తాంసి, జూలై 17 : గ్రామాల్లో పారిశుధ్య పనులు ప్రతి రోజూ నిర్వహించాలని ఎంపీడీవో ఆకుల భూమయ్య జీపీ కార్యదర్శులకు సూచించారు. ఆదివారం మండలంలోని గిరిగాం, అంబుగాం, అట్నంగూడలో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్�
జీవో నంబర్ 2 ప్రకారం ప్రజలను ఆదుకోవాలి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆదిలాబాద్ రూరల్, జూలై 17 : జిల్లాలో సాధారణం కంటే అధికంగా వర్షం కురిసి రైతు లు, ప్రజలు నష్టపోయారని, దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించి �
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటు వ్యాధులపై అవగాహన కల్పిస్తున్న వైద్యాధికారులు ఉచితంగా రక్త పరీక్షలు, మందుల పంపిణీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి నిర్మల్ చైన్గేట్, జూలై 17 : ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్ర�
మెకానిక్ను చంపి వడ్డాడి ప్రాజెక్టులో పడేసిన కేసు.. ఇద్దరి అరెస్టు వివరాలు వెల్లడించిన డీఎస్పీ ఉమేందర్ ఎదులాపురం, జూలై 17 : జల్సాలకు అలవాటు పడి, స్నేహితుడినే వంచించారు. బైక్ కోసం నమ్మించి హత్యచేశారు. ఆపై �
నేటి నుంచి నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పంపిణీ 1.50లక్షల గొర్రె పిల్లల గుర్తింపు.. పెంపకందారుల హర్షం.. నిర్మల్, జూలై 17(నమస్తే తెలంగాణ) : గొర్రె పిల్లల్లో వచ్చే నీలి నాలుక (బ్లూటంగ్) వ్యాధి నివారణకు ప్రభుత్వం ఉచ�
గ్రామదేవతలకు జలాభిషేకం, నైవేద్యం భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లింపు నిర్మల్ అర్బన్, జూలై 17: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ అని మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అన్నారు. జిల్లా కే�
భారీ వర్షాలకు తట్టుకొని నిలబడిన వంతెనలు స్వరాష్ట్రంలో రూ.644 కోట్లతో 152 నిర్మాణాలు రోడ్లు, భవనాలు.. పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో పూర్తి తెలంగాణ వచ్చాక తీరిన రవాణా వెతలు.. పెరిగిన సంబంధాలు.. గతంలో ఏ చిన్న వరద వ�
వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్, ఎమ్మెల్యే.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.. మరమ్మతులు చేయిస్తామని హామీ.. నష్టం అంచనా వేయాలని ఆదేశం.. ఇంద్రవెల్లి, జూలై 16 : భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ�
ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన తానూర్, జూలై 16 : భారీ వర్షాలతో నష్టపో యిన బాధితులకు అండగా ఉంటామని, అధైర్య పడొద్దని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి పేర్కొ న్నారు. మండలంలోని �
మంచిర్యాల జిల్లాలో వరదలపై అధికారులతో మంత్రి సమీక్ష హాజరైన విప్ సుమన్, ఎమ్మెల్యేలు దివాకర్రావు, చిన్నయ్య ఆధైర్య పడొద్దు.. ఆదుకుంటామని స్పష్టీకరణ సీసీసీ నస్పూర్, జూలై 16 : మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాల�
ముంపు బాధితులకు మంత్రి అల్లోల, ఎమ్మెల్యేలు, కలెక్టర్ల భరోసా ఉదయం నుంచి సాయంత్రం వరకూ వర్షప్రభావిత ప్రాంతాల్లో పర్యటన పరిస్థితులపై ఆరా అధికారులకు దిశానిర్దేశం వరుణుడు శాంతించడంతో ఊపిరి పీల్చుకున్న ప్ర�
మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు దండేపల్లి, జూలై15: వర్షాలతో నష్టపోయిన బాధితులను ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు హామీ ఇచ్చారు. శుక్రవారం దండేపల్లి �
కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులతో సమీక్షా సమావేశం ఆసిఫాబాద్,జూలై14 : ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ