భారీవర్షాలతో తలెత్తిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానాన్ని ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. బుధవారం గాదిగూడ మండలంలోని రోమాన్కసా,
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఎదులాపురం, జూలై 20: జిల్లాలో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలతో దోమల వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున నిరంతరం డ్రైడే కార్యక్రమాలు కొనస�
పట్టణ పరిశుభ్రతకు అహర్నిశలు కృషి చేస్తున్న మున్సిపల్ కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు.
జ్వరపీడితులకు ఉచితంగా పరీక్షలు, మందుల పంపిణీ సీజనల్ వ్యాధులను నిరోధించేందుకు స్పెషల్ ఫోకస్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు.. అవగాహన కార్యక్రమాలు.. పంచాయతీ, మున్సిపల్, వైద్యశాఖల సమన్వయంతో క్యాంపులు చెత్త�
వైరస్, బ్యాక్టీరియా దరిచేరకుండా చూసుకోవాలి.. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత అవసరం బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి జ్వరం వస్తే వైద్యులను సంప్రదించాలి ఆదిలాబాద్ రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కృష్ణ గిరీశ్�
ముగ్గురు యువకుల దుర్మరణం ఒకరి పరిస్థితి విషమం..రిమ్స్కు తరలింపు.. ఉట్నూర్ మండలంలోని కుమ్మరితండా వద్ద ప్రమాదం మిన్నంటిన రోదనలు..ఇరు కుటుంబాల్లో విషాదం.. ఉట్నూర్ రూరల్, జూలై 19 : ఉట్నూర్ మండలంలోని కుమ్మర�
ఎదులాపురం, జూలై 19: ఇటీవల జరిగిన హత్య కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ వన్టౌన్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ ఉమేందర్ వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణంలోని విద్
మాజీ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి వరద ప్రభావిత గ్రామాల సందర్శన భైంసా, జూలై 19 : వరద బాధితులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని మాజీ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి భరోసానిచ్చారు. మంగళవారం పట్టణంలోని విశ్రాంతి భవనంలో ని�
జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ పారిశుధ్య పనులు పరిశీలన బోథ్, జూలై 19 : ప్రజలు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ సూచించారు. మండల కేంద్రంతో పాటు పట్నాపూర్, కరత్వాడ గ్రామ
నిర్మల్ వైద్యాధికారి ధన్రాజ్ నిర్మల్ చైన్గేట్, జూలై 19 : ప్రాథమిక స్థాయి లోనే అన్ని రకాల వైద్యసేవలందించాలని జిల్లా వైద్యాధికారి ధన్రాజ్ పేర్కొన్నారు. జిల్లా వైద్యా ధికారి కార్యాలయంలో పల్లె దవాఖా
మండిపోతున్న కూరగాయల రేట్లు వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభావం వారంలోనే భారీ వ్యత్యాసం ఏది కొన్నా రూ. 60 పైనే.. ఆందోళనలో ప్రజలు మంచిర్యాల, జూలై 18 (నమస్తే తెలంగాణ) : వారం పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల ప్రభావ�
ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు 28.60 లక్షల మొక్కల నాటింపు వివిధ ప్రభత్వ శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమం ఎండిన వాటి స్థానంలో కొత్తవి పెంపకం పూలు, పండ్లు, నీడనిచ్చే వాటికి ప్రాధాన్యత లక్ష్యం చేరే వరకు కొనసాగనున్న ప్ర�