ఇందుకోసమే క్షేత్రస్థాయిలో కేంద్ర బృందాల తనిఖీ బెల్లంపలి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నెన్నెల,జూలై 23 : తెలంగాణలో ఉపాధి హామీ పథకాన్ని లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం కక్ష పూ రిత పనులు చేపడుతున్నదని క్షేత్ర�
జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తిర్యాణి మండలంలో పర్యటన పాఠశాలలు, పీహెచ్సీ, ఎంపీడీవో కార్యాలయం తనిఖీ తిర్యాణి,జూలై 23 : విధులను నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని అదనపు కలెక్టర్ చాహత్ బాజ్�
పేదలపై కేంద్ర సర్కారు మోయలేని భారం జీఎస్టీతో చుక్కల నంటుతున్న ధరలు డబుల్ రేట్లతో ఏం కొనలేక సతమతం మరోవైపు ఆర్థిక భారంతో వ్యాపారాలపైనా ప్రభావం ఏ క్షణంలో ఉద్యోగం ఊడుతుందోనని టెన్షన్ కుమ్రం భీం ఆసిఫాబాద�
వర్షాలతో దెబ్బతిన్న పంటలు, రోడ్లకు నిధులు విడుదల చేయాలి పాల ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తి వేయాలి మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి దిలావర్పూర్, జూలై 22: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో పంటలు, రోడ్లు పూర
ముథోల్, జూలై, 22 కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిత్యావసర సరుకులపై పెంచిన జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ముథోల్లోని నయాబాది చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు. జిల్లా అధ్యక్షు�
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ కేంద్ర బృందంతో కలిసి ధ్వంసమైన రోడ్లు,వంతెనలు, పంటల పరిశీలన నిర్మల్ జిల్లాలోనూ .. ఉట్నూర్, జూలై 22 : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రవాణ వ్యవస్థతో పాటు పంటలకు అపార నష్టం వ�
బేల, జూలై 22 : వర్షాకాలం సీజన్ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలని ఎంపీవో సమీర్ హైమద్ సూచించారు. మండలంలోని గూడ, చప్రాల, సాంగిడి గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది డ్రైడే కార్యక్రమం �
భైంసా మున్సిపాలిటీలో 90 శాతం వడ్డీమాఫీ అక్టోబర్ నెలాఖరు వరకు అవకాశం భైంసా, జూలై 22 : మున్సిపాలిటీలో ఆస్తిపన్ను బకాయిదారులకు మున్సిపల్ శాఖ తీపి కబురు అందించింది. బకాయిదారులకు 90 శాతం వడ్డీ మాఫీ చేస్తూ ఓటీఎఫ�
కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించిన ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డి త్వరలోనే ఇంటిగ్రేటెడ్ కమాండ్ చలాన్ సిస్టం ప్రారంభం ఎదులాపురం, జూలై 22 : ఆదిలాబాద్ పట్టణం సీసీ కెమెరాల నిఘాలో ఉందని ఎస్పీ ఉదయ్ కుమా�
ఇంద్రవెల్లి, జూలై 31 : జిల్లాలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం పీహెచ్సీల ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. మండలంలోని దోడంద
పేద, మధ్య తరగతి కుటుంబాలపై జీఎస్టీ భారం పాలు, పాల ఉత్పత్తులపైనా కొత్తగా పన్ను పేదలపై పెత్తనం.. కార్పొరేట్లకు ధారాదత్తం ఐదేళ్లలో మూడింతలు పెరిగిన ఇంటి ఖర్చులు కేంద్రం తీరుపై మండిపడుతున్న మహిళలు కేంద్రం వ�
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో గల గుంజాల జలపాతం ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని గుంజాల జలపాతం పాలధార మాదిరిగా జాలువారుతూ కనువిందు చేస్తున్నది. ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు జలధార కొండ కోనలు ద�