దస్తురాబాద్/భైంసా/ లోకేశ్వరం, జూలై 3 : గ్రా మాల్లో ఆదివారం బో నాల సందడి కనిపించింది. దస్తురాబాద్ మండల కేంద్రంలో పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మకు బోనాలు సమర్పించారు. డప్పుచప్పుళ్లతో బోనాలను నెత్తిన ఎత్త
నిర్మల్ జిల్లా మామాడ మండలం రాయదారి గ్రామానికి చెందిన బావుసింగ్, మోకాలి నొప్పులతో 20 ఏండ్లుగా బాధపడుతున్నాడు. ప్రైవేటు దవాఖానలో శస్త్రచికిత్సకు రూ.2.50 లక్షలు
ఏజెన్సీలోని ఆదివాసీ గిరిజన రైతులను వ్యవసాయ పరంగా మరింతగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గిరి వికాసం పథకాన్ని అమలు చేసిందని ఆదిలాబాద్ డీఆర్డీవో కిషన్,
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ ప్రాంగణంలో శనివారం ఇంటర్, పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన గురుకులాల విద్యార్థులక�
రాష్ట్రంలో ఆదివాసీ గిరిజనుల అభ్యున్నతికి మాజీమంత్రి గోడం రామారావ్ చేసిన కృషి మరువలేనిదని పీఏసీఎస్ చైర్మన్ మారుతి పటేల్ డోంగ్రే, మాజీ ఎంపీపీ కనక తుకారాం అన్నారు.
‘మన ఊరు-మన బడి’తో పూర్వ వైభవం సకల సౌకర్యాలు, బోధనా నైపుణ్యత మెరుగుపడడంతో తల్లిదండ్రుల ఆసక్తి ‘బడిబాట’తో పెద్ద సంఖ్యలో అడ్మిషన్లు ప్రైవేట్ నుంచి వలస వచ్చిన విద్యార్థులు ఉమ్మడి జిల్లాలో 11,068 మంది విద్యార్�
వానకాలంలో పొంచి ఉన్న విద్యుత్ ప్రమాదాలు జాగ్రత్తలు పాటించాలంటున్న అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే అంతే సంగతులు సమస్యలుంటే దృష్టికి తేవాలని వినతి ఫిర్యాదుకు అందుబాటులో 1912 నంబర్ మంచిర్యాల, జూలై 1(నమస్తే త�
అధికారులు రైతులకు అవగాహన కల్పించాలి ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ మదన్పూర్లో నర్సరీ సందర్శన తలమడుగు, జూలై 1 : పామాయిల్ సాగుకు అవసరమైన మెళకువలు, శిక్షణ పొంది రైతులు ఆర్థికంగా ఎదగాలని ఆదిలాబాద్