వీడియోకాన్ఫరెన్స్లో సీఎస్ సోమేశ్ కుమార్ నిర్మల్ టౌన్/ ఎదులాపురం,జూలై 8: ధరణిలోని సమస్యల పరిష్కారానికి ఈ నెల 15 నుంచి నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్�
గ్యాస్ ధర పెంపుపై టీఆర్ఎస్ కన్నెర్ర నిర్మల్, ఇచ్చోడలో ఆందోళనలు నిర్మల్ అర్బన్, జూలై 8 : గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ నిర్మల్, ఇచ్చోడలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. పేద ల పక్షపాతి అంటూ ప్�
టీజీబీ రీజినల్ మేనేజర్ వివేక్ మహిళా సంఘాలకు రుణాలు అందజేత కుంటాల, జూలై 8 : స్వయం సహాయక సంఘాల మహిళలు తీసుకున్న రుణాలు సద్వినియోగం చేసుకున్నప్పుడే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని తెలంగాణ గ్రామీణ బ్యాంకు
కార్పొరేట్ను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ల క్ష్యంగా మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని సీ ఎం కేసీఆర్ ప్రారంభించారని రాష్ట్ర విద్య, సం క్షేమం,
ప్రస్తుతం వ్యవసాయం చేయాలంటే యంత్రాలపైనే ఆధారపడాల్సి వస్తున్నది. భారీ యంత్రాలను కొనుగోలు చేయలేని సన్న, చిన్నకారు రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తుండగా, వారు అందినకాడికి �
నిర్మల్ జిల్లాను విద్యారంగంలో మరింత ముందుంచాలని, అందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అట వీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నదని తెలంగాణ విద్యా, సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. బుధ