జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ పారిశుధ్య పనులు పరిశీలన బోథ్, జూలై 19 : ప్రజలు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ సూచించారు. మండల కేంద్రంతో పాటు పట్నాపూర్, కరత్వాడ గ్రామ
నిర్మల్ వైద్యాధికారి ధన్రాజ్ నిర్మల్ చైన్గేట్, జూలై 19 : ప్రాథమిక స్థాయి లోనే అన్ని రకాల వైద్యసేవలందించాలని జిల్లా వైద్యాధికారి ధన్రాజ్ పేర్కొన్నారు. జిల్లా వైద్యా ధికారి కార్యాలయంలో పల్లె దవాఖా
మండిపోతున్న కూరగాయల రేట్లు వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభావం వారంలోనే భారీ వ్యత్యాసం ఏది కొన్నా రూ. 60 పైనే.. ఆందోళనలో ప్రజలు మంచిర్యాల, జూలై 18 (నమస్తే తెలంగాణ) : వారం పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల ప్రభావ�
ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు 28.60 లక్షల మొక్కల నాటింపు వివిధ ప్రభత్వ శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమం ఎండిన వాటి స్థానంలో కొత్తవి పెంపకం పూలు, పండ్లు, నీడనిచ్చే వాటికి ప్రాధాన్యత లక్ష్యం చేరే వరకు కొనసాగనున్న ప్ర�
లక్షెట్టిపేట పట్టణంలో నిర్మాణం అన్ని మార్కెట్లూ ఒకేచోట ఎమ్మెల్యే దివాకర్రావు, మున్సిపల్ చైర్మన్ కాంతయ్య ప్రత్యేక శ్రద్ధ తొలగిపోనున్న వ్యాపారుల కష్టాలు నెరవేరబోతున్న దశాబ్దాల కల లక్షెట్టిపేట, జూలై
వంతెన వద్ద తెగిన రోడ్డుకు మరమ్మతులు చేయిస్తాం నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ కడెం, జూలై 18: వరద బాధితులందరికీ అండగా ఉంటామని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ భరోసానిచ్చారు. సోమవారం ఆయన వివిధ �
నివేదికను సర్కారుకు అందజేస్తాం : సభ్యులు కడెం ప్రాజెక్టును సందర్శించిన నిపుణుల బృందం కడెం, జూలై 18 : నిర్మల్ జిల్లాలో వారం రోజులపాటు ఏకధాటిగా కురిసిన వర్షాలతో కడెం ప్రాజెక్టుకు దాదాపు 5 లక్షల క్యూసెక్కుల �
కేంద్ర బృందం కితాబు అభివృద్ధిపనుల పరిశీలన తలమడుగు, జూలై 18 : జిల్లాలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులు భేషుగ్గా ఉన్నాయని కేంద్ర బృందం సభ్యులు కొనియాడారు. సోమవారం మండలంలోని కజ్జర్ల, రుయ్యాడి, కుచులాపూర్ గ్రా�
బేల, జూలై 18 : మండలంలోని డోప్టాల పీఏసీఎస్ సీఈవోగా ఖోడే ప్రశాంత్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. డోప్టాల పీఏసీఎస్ చైర్మన్ వైద్య జితేందర్ నేతృత్వంలో బాధ్యతలు చేపట్టారు. గతంలో సీఈవోగా పని చేసిన ఓల్లఫర్ �
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన బేల, జూలై 18 : వర్షాల నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని, దెబ్బతిన్న పంటల వివరాలను ప్రభుత్వానికి విన్నవిస్తామని ఆదిలాబాద్ �
ఆకాశాన్నంటుతున్న ధరలు గ్యాస్, పెట్రోభారంతో సామాన్యుడి కుదేలు సింగరేణిని కార్పొరేట్లకు ధారాదత్తం చేసే కుట్ర ధాన్యం కొనుగోళ్లలోనూ ద్వంద్వ వైఖరి నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు సమస్యలపై నిలదీసేందుకు
క్వారీ జాతర దుర్గాదేవికి భక్తుల పూజలు అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యే దివాకర్రావు దంపతులు వాహనాలకు ప్రత్యేక పూజలు పోలీసుల భారీ బందోబస్తు హాజీపూర్, జూలై 17 : హాజీపూర్ మండలం గ�
బోనమెత్తిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పోచమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా బోనాల పండుగ ఆదిలాబాద్ రూరల్, జూలై 17 : బోనాలకు ఎంతో విశిష్టత ఉందని, తెలంగాణ సంప్రదా యాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పై