ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన తానూర్, జూలై 16 : భారీ వర్షాలతో నష్టపో యిన బాధితులకు అండగా ఉంటామని, అధైర్య పడొద్దని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి పేర్కొ న్నారు. మండలంలోని �
మంచిర్యాల జిల్లాలో వరదలపై అధికారులతో మంత్రి సమీక్ష హాజరైన విప్ సుమన్, ఎమ్మెల్యేలు దివాకర్రావు, చిన్నయ్య ఆధైర్య పడొద్దు.. ఆదుకుంటామని స్పష్టీకరణ సీసీసీ నస్పూర్, జూలై 16 : మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాల�
ముంపు బాధితులకు మంత్రి అల్లోల, ఎమ్మెల్యేలు, కలెక్టర్ల భరోసా ఉదయం నుంచి సాయంత్రం వరకూ వర్షప్రభావిత ప్రాంతాల్లో పర్యటన పరిస్థితులపై ఆరా అధికారులకు దిశానిర్దేశం వరుణుడు శాంతించడంతో ఊపిరి పీల్చుకున్న ప్ర�
మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు దండేపల్లి, జూలై15: వర్షాలతో నష్టపోయిన బాధితులను ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు హామీ ఇచ్చారు. శుక్రవారం దండేపల్లి �
కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులతో సమీక్షా సమావేశం ఆసిఫాబాద్,జూలై14 : ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ
వర్షంతో 314 గ్రామల్లో నీట మునక 34,687 ఎకరాల్లో వివిధ పంటల నష్టం 19,889 రైతులపై భారం మంచిర్యాల అర్బన్, జూలై 15 : జిల్లాలో ఐదు రోజులుగా కురిసిన వర్షాలకు 18 మండలాల్లోని 314 రెవెన్యూ గ్రామాల పరిధిలో 19,889 మంది రైతులకు చెందిన 34,687
పలు స్వచ్ఛంద సంస్థలు,సంఘాలు సేవల్లో నిమగ్నం పునరావాసాలకు తరలింపు.. వరదబాధితులకు సాయం రోడ్లకు మరమ్మతులు.. భోజన, వసతి సౌకర్యాలు తక్షణమే స్పందించి విద్యుత్ సరఫరా చేసిన అధికారులు గోదావరిలో చిక్కుకున్న ఇద్ద
రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఆదిలాబాద్లో వర్చువల్ విధానం ద్వారా ప్రత్యేక కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డి ఎదులపురం, జూలై 15 : బాధిత
ఆదిలాబాద్ రూరల్, జూలై 15: గత ప్రభుత్వాలు ఏ నాడూ మహిళల గురించి ఆలోచించలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల ఆత్మగౌరవాన్ని అన్ని విధాలుగా కాపాడుతున్నదని మున్సిపల్ చైర్మన్ జోగు ప్�
కేంద్ర బృందం సభ్యులు మిశ్రా, సురేంద్రచంద్ర నిర్మల్ టౌన్, జూలై 15: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన పనులతో ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర బృందం సభ్యులు ఎస్ఎన్�
ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ముంపు ప్రాంతాల పరిశీలన కోటపల్లి, జూలై 13 : వరదలతో ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించేందుకు తానున్నానని, నిర్వాసితులను ఆదుకుంటానని ప్రభుత్వ విప్ బాల్క సుమన్