నిర్మల్ జిల్లాను విద్యారంగంలో మరింత ముందుంచాలని, అందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అట వీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నదని తెలంగాణ విద్యా, సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. బుధ
ఉమ్మడి జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షం ఉప్పొంగిన వాగులు.. రాకపోకలకు అంతరాయం చెరువులకు జలకళ మత్తళ్లు దుంకుతున్న చెక్డ్యాంలు లోతట్టు ప్రాంతాలు జలమయం కనువిందు చేస్తున్న కనకాయ జలపాతం కడెం ప్రాజెక్టు నుంచ�
తాజాగా నోటిఫికేషన్ విడుదల మూడు దశల్లో సీట్ల భర్తీ అప్పుడే ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు నిర్మల్ అర్బన్, జూలై 5;డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతున్నది. అడ్మిషన్ల కోసం ఉన్నత విద్యామండలి డిగ్రీ ఆన్లైన్�
రూ.16 కోట్లు మంజూరు చేసిన సర్కారు మొదటి విడుతగా రూ.11 కోట్లు విడుదల త్వరలో మరో రూ.5 కోట్లు విద్యార్థులకు మౌలిక సదుపాయల కల్పనకు పెద్దపీట సిద్ధమైన స్టూడెంట్స్ హెల్త్ ప్రొఫైల్ మెస్ నిర్వహణ, హాస్టల్ సదుపాయ�
వివరాలు వెల్లడించిన పెద్దపల్లి జోన్ ఇన్చార్జి డీసీపీ అఖిల్ మహాజన్ పెద్దపల్లి టౌన్ జూలై 5 : వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడి త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొ�
ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ఎదులాపురం ,జూలై 5 : ప్రజాప్రతినిధుల సహకారం ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. ఆదిల�
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఎదులాపురం,జూలై5: వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని మంత్రి టీ హరీశ్ రావు అన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ , ప్రభు�
నేడు స్వచ్ఛ విద్యాలయ పురస్కారం ప్రదానం భీంపూర్, జూలై 5 : భీంపూర్ మండలం అంతర్గాం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలకు స్వచ్ఛవిద్యాలయ పురస్కార జాబితాలో చోటు దక్కింది. బుధవారం ఆదిలాబాద్లోని కలెక్టరేట్లో �
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నకు వినతి ఎదులాపురం, జూలై 5: జిల్లా కేంద్రంలో ఎస్సీ స్టడీ సర్కిల్కు పక్కా భవనం నిర్మించాలని మాల సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నకు మంగళ�
భైంసా ఏఎస్పీ కిరణ్ఖారే కుభీర్ ఠాణాలో నూతన రిసెప్షన్ గది ప్రారంభం కుభీర్, జూలై 5 : నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని, ప్రతి గ్రామంలో ఏర్పాటుకు ప్రజలు సహకారం అందించాలని భైంసా ఏఎస్పీ కిరణ్ఖారే