బేల, జూలై 18 : మండలంలోని డోప్టాల పీఏసీఎస్ సీఈవోగా ఖోడే ప్రశాంత్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. డోప్టాల పీఏసీఎస్ చైర్మన్ వైద్య జితేందర్ నేతృత్వంలో బాధ్యతలు చేపట్టారు. గతంలో సీఈవోగా పని చేసిన ఓల్లఫర్ �
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన బేల, జూలై 18 : వర్షాల నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని, దెబ్బతిన్న పంటల వివరాలను ప్రభుత్వానికి విన్నవిస్తామని ఆదిలాబాద్ �
ఆకాశాన్నంటుతున్న ధరలు గ్యాస్, పెట్రోభారంతో సామాన్యుడి కుదేలు సింగరేణిని కార్పొరేట్లకు ధారాదత్తం చేసే కుట్ర ధాన్యం కొనుగోళ్లలోనూ ద్వంద్వ వైఖరి నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు సమస్యలపై నిలదీసేందుకు
క్వారీ జాతర దుర్గాదేవికి భక్తుల పూజలు అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యే దివాకర్రావు దంపతులు వాహనాలకు ప్రత్యేక పూజలు పోలీసుల భారీ బందోబస్తు హాజీపూర్, జూలై 17 : హాజీపూర్ మండలం గ�
బోనమెత్తిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పోచమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా బోనాల పండుగ ఆదిలాబాద్ రూరల్, జూలై 17 : బోనాలకు ఎంతో విశిష్టత ఉందని, తెలంగాణ సంప్రదా యాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పై
తాంసి, జూలై 17 : గ్రామాల్లో పారిశుధ్య పనులు ప్రతి రోజూ నిర్వహించాలని ఎంపీడీవో ఆకుల భూమయ్య జీపీ కార్యదర్శులకు సూచించారు. ఆదివారం మండలంలోని గిరిగాం, అంబుగాం, అట్నంగూడలో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్�
జీవో నంబర్ 2 ప్రకారం ప్రజలను ఆదుకోవాలి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆదిలాబాద్ రూరల్, జూలై 17 : జిల్లాలో సాధారణం కంటే అధికంగా వర్షం కురిసి రైతు లు, ప్రజలు నష్టపోయారని, దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించి �
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటు వ్యాధులపై అవగాహన కల్పిస్తున్న వైద్యాధికారులు ఉచితంగా రక్త పరీక్షలు, మందుల పంపిణీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి నిర్మల్ చైన్గేట్, జూలై 17 : ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్ర�
మెకానిక్ను చంపి వడ్డాడి ప్రాజెక్టులో పడేసిన కేసు.. ఇద్దరి అరెస్టు వివరాలు వెల్లడించిన డీఎస్పీ ఉమేందర్ ఎదులాపురం, జూలై 17 : జల్సాలకు అలవాటు పడి, స్నేహితుడినే వంచించారు. బైక్ కోసం నమ్మించి హత్యచేశారు. ఆపై �
నేటి నుంచి నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పంపిణీ 1.50లక్షల గొర్రె పిల్లల గుర్తింపు.. పెంపకందారుల హర్షం.. నిర్మల్, జూలై 17(నమస్తే తెలంగాణ) : గొర్రె పిల్లల్లో వచ్చే నీలి నాలుక (బ్లూటంగ్) వ్యాధి నివారణకు ప్రభుత్వం ఉచ�
గ్రామదేవతలకు జలాభిషేకం, నైవేద్యం భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లింపు నిర్మల్ అర్బన్, జూలై 17: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ అని మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అన్నారు. జిల్లా కే�
భారీ వర్షాలకు తట్టుకొని నిలబడిన వంతెనలు స్వరాష్ట్రంలో రూ.644 కోట్లతో 152 నిర్మాణాలు రోడ్లు, భవనాలు.. పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో పూర్తి తెలంగాణ వచ్చాక తీరిన రవాణా వెతలు.. పెరిగిన సంబంధాలు.. గతంలో ఏ చిన్న వరద వ�
వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్, ఎమ్మెల్యే.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.. మరమ్మతులు చేయిస్తామని హామీ.. నష్టం అంచనా వేయాలని ఆదేశం.. ఇంద్రవెల్లి, జూలై 16 : భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ�