ఐదో విడుత అమలుకు యంత్రాంగం నిమగ్నం జిల్లాలో 1,52,440 మంది పట్టాదారులు 81,643 మంది అర్హులు.. 44,553 మంది అనర్హులు కొత్తగా 8,976 మంది పట్టాదారులు గతేడాది దరఖాస్తు చేసుకోని రైతులు 16,429 మంది నేడు తప్పుల సవరణ ఈ నెలాఖరు వరకు దరఖాస
నిర్మల్ అర్బన్, జూలై 21 : కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలా చారిని గురువా రం పరామర్శించారు. వేణుగోపాలాచారి అత్త విజయమ్మ, మామ సింహాచారి అకాల మరణంపై మంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. హైద రాబాద్లోని బ
పస్పుల – కోరకుంటి రోడ్డుకు నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఫారెస్టు ప్రాంతంలో అనుమతులు నిరాకరిస్తున్న కేంద్ర అటవీ శాఖ ఇబ్బందుల్లో ఆయా గ్రామాల ప్రజలు పెంబి, జూలై 21 : గిరిజన గ్రామాలకు తెలంగాణ ప్రభు�
ఆదిలాబాద్టౌన్, జూలై 21: పోటీ పరీక్షల్లో అభ్యర్థులు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని సాయివైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ సూచించారు. ఆదిలాబాద్లోని సాయివైకుంఠ ట్రస్ట్ కార్యాలయంలో
అధికారులను ఆదేశించిన ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ భారీ వర్షాలకు జరిగిన నష్టాలపై శాఖల వారీగా సర్వే చేసి నివేదికలు అందజేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తాపట్నాయక్ అధికారులకు సూచించారు. ఇంద్రవ
గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్(జీఎస్టీ)తో కేంద్ర ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరుస్తున్నదని టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనబాట పట్టారు. నిత్యావసరాలైన పాలు, పాల ఉత్పత్తులపైనా జీఎస్టీ విధిస్తూ వీటిపై ఆధారప�
పట్టణంలోని పదపో వార్డు రాంనగర్కు చెందిన బీజేపీ కౌన్సిలర్ సుజాత ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్�
నిర్మల్ పట్టణాభివృద్ధికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ.23.45 కోట్ల నిధులను మంజూరు చేయించారు.
సంఘ విద్రోహ శక్తులపై నిరంతరం నిఘా ఉంచాలని నిర్మల్ ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నెలవారీ సమీక్షా సమావేశాన�
భారీవర్షాలతో తలెత్తిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానాన్ని ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. బుధవారం గాదిగూడ మండలంలోని రోమాన్కసా,
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఎదులాపురం, జూలై 20: జిల్లాలో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలతో దోమల వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున నిరంతరం డ్రైడే కార్యక్రమాలు కొనస�
పట్టణ పరిశుభ్రతకు అహర్నిశలు కృషి చేస్తున్న మున్సిపల్ కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు.
జ్వరపీడితులకు ఉచితంగా పరీక్షలు, మందుల పంపిణీ సీజనల్ వ్యాధులను నిరోధించేందుకు స్పెషల్ ఫోకస్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు.. అవగాహన కార్యక్రమాలు.. పంచాయతీ, మున్సిపల్, వైద్యశాఖల సమన్వయంతో క్యాంపులు చెత్త�