెంచాలని జిల్లా ఉద్యానవనశాఖ అధికారి శ్యాంరావురాథోడ్ అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఉద్యానవనశాఖ కార్యాలయంలో ఆయిల్పామ�
33 గ్రామ పంచాయతీల్లో 3 లక్షల 40వేల మొక్కలు సిద్ధం ఇచ్చోడ, జూన్ 29 : ఆకుపచ్చని తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం ప్రతి సంవత్సరం విజయవంతంగా కొనసాగుతున్నది. ఈ ఏడాది కూడా ప్రతి గ్�